

మన న్యూస్ ,నెల్లూరు : అనారోగ్య కారణంతో నెల్లూరు అపోలో హాస్పిటల్ ల్లో చికిత్స పొందుతున్న 50 డివిజన్ వైసిపి నాయకులు శౌరిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా శౌరి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకుని ధైర్యంగా ఉండాలని సూచించారు. అనంతరం వైద్యులతో మాట్లాడి శౌరి కి మెరుగైన వైద్యం అందించాలని చంద్రశేఖర్ రెడ్డి కోరారు.
