Category: ఆంధ్రప్రదేశ్

రాములోరి కళ్యాణోత్సవంలో పాల్గొన్న కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన న్యూస్, కోవూరు, ఏప్రిల్ 22:- భక్తుల రామనామ స్మరణతో ఆలయ పరిసరాలను ప్రతిధ్వనించాయి. భక్తి శ్రద్ధలతో స్వామివారి దర్శనం చేసుకొని తీర్ధ ప్రసాదాలు స్వీకరించిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి.ఇందుకూరుపేట మండలం రాముడు పాళెం గ్రామ పరిధిలోని ఎర్రంకి దిబ్బ రామాలయంలో…

సంపూర్ణ అక్షరాస్యత దిశగా కోవూరు-కొవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన న్యూస్, కోవూరు,ఏప్రిల్ 22:– 100 రోజుల పాటు సాగే వయోజన విద్యాకేంద్రాలతో 100 శాతం అక్షరాస్యత సాధిద్దాం. సంపూర్ణ అక్షరాస్యతా ఉద్యమంలో స్థానిక నాయకులు భాగస్వాములు కావలి.వయోజన విద్యా కేంద్రాల నిర్వహణకు విపిఆర్ ఫౌండేషన్ అండగా వుంటుంది.నిరక్షరాస్యత నిర్మూలన కార్యక్రమాన్ని…

బారాషహీద్ దర్గా నెల్లూరు రూరల్ లో ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నా- నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

మన న్యూస్,నెల్లూరు రూరల్, ఏప్రిల్ 22:– నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలో బారాషహీద్ దర్గాలో 85 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న బారాషహీద్ దర్గా ముఖద్వారాలను పరిశీలించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.ముస్లిం పెద్దల సలహాలు, సూచనలతోనే బారాషహీద్…

నవగ్రహ ప్రతిష్ట అంగరంగ వైభవంగా

మన న్యూస్ (విజయనగరం) ; విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం కొట్టాం గ్రామం ఉమా చోడేశ్వర స్వామి ఆలయంలో నేడు ప్రత్యేక పూజలు, హోమాలు, సోమవారం విగ్రహాలు ఊరేగింపు నిర్వహించినట్లు పూజారి స్వరూప్ తెలియజేశారు. నిర్వాహకులు కొట్టాం,తాండ్రంగి ఇరు గ్రామాల పెద్దలు…

దీర్ఘకాలిక వ్యాధులను గుర్తించాలి—-డాక్టర్ జె వినయ్ కుమార్.

కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: ఏప్రిల్ 23: బద్వేల్ మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తొట్టిగారిపల్లి పరిధిలోని తిరువెంగలాపురం సచివాలయం నందు రాష్ట్రీయ బాలుర ఆరోగ్య పథకము మరియు సికి్సెల్ అనిమయి, ఎన్ సి డి సి డి సర్వే…

రెవెన్యూ, అధికారులది ఆర్భాటపు, హడావిడి ప్రచారాలే—సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ—ఘాటు విమర్శ.

కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: ఏప్రిల్ 23: బద్వేల్ నియోజకవర్గంలోని కాశినాయన, కలసపాడు, అట్లూరు మండలాలలో జరిగిన భూ అక్రమాలపై రెవెన్యూ అధికారులు కేవలం ఆర్బాటపు ప్రకటనలు చేస్తూ హడావుడి పర్యటనలు చేస్తున్నారు, తప్ప నేటి వరకు ఒక్క సెంటు…

ఎస్సై సత్యనారాయణ చేతుల మీదుగా మజ్జిగ వితరణ.

కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: ఏప్రిల్ 22: వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని మంగళవారం మధ్యాహ్నం మైదుకూరు రోడ్డు మంచినీటి చలివేంద్రం వద్ద సుమారు 4,00 మందికి పైగా మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ కీర్తిశేషులు పెద్దిరెడ్డి…

సమస్యల నడుమ గ్రామ సచివాలయాలు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస్ ): ఏలేశ్వరం నగర పంచాయతీ పరిధిలోని ఉన్న 9 సచివాలయంలో అనేక సమస్యల నడుమ కొనసాగుతోంది.ఉద్యోగులు ప్రజలకు సేవలు అందించలేక పోవడంతోపాటు అందులో పని చేసే ఉద్యోగులు కనీస సౌకర్యాలు లేక పలు…

‘ఉర్సా’ వివాదం, తెర వెనుక – ఏది నిజం..!!

Mana News :- ఉర్సా…ఇప్పుడు ఏపీలో చర్చగా మారిన పేరు. రాజకీయ రచ్చ సాగుతున్న పేరు. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ ఉర్సా సంస్థ పెట్టుబడులకు ఆమోదం లభించింది. ప్రభుత్వం భూములు కేటాయించింది. అయితే, ఉర్సా సంస్థ పెట్టుబడులు… ప్రభుత్వ…

2024-2025 ఆర్థిక సంవత్సరం పై ఆకస్మిక తనిఖీలు…

శంఖవరం మన న్యూస్ (అపురూప్) :- కాకినాడ ఎమ్మార్సీ నందు ఆర్.బి అసోసియేట్స్ చార్టర్డ్ అకౌంటెంట్స్ వారు ఆధ్వర్యంలో శంఖవరం మండలం యొక్క 2024-25 ఆర్ధిక సంవత్సరం సంబంధించి ఇంటర్నల్ ఆడిట్ నిర్వహించడం జరిగింది. ఈ ఆడిట్ లో పీఎం శ్రీ…