Category: ఆంధ్రప్రదేశ్

జె.వి.ఎస్. స్పోర్ట్స్ క్లబ్ సమ్మర్ క్యాంప్ కోచింగ్ సెంటర్ ప్రారంభం.

కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: ఏప్రిల్ 24: బద్వేల్ పట్టణంలోని CSI చర్చి పక్కన లాస్విత చిల్డ్రన్స్ హాస్పిటల్ మిద్దె పైన జె.వి.ఎస్. స్పోర్ట్స్ క్లబ్ సమ్మర్ క్యాంప్ కోచింగ్ సెంటర్ ను బుధవారం ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా లాస్విత…

కాశ్మీర్ కాల్పుల్లో వీర మరణం పొందిన భారత ముద్దుబిడ్డలకు నివాళులు—ఆవాజ్ కమిటీ

కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: ఏప్రిల్ 24: బద్వేల్ ఆవాజ్ కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆవాజ్ కమిటీ కడప జిల్లా అధ్యక్షులు పి , చాంద్ భాష ,బద్వేల్ ఆవాజ్ కమిటీ అధ్యక్ష…

బద్వేల్ నారాయణ స్కూల్ విద్యార్థుల ప్రభంజనం—ప్రధానోపాధ్యాయులు, కిషోర్

కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: ఏప్రిల్ 24: బద్వేల్ మున్సిపాలిటీ లోని స్థానిక తెలుగు గంగా కాలనీలో ఉండే నారాయణ ఒలంపియాడ్ స్కూల్ నందు బుధవారం విడుదల చేసిన పదవ తరగతి పరీక్షా ఫలితాలలో బద్వేల్ నారాయణ విద్యార్థులు మార్కుల…

టెన్త్‌ ఫలితాలు విడుదల.. ఇలా చెక్‌ చేసుకోండి

Mana News :- అమరావతి: టెన్త పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. ఇవాళ ఉదయం 10 గంటలకు మంత్రి నారా లోకేష్ ఫలితాలను ప్రకటించారు. అధికారిక వెబ్‌సైట్‌ ఫలితాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే మనమిత్ర వాట్సాప్‌, లీప్‌ మొబైల్‌ యాప్‌లలో…

ప్రకృతి వ్యవసాయ అవగాహన సదస్సు—ఎం నాగరాజు.

కడప జిల్లా: గోపవరం: మన న్యూస్: ఏప్రిల్ 23: బద్వేల్ వ్యవసాయ డివిజన్ పరిధిలోని గోపవరం మండల కేంద్రం లోని మండల సమాఖ్య వెలుగు కార్యాలయంలో ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ప్రకృతి వ్యవసాయ సిబ్బంది,…

పుణ్యక్షేత్రంలో మద్యం విక్రయాలపై చర్యలేవి— ఏఐవైఎఫ్, జిల్లా అధ్యక్షులు పెద్దులపల్లి ప్రభాకర్.

కడప జిల్లా: బ్రహ్మంగారిమఠం: మన న్యూస్: ఏప్రిల్ 23: బ్రహ్మంగారిమఠం మండల కేంద్రంలో జోరుగా బెల్ట్ షాపు లు నిర్వహిస్తున్న అధికారులు నిమ్మకు నీరేత్తినట్లు వ్యవహరిస్తున్నారని అఖిల భారత యువజన సమాఖ్య(AIYF) కడప జిల్లా అధ్యక్షులు పెద్దులపల్లి ప్రభాకర్ ఎద్దేవా చేశారు.ఈ…

కరెంటు వైర్లు తగిలి పూర్తిగా దగ్ధమైన టిప్పర్ లారీ

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస్): ఏలేశ్వరం మండలం తూర్పు లక్ష్మీపురం గ్రామంలో కరెంటు వైర్లు తగిలి టిప్పర్ లారీ పూర్తిగా దగ్ధమైంది. తూర్పులక్ష్మీపురం గ్రామంలోని రామాలయం ఎదురుగా గ్రావెల్ రోడ్డు పనులు నిమిత్తము మట్టి వేయడం కోసం టిప్పర్…

పదోన్నతులు కల్పించండిఆర్డీవోను కలిసిన వీఆర్ఏలు

Mana News, శ్రీకాళహస్తి: పదోన్నతులు కల్పించాలని గ్రామ రెవెన్యూ సహాయకులు ఉమ్మడి తిరుపతి రెవిన్యూ డివిజనల్ అధికారి బి.రామమోహన్ ను కలిశారు. ఈ సందర్భంగా వీఆర్ఏలు మాట్లాడుతూ ఉమ్మడి తిరుపతి రెవిన్యూ డివిజిన్ పరిధిలోని అర్హులైన గ్రామ రెవెన్యూ సహాయకులకు ఆఫీస్…

పోప్ ఫ్రాన్సిస్ మృతి పట్ల నెల్లూరు ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సంతాపం

మన న్యూస్, నెల్లూరు,ఏప్రిల్ 22:– క్యాథలిక్‌ల అత్యున్నత మత గురువు పోప్ ఫ్రాన్సిస్ మరణం పట్ల నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి సంతాపం తెలియజేశారు. పోప్ ఫ్రాన్సిస్ అందించిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. సామాజిక న్యాయం, ప్రపంచ శాంతికి…

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఢిల్లీ పర్యటనలో నెల్లూరు ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

నెల్లూరు/అమరావతి,మన న్యూస్, ఏప్రిల్ 22:– రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడుగారు మంగళవారం ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. టీడీపీ ఎంపీలతో కలిసి కేంద్రమంత్రులను కలసిన సీఎం చంద్రబాబు గారు.. ఈ మేరకు…