Category: ఆంధ్రప్రదేశ్

ఎన్టీఆర్ విగ్రహానికి ఘన నివాళి

మనన్యూస్,తిరుపతి జిల్లా: ఎన్టీఆర్ విగ్రహానికి ఘన నివాళి ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రివర్యులుకీర్తిశేషులు స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి…

వెదురుకుప్పం మండల కేంద్రం లో ఎన్టీఆర్ చిత్రపటాని కి నివాళులు అర్పించిన టిడిపి నాయకులు

Mana News ;- వెదురుకుప్పం మండల కేంద్రంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు లోకనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళి అర్పించిన వెదురుకుప్పం టిడిపి మండల నాయకులు మోహన్ మురళి ముని చంద్రారెడ్డి నరసింహ యాదవ్ దేవరాజులు నాయుడు బి…

గర్భిణీ స్త్రీలు బాలింతలు సహజ ఆకుకూరలను అవగాహన కల్పించిన అంగన్వాడీ టీచర్

మన న్యూస్,ఎస్ఆర్ పురం:-ఎస్ఆర్ పురం మండలం కొత్తపల్లి సెక్టార్ తయ్యురు పంచాయతీ పెద్ద తయ్యురు సాక్ష్యం అంగన్వాడి కేంద్రంలో గర్భవతులు ,బాలింతలకు సహజ ఆకుకూరలను పంపిణీ చేసిన అంగన్వాడీ టీచర్ మార్త.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్వేటినగరం ఐ సి డి…

టిడిపి నాయకుడు మృతదేహానికి నివాళులర్పించిన మండల పార్టీ అధ్యక్షులు

మన న్యూస్, ఎస్ఆర్ పురం:-ఎస్ఆర్ పురం మండలం తయ్యురు పంచాయతీ పెద్ద తయ్యూరు గ్రామానికి చెందిన సీనియర్ టిడిపి నాయకులు పాండురంగ చారి ఆకస్మికంగా మృతి చెందారు. ఈ సమాచారం అందుకున్న ఎస్ఆర్ పురం మండల పార్టీ అధ్యక్షులు గంధమనేని జయశంకర్…

ఎమ్మెల్యే డాక్టర్ థామస్ చొరవతో తాగునీటి సమస్యకు పరిష్కారం

ఎమ్మెల్యే డాక్టర్ వి ఎం థామస్ కు కృతజ్ఞతలు తెలిపిన చిన్న బాపనపల్లి గ్రామస్తులు మన న్యూస్, ఎస్ఆర్ పురం:-ఎస్ఆర్ పురం మండలం చిన్న బాపనపల్లి గ్రామంలో త్రాగునీరు బోరు చెరువులో ఉండడంతో త్రాగునీరు బోరు మరమ్మతు గురైందని త్రాగునీరు కోసం…

పేద విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించాలన్నదే జగనన్న లక్ష్యం జీడి నెల్లూరు వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ కృపా లక్ష్మి

ఇంగ్లాండ్ దేశంలో కింగ్స్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ పొందిన జగనన్న కుమార్తెలకు హర్షా రెడ్డి వర్షా రెడ్డిలకు శుభాకాంక్షలు తెలిపిన కృపా లక్ష్మి మన న్యూస్, ఎస్ఆర్ పురం:-ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్కరు విద్యార్థి ఇంగ్లీష్…

ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గం లో హౌసింగ్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం సోద్యం చూస్తున్న అధికారులు

మనన్యూస్,గొల్లప్రోలు: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం లో పేదలకు గూడు కల్పిద్దామన్న ప్రభుత్వ ఆశయం అధికారులు,కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా నెరవేరడం లేదు.లబ్ధిదారు కొంత సొమ్ము చెల్లిస్తే ప్రభుత్వం మంజూరు చేసిన హౌసింగ్ లోన్ తో ఇల్లు నిర్మించి ఇస్తామంటూ…

ఆమర రాజ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ శిక్షణకు దిగువమాఘం లో దరఖాస్తుల ఆహ్వానం

తవణంపల్లి జనవరి 17 మన న్యూస్ అమర రాజా సంస్థల చేయూతతో, రాజన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా,తవణంపల్లి మండలం,దిగువమాఘం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన అమర రాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ (ARSDC) లో నిరుద్యోగ యువతకి ఉచిత శిక్షణ,…

రైతు సంక్షేమం కోసం పోరాడిన వ్యక్తి పాచిగుంట మనోహర్ నాయుడు… జీడి నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ సతీమణి శాంతి రెడ్డి

మన న్యూస్, గంగాధర నెల్లూరు :- రైతు సంక్షేమం కోసం పోరాడిన వ్యక్తి రైతు నాయకుడు పాచిగుంట మనోహర్ నాయుడు అని గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ డాక్టర్ థామస్ గారి సతీమణి శాంతి రెడ్డి అన్నారు. గురువారం…

క్రికెట్ టోర్నమెంట్లో విజేతలుగా నిలిచిన పెద్ద తయ్యూరు జట్టు

మన న్యూస్,ఎస్ఆర్ పురం:- ఎస్ఆర్ పురం మండలం లక్ష్మీపురం పరిధిలో నయరా పెట్రోల్ బంక్ యాజమాన్యం సంక్రాంతి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. గురువారం చివరి రోజు కత్తెర పల్లి, పెద్ద తయ్యూరు టీం ల మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో పెద్ద…