Category: ఆంధ్రప్రదేశ్

బెల్ట్ షాపు నడుపుతున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్

మన న్యూస్: మండలంలొని తిరుమలయ్య పల్లి పంచాయతీ కొండకిందపల్లి గ్రామంలో చెందిన 1) వై. పరదేశీ రెడ్డి కుమారుడు వై.నరసింహారెడ్డి, వయసు 25 సంవత్సరాలు 2) వై పరదేశీ రెడ్డి కుమారుడు వై.మల్లికార్జున, వయస్సు 34 సంవత్సరాలు,వీరిద్దరూ అక్రమంగా మద్యం అమ్ముతూ…

సతీష్ బాబుకు అభినందనలు తెలిపిన జనసేన నేత కడారి

మన న్యూస్:గొల్లప్రోలు రాజ్యసభ సభ్యుని గా ఎంపికైన సానా సతీష్ బాబును గొల్లప్రోలు పట్టణానికి చెందిన జనసేన నాయకుడు,మాధురి విద్యాసంస్థల చైర్మన్ కడారి తమ్మయ్య నాయుడు కలసి అభినందనలు తెలిపారు కాకినాడలోని కార్యాలయంలో సతీష్ బాబుకు కలిసి సాలువా కప్పి పుష్పగుచ్చం…

పిఠాపురం లో దేవరపల్లి రాజేశ్వరి జయంతి వేడుకలు

మన న్యూస్:పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం పట్టణం మాజీ మున్సిపల్ చైర్మన్ దివంగత దేవరపల్లి రాజేశ్వరి వర్ధంతి సందర్భంగా పిఠాపురం రాజా రామ్మోహన్ రాయ్ పార్క్ లో గల రాజేశ్వరి విగ్రహమునకు పూలమాలలు వేసి నివాళులర్పించిన పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ శ్రీమతి…

ఆదిత్య డిగ్రీ కళాశాలలో జాతీయ దంతవైద్యుల దినోత్సవం

మన న్యూస్:కాకినాడ గొల్లప్రోలు డాక్టర్ అడ్డాల సేవలు యువతకు ఆదర్శనీయం అకడమిక్ డైరెక్టర్ డాక్టర్ నాయుడు ఆదిత్య డిగ్రీ కళాశాల జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో జాతీయ దంతవైద్యుల దినోత్సవం నిర్వహించినట్లు ఆదిత్య డిగ్రీ మరియు పీ జీ కళాశాలల అకడమిక్…

జాతీయ స్థాయి స్విమ్మింగ్ పోటీలకు కాకినాడ విద్యార్థులు ఎంపిక

మన న్యూస్:గొల్లప్రోలు కాకినాడ జాతీయస్థాయి స్విమ్మింగ్ పోటీలకు కాకినాడ జిల్లా క్రీడాకారుల ఎంపిక.డి1సెంబర్ 27 28 29 తేదీల్లో విజయవాడలో జరిగే 35వ సౌత్ జోన్ నేషనల్ స్విమ్మింగ్ పోటీలకు కాకినాడ జిల్లా నుంచి స్విమ్మింగ్ క్రీడాకారులు ఎంపికయ్యారు.ఎంపికైన వారిలో ఐ.కే.దర్శిల్,…

ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్ శాంతి దంపతులకు చెన్నై నందలో పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేసిన: టిడిపి నాయకులు

వెదురుకుప్పం మన న్యూస్:– మండలంలోని టిడిపి నాయకులు మరియు నియోజవర్గ స్థాయి నాయకులు మంగళవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ మరియు గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ వి ఎం థామస్ మరియు శాంతి కి వివాహ దినోత్సవం సందర్భంగా చెన్నైలోని…

మాస్ట‌ర్ ఫ్లాన్ రోడ్ల బాధితుల‌కు త్వ‌ర‌లో టిడిఆర్ బాండ్లుః ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు

మనన్యూస్:తిరుప‌తి,మాస్ట‌ర్ ఫ్లాన్ రోడ్డుల కార‌ణంగా భూమి కోల్పోయిన అర్హుల‌కు ఫిబ్ర‌వ‌రి నాటికి టిడిఆర్ బాండ్లు మంజూరైయ్యేలా చూస్తామ‌ని ఎమ్మ‌ల్యే ఆర‌ణి శ్రీనివాసులు చెప్పారు. మాజీ ఎమ్మెల్యే త‌మ సొంత భూముల విలువ పెంచుకునేందుకు మాస్ట‌ర్ ఫ్లాన్ రోడ్డుల పేరిట నిధులు దోచుకున్నార‌ని…

సైబర్ ఆర్థిక నేరాలు పట్ల ప్రజలు జాగ్రత్తలు పాటించాలి.

మనన్యూస్:తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి సైబర్ మోసగాళ్లు చేసే మోసాలు గురించి వివరిస్తూ మొదటగా మనకు ఫోన్ చేసి మీ మీద ఒక పార్సెల్ వేరే దేశంకు బుక్ అయ్యింది అందులో డ్రగ్స్ వున్నాయి అందుకు సంబందించిన ఎవిడెన్స్ మా దగ్గర వున్నాయి.…

గొల్లప్రోలు చేరిన సోమనాధేశ్వర దివ్య స్వర్ణిమ రథం, ఘన స్వాగతం పలికిన భక్తులు

మన న్యూస్:బ్రహ్మకుమారీల ఆధ్వర్యంలో శ్రీ సోమనాధేశ్వర వజ్ర లింగ దర్శనం దివ్య స్వర్ణిమ రథం సోమవారం గొల్లప్రోలు చేరుకుంది. గత 5 సంవత్సరాల నుండి 5 రాష్ట్రాలలోని సుమారు 6వేల గ్రామాలలో పర్యటిస్తూ గొల్లప్రోలు చేరుకున్న దివ్య స్వర్ణిమ రథానికి భక్తులు…

వైయస్సార్ సిపి లోనే కొనసాగుతాం రాష్ట్ర కార్యదర్శి,నల్లవెంగనపల్లి ఎంపిటిసి, పార్టీ పెద్దల ఒప్పందాలతో రాజీనామాలు ఉపసంహరించాం

మనన్యూస్:వెదురుకుప్ఫం మండలంలోని వైసిపి రాష్ట్ర కార్యదర్శి పేట ధనంజేయులరెడ్డి సతీమణి నల్లవెంగన పల్లి యం.పీ. టీ. సీ సభ్యురాలు సుజాత ల పదవులకు మనస్తాపం తో రాజీనామా చేయాలన్న నిర్ణయం పార్టీ పెద్దలు మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ,…