రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ని సన్మానించిన వేమిరెడ్డి దంపతులు
మన న్యూస్, నెల్లూరు/ కడప:తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా ఎన్నికైన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి , కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులు ఘనంగా సత్కరించారు. మహానాడు…