Category: ఆంధ్రప్రదేశ్

న్యాయమార్గమే కాంగ్రెస్ లక్ష్యం— నకిలీ దేశభక్తితో ప్రజలను మోసగిస్తున్న బీజేపీ,ఆర్.ఎస్.ఎస్—డీసీసీ అధ్యక్షురాలు ఎన్.డి. విజయ జ్యోతి.

మన న్యూస్: కడప జిల్లా: ఏప్రిల్ 10 : కడప నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షురాలు విజయ జ్యోతి మాట్లాడుతూ అహ్మదాబాద్లో ముగిసిన 86వ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC)…

కావలిలో ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి వినూత్న కార్యక్రమం “ఇంటింటికి ఎమ్మెల్యే “

మన న్యూస్, కావలి,ఏప్రిల్ 10 : *కావలిలో ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి వినూత్న కార్యక్రమం.*ఇంటి వద్దే సమస్యలను పరిష్కరిస్తున్న ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి.*అధికారులతో కలిసి ఇంటింటికి తిరుగుతున్న ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి. కావలి 35 వ వార్డులో గురువారం నుంచి కావలి ఎమ్మెల్యే…

బలిజ సేవా సంఘం ఆధ్వర్యంలో మజ్జిగ వితరణ.

మన న్యూస్: కడప జిల్లా: బద్వేల్: ఏప్రిల్ 10 : బద్వేల్ పట్టణంలో కూరగాయల మార్కెట్ దగ్గర బలిజ సేవ చలివేంద్ర కార్యక్రమంలో మజ్జిగ వితరణ జరిగింది. ఈ మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని వరికూటి నాగరాజు సహాయ సహకారంతో ప్రారంభించడం జరిగింది.…

గర్భిణీ స్త్రీలకు భోజనాలు ఏర్పాటు చేసిన తలపంటి బుజ్జి

మన న్యూస్ శంఖవరం (అపురూప్) : స్త్రీల పట్ల జనసేన పార్టీకి ఉన్న అపారమైన గౌరవ భావంతో నిండు గర్భిణీ స్త్రీలకు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగిందని జనసేన పార్టీ శంఖవరం మండల ఉపాధ్యక్షుడు తలపంటి అప్పారావు (బుజ్జి) అన్నారు. కాకినాడ…

పౌష్టిక ఆహారం ద్వారానే మంచి ఆరోగ్యం…

మన న్యూస్ శంఖవరం (అపురూప్) : పౌష్టిక ఆహారాన్ని తీసుకుంటూ, వేసవికాలంలో తగు జాగ్రత్తలు పాటించాలని గర్భిణీ స్త్రీలకు శంఖవరం ప్రభుత్వాసుపత్రి వైద్యాధికారి ఎస్ఎస్ రాజీవ్ కుమార్ సూచించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ మండల కేంద్రమైన శంఖవరం స్థానిక ప్రాథమిక…

రైతులకు ఉచిత పశు వైద్య శిబిరం…

* *సస్ ఆధ్వర్యంలో నాబార్డ్ సహకారం…* మన న్యూస్ కోటనందూరు (అపురూప్) స్వరాజ్య అభ్యుదయ సేవాసమితి (ఎస్ఏఎస్ఎస్) ఆధ్వర్యంలో నాబార్డ్ సహకారంతో కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కె.ఈ చిన్నాయపాలెం గ్రామంలో మా తోట పథకంలో భాగంగా ఉచిత పశు వైద్య…

రాష్ట్ర గనుల మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రను కలిసిన జిల్లా బిసి నాయకుడు శ్రీధర్ యాదవ్

జిల్లాలో బీసీల అభివృద్ధికి సహకరించండి జిల్లా టిడిపి నాయకులు శ్రీధర్ యాదవ్ మన న్యూస్, ఎస్ఆర్ పురం:- రాష్ట్ర గనులు మరియు ఎక్సెస్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర బుధవారం తిరుపతిలో మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా యాదవ సాధికార సమితి అధ్యక్షులు…

జిల్లాలోని ధోబి ఘాట్ల కు మరమ్మత్తులు చేయండి.. రజక కార్పొరేషన్ చైర్మన్ కోరిన డైరెక్టర్ కరాటే చంద్ర

మన న్యూస్,తిరుపతి: చిత్తూరు ఉమ్మడి జిల్లాలో శిధిలమైపోయిన ధోబి ఘట్లకు మరమ్మత్తులు చేయించాలని రాష్ట్ర రజక కార్పొరేషన్ చైర్మన్ సావిత్రి కి రాష్ట్ర రజక కార్పొరేషన్ డైరెక్టర్లు కరాటే చంద్ర, అన్నాసముద్రం మధు లు వినతి పత్రం సమర్పించారు. బుధవారం విజయవాడలోని…

33వ డివిజన్ లో ఇంటి పట్టాలి ఇప్పించండి… మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మకు టిడిపి రాష్ట్ర కార్యదర్శి పుష్పావతి వినతి

మన న్యూస్,తిరుపతి : ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న 33 వ డివిజన్ లోని ఇళ్ల స్థలాలకు వెంటనే పట్టాలు ఇప్పించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, 33 వ డివిజన్ ఇంచార్జ్ వి పుష్పా వతి యాదవ్ మాజీ ఎమ్మెల్యే…

ఘనంగా మబ్బు దేవనారాయణ రెడ్డి జన్మదిన వేడుకలు….

మన న్యూస్, తిరుపతి:తిరుపతి మాజీ శాసనసభ్యులు మబ్బురామిరెడ్డి కుమారుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మబ్బు దేవనారాయణ రెడ్డి జన్మదిన వేడుకలు తిరుపతిలో ఘనంగా జరిగాయి. తెలుగుదేశం, బిజెపి,జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయన నివాసం వద్దకు చేరుకొని…