నెల్లూరు జిల్లా ,మనుబోలులో లోటస్ స్కూల్ వ్యాలీ ప్రారంభించిన సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మన న్యూస్, మనబోలు: *విద్యారంగంలో భారీ మార్పులు*ప్రతి బిడ్డ భవితను ఉజ్వలంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా లోకేష్ అన్న అడుగులు. *వచ్చే వారమే అమలులోకి తల్లికి వందనం…ప్రతి బిడ్డకు రూ.15 వేలు. *ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం.*మనుబోలులో లోటస్ వ్యాలీ…