Category: ఆంధ్రప్రదేశ్

నాటు బాంబు పేలి వ్యక్తికి గాయాలు

మన న్యూస్ బంగారుపాళ్యం జూన్-2 చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం వెలుతురు చేను పంచాయతీ పులిమడుగు గ్రామానికి చెందిన ఎం వినాయక వయసు 35 సంవత్సరాలు తండ్రి( లేట్) బాలకృష్ణ ఇతను మామూలుగా అడవి పందులను వేటాడుతుంటాడు. ఫారెస్ట్ లోనికి వెళ్లి…

జనసేన పార్టీ కి నాలుగు లక్షలు రూపాయలు డొనేషన్ అందజేసిన నెల్లూరు జిల్లా జనసేన నాయకులు

మన న్యూస్ ,నెల్లూరు:నెల్లూరు జిల్లా పర్యవేక్షణ ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ సూచనలతో నెల్లూరు జిల్లా జనసేన నాయకులు నాలుగు లక్షల రూపాయలు అందించారు.జనసేన క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలు ప్రమాదవశాత్తు మరణించిన వారికి 11 మందికి ఐదు లక్షలు…

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆదేశాల మేరకు 33వ డివిజన్లో సమస్యలకు పరిష్కారం

మన న్యూస్ ,నెల్లూరు రూరల్: నెల్లూరు రూరల్ నియోజకవర్గం 33వ డివిజన్ నేతాజీ నగర్ నందు రెండు చోట్ల కలవార్ట్ ఇబ్బందికరంగా ఉండడంతో దాన్ని పగలు కొట్టడం జరిగింది. ఈరోజు మున్సిపల్ ఇఇ శేషగిరి ని నెల్లూరు రూరల్ నియోజకవర్గం 33వ…

అభివృద్ధి, సంక్షేమము చంద్రబాబుకే సాధ్యం….. వేమిరెడ్డి దంపతులు

మన న్యూస్, కొడవలూరు:- కొడవలూరు మండలంలో వైసిపి భూస్థాపితం. – వేమిరెడ్డి దంపతుల సమక్షంలో 1500 మంది టిడిపిలో చేరిక. – వైసిపిలో మంచోళ్ళకు స్థానం లేదు. – చంద్రబాబు ప్రతి హామి అమలు చేస్తారు. – పాత, కొత్త నాయకులు…

పూతలపట్టు నియోజకవర్గం లో జరిగే వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమానికి జూన్ 4వ తేదీ తరలిరండి!..

మన న్యూస్ పుతలపట్టు నియోజకవర్గం జూన్-2 పూతలపట్టు నియోజవర్గ మాజీ శాసనసభ్యులు డాక్టర్ సునీల్ కుమార్.చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజవర్గం నందు జూన్ 4వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు జరగబోవు వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమంలో పూతలపట్టు నియోజవర్గ వైఎస్ఆర్సిపి…

రాజ్యసభ సభ్యులు మేడ రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సర్వేపల్లి నియోజకవర్గ నాయకుల సమన్వయ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

మన న్యూస్, నెల్లూరు: నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం రాజ్యసభ సభ్యులు మరియు వైఎస్ఆర్సిపి తిరుపతి పార్లమెంట్ పరిశీలకులు మేడ రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో సర్వేపల్లి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తల సమన్వయ సమావేశంలో జరిగింది.. ఈ సమావేశానికి…

ఐరాల మండల ప్రధాన రహదారిపై వంతెన నిర్మాణం కోసం జనసేన పార్టీ జనవాణి కార్యక్రమంలో అర్జీ

మన న్యూస్ ఐరాల జూన్-2 చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండల కేంద్రంలో తేలికపాటి వర్షాలకు ఎమ్మార్వో ఆఫీస్ పక్కన రోడ్డుపై నిరు ఉధృతంగా ప్రవహించడం, పలువురి ప్రాణాలను బలిగొనడం, రోజుల పాటు ప్రజలకు రవాణా సౌకర్యానికి అంతరాయం కలిగించడం,…

హెచ్ఐవి గురించి ప్రజలకు అవగాహన కార్యక్రమం

మన న్యూస్ తవణంపల్లె జూన్-2 తవణంపల్లి మండల కేంద్రం తవణంపల్లి సంతలో సోమవారం రాష్ట్ర హెచ్ఐవి నియంత్రణ సంస్థ చిత్తూర్ సర్దార్ పాస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఏపీ సాక్స్ కళాజాత గీత కళాకారుల బృందం ద్వారా హెచ్ఐవి గురించి మీకు తెలుసా…

ప్రజా సమస్యలపై జేసీని కలిసిన పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్..

చౌకధర దుకాణాల్లో సరుకులు తక్కువ ఇచ్చిన లేక అలాట్మెంట్ తక్కువ ఇచ్చినట్లు చెప్పిన వేంటనే ఫిర్యాదు చేయండి.. మన న్యూస్ పుతలపట్టు నియోజకవర్గం జూన్-2 పూతలపట్టు నియోజకవర్గంలో ప్రజలకు చౌకధర దుకాణాల వద్ద సరుకుల అందకపోవడంపై పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి…

అరకు కాఫీ షాప్ ను ప్రారంభించిన పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..

మన న్యూస్ చిత్తూరు జూన్-2 అరకు కాఫీ బార్ ను పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ సోమవారం ప్రారంభించారు.చిత్తూరు కలెక్టర్ కార్యాలయం సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన అరకు కాఫీ బార్ వద్దకు చేరుకున్న *“పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్కి”* యాదమరి…