Category: ఆంధ్రప్రదేశ్

మార్కెట్ నిర్మాణంతో బుచ్చి పట్టణ ట్రాఫిక్ సమస్యకు చెక్ కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మనన్యూస్,కోవూరు:బుచ్చి పట్టణ రోడ్డు మార్జిన్ వ్యాపారస్థులకు న్యాయం చేస్తా.బాలికల పాఠశాల వద్ద ఉదయం సాయంత్రం మహిళా పోలీస్ బీట్ ఏర్పాటు చేయండి.చెన్నూరు రోడ్డులో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడంలో సహకరించండి.ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.బుచ్చిరెడ్డి పాళెం పట్టణం చెన్నూరు రోడ్డు లోని ఆటో…

మెగా మెడికల్ క్యాంపు

250 మంది గిరిజన రోగులుకు వైద్య సేవలు సామాజిక కార్యక్రమాలుతో సత్సంబంధాలు మెరుగు సాలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ. మనన్యూస్,పాచిపెంట:సుదూర ప్రాంతాలలో ఎత్తయిన కొండలు పై జీవనం గడుపుతున్న గిరిజన ప్రజలకు పోలీసులు అందించిన వైద్య సేవలు విజయవంతంగా ముగుసాయి.బుధవారం నాడు…

తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వచ్చే పంటలు వేయాలి

వ్యవసాయ అధికారి కే తిరుపతిరావు మనన్యూస్,పాచిపెట:రైతులు సాంప్రదాయ పంటలను విడిచిపెట్టి తక్కువ పెట్టుబడి తో అధిక లాభాలు వచ్చే పంటల వైపు మారాలని పాచిపెంట మండల వ్యవసాయ అధికారి కే తిరుపతిరావు కోరారు.బుధవారం నాడు అమ్మ వలస గ్రామం లో నిర్వహించిన…

మండల స్పెషల్ ఆఫీసర్ గా జిల్లా వైద్యాధికారి సుధారాణి.

బంగారుపాళ్యం ఫిబ్రవరి 18 మన న్యూస్ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలానికి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాల మేరకు, ప్రతి మండలానికి ఒక స్పెషల్ ఆఫీసర్ ను నియమించడం జరిగిందని,అందులో భాగంగా బంగారుపాళ్యం మండలానికి జిల్లా వైద్యాధికారిగా ఉన్న తనను,…

అంగన్ వాడి కార్యకర్తలకు జ్ఞాన జ్యోతి పై శిక్షణ.

తవణంపల్లి ఫిబ్రవరి 18 మన న్యూస్ మండలంలోని తవణంపల్లి ఉన్నత పాఠశాల నందు అంగన్ వాడి కార్యకర్తలకు జ్ఞాన జ్యోతి పై శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగింది. తవణంపల్లి మండలంలోని తవణంపల్లి పాఠశాల నందు మండలంలోని అంగన్ వాడి కార్యకర్తలకు జ్ఞాన…

మద్యం సేవించి ద్విచక్ర వాహనం నడిపిన ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు.

తవణంపల్లి ఫిబ్రవరి 18 మన న్యూస్ తవణంపల్లి మండలంలోని అరగొండ చిత్తూరు ప్రధాన రహదారి రోడ్డు మార్గం నందు మద్యం సేవించి ద్విచక్ర వాహనం నడిపిన ముగ్గురు వ్యక్తులకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసి వారిని తవణంపల్లి ఎస్సై…

ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

రాష్ట్రం అభివృద్ధి సంక్షేమం జరగాలంటే కూటమి ప్రభుత్వం వల్ల సాధ్యం మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం మండలం యర్రవరం గ్రామంలో ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చేపట్టారు,స్థానిక నాయకులు మాజీ జడ్పీటీసీ జ్యోతుల పెదబాబు,బస్సా ప్రసాద్ మైరాల…

పేరాబత్తుల రాజశేఖర ని అఖండ మెజార్టీతో గెలిపించండి

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం: ప్రతిపాడు నియోజకవర్గము,శాసన సభ్యురాలు వరుపుల సత్య ప్రభ రాజా ఆదేశాల మేరకు ఏలేశ్వరం నగర పంచాయతీ పరిధిలో ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా ఎన్డీఏ కూటమి నుండి పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖరంకి మద్దతుగా…

చలో తునికి బయలుదేరిన మురళి రాజును అడ్డుకున్న పోలీసులు

మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు : మాజీమంత్రి, వైసిపి జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా చలో తుని కార్యక్రమంకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రత్తిపాడు నియోజకవర్గ వైసిపి నాయకులు ముదునూరి మురళీ రాజు మంగళవారం చలో తుని కార్యక్రమంకు నియోజకవర్గ వైసీపీ శ్రేణులతో…

ఏపివిఎంఆర్ మహాసభను జయప్రదం చేయండి.

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం; ఈనెల 20వ తేదీన విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్ర ఆవరణలో జరిగే ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్స్ అసోసియేషన్ ప్రధమ మహాసభను జయప్రదం చేయాలని ఆ సంఘం అధ్యక్షుడు పసగడుగుల నానాజీ పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం…