Category: ఆంధ్రప్రదేశ్

ఏలేశ్వరంలో కొసిరెడ్డి గణేష్ ఆధ్వర్యంలో భగత్ సింగ్,చారు మజుందార్ విగ్రహాల ఆవిష్కరణ

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:,ఏలేశ్వరం వినోద్ మిశ్రా నగర్లో షహీద్ భగత్ సింగ్,కామ్రేడ్ చారు మజుందార్ విగ్రహాల ఆవిష్కరణ సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శి కొసిరెడ్డి గణేశ్వరరావు,విప్లవ యువజన కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.భారతదేశ స్వాతంత్రం…

స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో విద్యార్థులకు వ్యర్థాల నిర్వహణపై అవగాహన‎

యాదమరి, మన ధ్యాస డిసెంబరు-20 రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా కె.గొల్లపల్లె హైస్కూల్ ప్లస్ నందు అవగాహన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి ఘన మరియు…

పవర్ గ్రిడ్ ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరైన ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకు సురక్షితమైన,స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న అమరజీవి జలధార జల జీవన మిషన్ వాటర్ గ్రిడ్ పథకం పనులకు శంకుస్థాపన కార్యక్రమం పెరవలి వద్ద ఘనంగా జరిగింది.వేల కోట్ల రూపాయల…

యాదమరి మండలంలో జిల్లా విద్యా శాఖ అధికారి ఆకస్మిక తనిఖీలు

యాదమరి, మాన ధ్యాస డిసెంబరు-20 యాదమరి మండలంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజేంద్రప్రసాద్ శుక్రవారం ఉదయం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఉదయం 7.50 గంటలకు 14 కండిగ ఉర్దూ హైస్కూల్‌ను సందర్శించిన ఆయన, అనంతరం యాదమరి హైస్కూల్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా…

విశ్రాంత ఉద్యోగ సంఘ నేత మృతి.

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం మండల విశ్రాంత ఉద్యోగుల సంఘం వ్యవస్థాపక గౌరవ అధ్యక్షుడు ఉద్దగిరి సోమరాజు(98)శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందారు.ఆయన 35 సంవత్సరాల పైగా ప్రభుత్వ ఉపాధ్యాయునిగా సేవలందించడమే కాకుండా వందలాది మంది విద్యార్థులకు నవోదయ, భూపతిపాలెం, కోరుకొండ…

లింగంపర్తి లో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ ర్యాలీ.

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: మండల పరిధి లింగంపర్తి గ్రామంలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ ర్యాలీ ప్రచార కార్యక్రమాన్ని ఎన్డీఏ కూటమి శ్రేణులు శనివారం ఘనంగా నిర్వహించారు.లింగంపర్తి గ్రామ సచివాలయం వద్ద ప్రతి నెల మూడవ శనివారం నిర్వహించే స్వచ్ఛ…

వ్యక్తిగత శుభ్రత కు ముస్తాబు కార్యక్రమం దోహదం చేస్తుంది.

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం : విద్యార్థుల వ్యక్తిగత శుభ్రత కు ముస్తాబు కార్యక్రమం దోహదం చేస్తుందని పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ముస్తాబు కార్యక్రమాన్ని ఏలేశ్వరం మండలం పరిధి సి. రాయవరం జిల్లా పరిషత్ ఉన్నత…

లింగంపర్తి హైస్కూల్లో బాల్య వివాహా ముక్తి భారత్ హాజరైన సీడీపీఓ పద్మావతి

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం మండలం లింగంపర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రత్తిపాడు ఐసిడిఎస్ ప్రాజెక్టుల సిడిపివో పద్మావతి ఆధ్వర్యంలో బాల్య వివాహ ముక్తి భారత్ కార్యక్రమంలో భాగంగా బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ముందుగా పాఠశాల…

ముత్తుకూరులో అంగన్వాడి సిబ్బందికి మొబైల్ ఫోన్లు పంపిణీ

మన ధ్యాస, ముత్తుకూరు, డిసెంబర్ 19: నెల్లూరు జిల్లా ,ముత్తుకూరు ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో శుక్రవారం అంగన్ వాడీ సిబ్బందికి సెల్ ఫోన్లు పంపిణీ చేసిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.ఈ సందర్భంగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిమీడియాతో…

కూటమి ప్రభుత్వంలో రాష్ట్రానికి లక్షల కోట్లు పెట్టుబడులు…… సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

మన ధ్యాస ,ముత్తుకూరు, డిసెంబర్ 19: నెల్లూరు జిల్లా ముత్తుకూరులోని మత్స్య కళాశాలలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన జాబ్ మేళాను ప్రారంభించిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ……జాబ్ మేళాకు…