Category: ఆంధ్రప్రదేశ్

ఆధార్ కేంద్రం, ఆర్టీసీ బస్సు సర్వీసు, వాటర్ ప్లాంట్, సీసీ రోడ్లు వంటి అభివృద్ధి పనులతో మారిన గొడుగుచింత రూపురేఖలు

గొడుగు – చింత లేని గ్రామం.. “సొంత గ్రామంలో అభివృద్ధి వర్షం కురిపిస్తున్న ఎమ్మెల్యే మురళీమోహన్..” “ఎమ్మెల్యే చొరవతో ఆధార్ కేంద్రం‌ ఏర్పాటు..” “అందుబాటులో ప్రభుత్వ సేవలు, అభివృద్ధి వైపు అడుగులు..” మన న్యూస్ పూతలపట్టు మండలం మే-9:- పూతలపట్టు మండలం,…

కూటమి ప్రభుత్వం లో మెరుగైన అభివృద్ధి…

మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ తరగతుల ప్రారంభించిన ఎమ్మెల్యే సత్యప్రభ… రైతులకు వ్యవసాయ సామాగ్రి పనిముట్లను అందించిన ఎమ్మెల్యే సత్యప్రభ.. శంఖవరం పర్యటనలో భాగంగా ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికిన టీడీపీ సీనియర్ నేత పర్వత సురేష్…. దళిత మహిళలు పలు…

అరగొండ – పల్లెచెరువు మార్గంలో నూతనంగా నిర్మిస్తున్న బీటీ రోడ్డును పరిశీలించిన పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..

గత ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి నిర్వీర్యం.. “గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం మొదటి‌ ప్రాధాన్యత..” మన న్యూస్ తవణంపల్లె మే-9:- పూతలపట్టు నియోజకవర్గం, తవణంపల్లె మండలం పరిధిలోని అరగొండ – పల్లెచెరువు మార్గంలో‌ నూతనంగా నిర్మిస్తున్న బీటీ రోడ్డును పూతలపట్టు శాసనసభ్యులు…

ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ను ఘనంగా సత్కరించిన పూతలపట్టు శాసనసభ్యులు ‌మురళీమోహన్..

మన న్యూస్ ఐరాల మే 9:- కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ది వినాయక స్వామి వారి దర్శనార్ధం‌ కాణిపాకం ఆలయంకు విచ్చేసిన రాజమండ్రి సిటీ నియోజకవర్గ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ని మరియు ఆయన సతీమణి మాజీ శాసనసభ్యులు ఆదిరెడ్డి భవాని ని‌…

పౌష్టికాహారం తోనే గర్భిణీ స్త్రీలకు  ఆరోగ్యం.

* రుతుస్రావం ఇతర విషయాలపై అవగాహన కల్పించిన అంగనవాడి కార్యకర్తల బృందం… * గర్భిణీ స్త్రీలకు భోజనాలు ఏర్పాటు చేసిన దాత బత్తిన తాతాజీ… శంఖవరం మన న్యూస్ (అపురూప్) : గర్భిణీ స్త్రీలు మంచి పౌష్టిక ఆహారం తీసుకుంటేనే తల్లి…

బంగారు బాల్యం, కిశోర బాలికలు, బాల్యవివాహాలు, బాలల అక్రమ రవాణా పై అవగాహన సదస్సు

మన న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండ లోని స్థానిక ఈద్గామిట్ట షాదీ ఖానా లో కిషోర్ బాలికలపై అవగాహన సదస్సు జరిగింది.ఈ కార్యక్రమమును ఉద్దేశించి ICDS సూపర్వైజర్ రిజ్వానా మాట్లాడుతూకిషోర్ బాలికలు ఆరోగ్యం,విద్య, వైద్యం తదితర అంశాల గురించి మాట్లాడారు.సాంత్వన సేవా…

శ రక్షణ సైనికుల సహాయార్థం రూ.5 లక్షల విరాళందాతృత్వాన్ని చాటుకున్న పీజీ హాస్టల్ యజమాని జ్యోతి కృష్ణ

మన న్యూస్,తిరుపతి, :-దేశం కోసం విరోచితంగా పోరాడుతున్న సైనికుల సంక్షేమం కోసం తిరుపతిలోని పీజీ హాస్టల్స్ యజమాని జ్యోతి కృష్ణ తన పుట్టినరోజును పురస్కరించుకొని రూ. 5 లక్షల రూపాయల చెక్కు ను అందజేసి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. శుక్రవారం ఎన్.సి.సి…

మానసిక ఉల్లాసం కోసం క్రీడలు ఎంతో అవసరం-ఇండోర్ క్రికెట్ కోర్ట్ ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ థామస్

ఎస్ఆర్ పురం,మన న్యూస్.. మానసిక ఉల్లాసం కోసం క్రీడలు ఎంతో అవసరమని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ అన్నారు శుక్రవారం గంగాధర్ నెల్లూరు మండలం పాపిరెడ్డి పల్లె గ్రామంలో రుషేంద్ర రెడ్డి సొంత నిధులతో ఏర్పాటుచేసిన ఇండోర్ క్రికెట్ కోర్టును,స్టేజి…

సమస్యలు మీరు చెప్పడం ఆలస్యం నేను చిటికలో పరిష్కరిస్తా… ఎమ్మెల్యే డాక్టర్ థామస్

ఎస్ఆర్ పురం,మన న్యూస్:- ప్రజా సమస్యలు మీరు చెప్పడమే ఆలస్యంగా ఉన్నది నేను వాటిని చిటికలో పరిష్కారానికి సిద్ధంగా ఉన్న అంటూ అని ప్రభుత్వ విప్ జీడి నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ తెలిపారు శుక్రవారం ఎస్ఆర్ పురం మండలం మండల…

రెండో పంటలో నీటి పొదుపు కీలకం………. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

మన న్యూస్, సర్వేపల్లి ,మే 9:– అధికారులు, రైతులు సమన్వయంతో ముందుకు సాగాలి. *ఎక్కువ దిగుబడి కోసం ఆరుతడి పంటలకు ప్రాధాన్యమివ్వాలి.సర్వేపల్లి నియోజకవర్గం, తోటపల్లి గూడూరు మండలం ముంగలదొరువు వద్ద కోడూరు కాలువలో మరమ్మతులను శుక్రవారం పరిశీలించిన సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు…