Category: ఆంధ్రప్రదేశ్

స్పార్క్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మానవ హక్కుల దినోత్సవం

(మన న్యూస్ ప్రతినిధి)ఏలేశ్వరం:ఏలేశ్వరం మండలంలోని యర్రవరం గ్రామంలో విజ్ఞాన్ జ్యోతి కళాశాల నందు మానవ హక్కులపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని,ప్రతి ఒక్కరూ వారి హక్కులను కాపాడుకోవాలనే ముఖ్య ఉద్దేశ్యంతో మానవ హక్కుల దినోత్సవం స్పార్క్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా…

అడవి పందుల కోసం కరెంట్ వైర్లు అమర్చిన వారిపై బైండోవర్ కేసు

(మన న్యూస్ ప్రతినిధి) ప్రత్తిపాడు: ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని వాకపల్లి గ్రామంలో వ్యవసాయ భూముల్లో అడవి పందులు మరియు ఇతర జంతువుల వేటాడడం కొరకు కరెంట్ వైర్స్ పెడుతున్నారనే సమాచారంతో ప్రత్తిపాడు ఎస్సై ఎస్.లక్ష్మికాంతం విచారణ చేపట్టారు.పోతులూరు గ్రామానికి చెందిన…

పవన్ కళ్యాణ్ కు జడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించాలి. ఆయన ఒక మహాశక్తి..జనసేన పార్టీ నగర అధ్యక్షులు రాజారెడ్డి

మన న్యూస్: తిరుపతి డిసెంబర్ 10 దేశ రాజకీయాలను శాసించగలిగిన మహోన్నత వ్యక్తి రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు జెడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించాలని జనసేన పార్టీ నగర అధ్యక్షులు రాజారెడ్డి కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం…

భక్తులకు అంబలి వితరణ చేసిన టిడిపి నేత భువన్ కుమార్ రెడ్డి

మన న్యూస్:తిరుపతి డిసెంబర్ 10 తిరుపతి నగరంలోని నడివీధి గంగమ్మ జాతర మహోత్సవం సందర్భంగా మంగళవారం ఆకుతోట వీధి పంటవీధులలోని గంగమ్మ ఆలయాల వద్ద భక్తులకు టిడిపి నాయకులు టౌన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ పి భువన్ కుమార్ రెడ్డి అంబలి…

పంటల కు బీమా తప్పనిసరిగా చేయించుకోవాలి, వ్యవసాయ శాఖ అధికారి కే తిరుపతిరావు

మన న్యూస్ పాచిపెంట,డిసెంబర్ 10 పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో రైతులు పండించే మొక్కజొన్న,పెసర పంటలకు పంటల బీమా తప్పనిసరిగా చేయించుకోవాలని పాచిపెంట వ్యవసాయ అధికారి కే తిరుపతి రావు కోరారు. పాచిపెంట మండలం లో కుడుమూరు గ్రామం పొలం…

విద్యార్థుల భవిష్యత్తుతో,ఆటలాడుతున్నారు గందరగోళం మధ్య విచారణ విచారణ వాయిదా వేసిన త్రీ మాన్ కమిటీ

మన న్యూస్ పాచిపెంట,డిసెంబర్ 10: పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట లో విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకం రాజకీయంగా మారింది. గత నెల రోజులుగా విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయ నాయకులు, ఉపాధ్యాయులు ఆటలు ఆడుకుంటున్నారు.600 మందికి పైగా విద్యార్థులు…

84వ బూత్ కమిటీ బీజేపీ అధ్యక్షులు గా విజయ్ భాస్కర్

మన న్యూస్:తిరుపతి, డిసెంబర్ 10 గ్రామ వార్డు స్థాయి నుంచి భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి నాయకుడు, కార్యకర్త కంకణ బద్ధులై ఉన్నామని ఆ పార్టీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక సంస్థగత ఎన్నికల్లో…

వనభోజన మహోత్సవంలో పాల్గోన్న పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్.

బంగారుపాళ్యం డిసెంబర్ 9 మన న్యూస్ పూతలపట్టు నియోజకవర్గం, బంగారుపాళ్యం మండలం, చీకూరుపల్లె గ్రామంలో కొలువైయున్న శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయంలో వనభోజన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ మహోత్సవానికి *పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.…

పంచాయతీ వ్యవస్థకి మంచిచేసే ఘనత మన ప్రభుత్వానికి సాధ్యం. – అభి

బంగారుపాళ్యం డిసెంబర్ 9 మన న్యూస్ చిత్తూరు జిల్లా ,బంగారుపాళ్యం మండలం, కరిడివారిపల్లి గ్రామంలో గల రహదారిని ఇరువైపులా వాహనాలకు ఇబ్బందిగా ఉన్న మొక్కలను , చెట్టులను కమ్ముకుని ఉన్న వాటిని అభి ఆధ్వర్యములో మరియు పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో తొలగించడం…

తొలకరి జల్లులు పుస్తక ఆవిష్కరణకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన అమ్మబడి ట్రస్ట్ ఫౌండర్ పద్మనాభ నాయుడు.

బంగారుపాళ్యం మన న్యూస్ డిసెంబర్ 8. చిత్తూరు హరివిల్లు లలితకళా వేదిక ఆధ్వర్యంలో 2 పుస్తకాలు ఆవిష్కరణ అమ్మ ఒడి ట్రస్ట్ ఫౌండర్ చెరుకూరు పద్మనాభ నాయుడు ఆధ్వర్యంలో జరిగింది.కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వాస్తవ్యులు గద్వాల సోమన్న రచించిన తొలకరి జల్లులు…