నిజాంసాగర్ ప్రాజెక్ట్ మన వారసత్వ సంపద: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత
మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):నిజాంసాగర్ ప్రాజెక్ట్ మన వారసత్వ సంపద అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. నిజాంసాగర్ మండలంలోని నాగమడుగు ఎత్తిపోతల పథకాన్ని ఆమె గురువారం సందర్శించి పనులను పర్యవేక్షించారు.రైతులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని…