న్యాయమార్గమే కాంగ్రెస్ లక్ష్యం— నకిలీ దేశభక్తితో ప్రజలను మోసగిస్తున్న బీజేపీ,ఆర్.ఎస్.ఎస్—డీసీసీ అధ్యక్షురాలు ఎన్.డి. విజయ జ్యోతి.
మన న్యూస్: కడప జిల్లా: ఏప్రిల్ 10 : కడప నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షురాలు విజయ జ్యోతి మాట్లాడుతూ అహ్మదాబాద్లో ముగిసిన 86వ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC)…