Category: ఆంధ్రప్రదేశ్

నాయి బ్రాహ్మణ కులం పేరుతో దూషించిన జిలాని బాషా ను కఠినంగా శిక్షించాలి -తిరుపతి నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు సిబ్యాల సుధాకర్ డిమాండ్

తిరుపతి, నవంబర్ 11,(మన న్యూస్ ) కడపలో రెండు రోజుల క్రితం ముస్లిం మైనార్టీ నాయకుడు బాషా అనే వ్యక్తి ఓ సమావేశంలో భాగంగా నాయి బ్రాహ్మణులను కులం పేరుతో దూషించడం జరిగింది. కావున అతనిని చట్టపరంగా కఠినంగా శిక్షించాలని తిరుపతి…

ఉప్పల్ లో ఆహా కిచెన్స్ ఘనంగా ప్రారంభోత్సవం

ఉప్పల్, మన న్యూస్ నవంబర్ 11ఉప్పల్ నియోజకవర్గం లోని లిటిల్ ఫ్లవర్ డిగ్రీ కాలేజీ ఎదురుగా చైతన్య,మురళి సంయుక్త నేతృత్వంలోని ఆహా కిచెన్స్ ను ఘనంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమం ముఖ్య అతిధులుగా స్థానిక ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, కార్పొరేటర్ బన్నాల గీతా…

ఎమ్మెల్యే డాక్టర్ వి ఎం థామస్ చొరవతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరుకు ఆమోదం

మన న్యూస్, ఎస్ఆర్ పురం గంగాధర నెల్లూరు :- వెదురుకుప్ప మండలం ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణానికి 17 కోట్ల 82 లక్షల 50 వేల రూపాయలతో మంజూరు చేయించిన గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ బి.ఎం థామస్ నేడు అసెంబ్లీ…

అత్యంత హానికరమైన విధానాలను అమలు చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు

విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం తలపెట్టిన ప్రజా పోరు పాచిపెంట నవంబర్11( మన న్యూస్ ):= పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో కార్యక్రమం విజయవంతం ప్రతి ఒక్కరూ కదలి రావాలని సిపిఎం పార్టీ ఇంటింటికి ప్రచారం చేస్తూ కరపత్రాలను పంపిణీ చేస్తూ…

ప్రకృతి వ్యవసాయ స్టాల్ ప్రతి సోమవారం

పాచిపెంట, నవంబర్11( మన న్యూస్):-కూరగాయలు,ఆకుకూరలు,చిరుధాన్యాలు దేశి వరి బియ్యం రకాలతో కూడిన ఎలాంటి రసాయనాలు లేకుండా పండించిన స్వచ్ఛమైన ప్రకృతి సేద్య స్టాల్ ప్రతి సోమవారం పాచిపెంట వ్యవసాయ కార్యాలయం వద్ద ఏర్పాటు చేయబడుతుందని వ్యవసాయ అధికారి కే తిరుపతిలో తెలిపారు.…

ఘనంగా వాకర్స్ కార్తీక వనభోజనమహోత్సవం

తిరుపతి, నవంబర్ 11, (మన న్యూస్ ) :- తిరుపతి కరకంబాడి రోడ్డు నందలి వినాయకసాగర్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం వాకర్స్ సభ్యులతో కార్తీక వనభోజనమహోత్సవాన్ని వడమాలపేట మండలం ఉమామహేశ్వరాలయం నందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా వాకర్స్…

ఉత్సహంగా కార్తీక వనభోజనాలు..

తిరుపతి, నవంబర్ 11(మన న్యూస్ )ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో ప్రతి శనివారం గోవింద నామ సంకీర్తనలతో భక్తి భావాన్ని పెంచుతున్న స్థానిక భజన మండలి కళాకారుల 150 మంది సభ్యులు కార్తీక మాసాన్ని పురస్కరించుకుని వనభోజనాల మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.. స్థానిక…

ప్రజారంజక బడ్జెట్,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బడ్జెట్

2.94 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్ సాలూరు, నవంబర్ ( మన న్యూస్):= పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు,గత ప్రభుత్వంలో రాష్ట్ర ఆదాయానికి గండి పడింది.. రాష్ట్ర వనరుల మళ్లింపు, దుర్వినియోగం జరిగాయి, గత ప్రభుత్వ పాలనలో అన్ని రంగాల్లో…

నాయీ బ్రాహ్మణ కులాన్ని దూషించిన Dr జిలాని బాషా బహిరంగ క్షమాపణలు చెప్పాలి

వైద్యం శాంతరామ్, టీటీడీ పాలకమండలి సభ్యులు.. Mana News :- ఒక ప్రెస్మీట్ లో మాట్లాడు మా నాయీ బ్రాహ్మణ జాతిని కులాన్ని కించపరిచే విధంగా, పనిలేని మంగళోడు పిల్లి బొచ్చు తీసినట్టు అని బహిరంగ మాట్లాడం, యావత్తు నాయీ బ్రాహ్మణ…

రూ.15వేల కోట్ల రుణం.. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక ముందడుగు..

Ap Capital Amaravati : ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. రాజధాని నిర్మాణం కోసం వరల్డ్ బ్యాంక్, ఏడీబీ ఇచ్చే రూ.15వేల కోట్ల నిధుల వినియోగంపై ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ఏపీ రాజధాని నిర్మాణానికి సహకరిస్తున్నామన్న కేంద్ర…