శాఖా గ్రంధాలయంలో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
మనన్యూస్,గద్వాల:జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలోని శాఖ గ్రంథాలయం కార్యాలయం దగ్గర 76వ భారత రాజ్యాంగ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించడం జరిగినది.ముందుగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి,మహాత్మ గాంధీ చిత్రపటాలకు పూలమాలలు…