బలిజలు అన్ని రంగాల్లో రాణించాలిః ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు
మనన్యూస్,తిరుపతిఃబలిజ ఉద్యోగులు, మేధావుల వందో ఆత్మీయ కలయికను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆదివారం ఉదయం ప్రారంభించారు. ఓ ప్రైవేట్ హోటల్ లో సభాధ్యక్షులు రమణ ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ కలయిలో వివిధ శాఖల్లో పని చేసే ఉద్యోగులు, మేధావులు పాల్గొన్నారు. బలిజ…