దేవాలయంలో ఏ కార్యక్రమం జరగాలన్న ఆగమపండితుల ప్రకారం ఆగమ శాస్త్ర ప్రకారమే జరుగుతుంది ………..రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

మన న్యూస్, నెల్లూరు, మే 13 : నెల్లూరు సంతపేటలో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మంగళవారం ఉదయం మంత్ర క్యాంప్ కార్యాలయంలో పత్రికా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి…

సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని కలిసిన నలపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి

మన న్యూస్, నెల్లూరు /విజయవాడ, మే 13: తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి, సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిని మంగళవారం విజయవాడ లోని సోమిరెడ్డి నివాసం లో కోట, వాకాడు కు చెందిన తెలుగుదేశం పార్టీ నాయుకులు…

కృప సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం

మన న్యూస్, గూడూరు, మే 13:తిరుపతి జిల్లా గూడూరు పట్టణం కి సమీపంలో ఉన్న పోటు పాలెం, చలివేంద్ర గుంట ఎస్టీ కాలనీ లో ఉన్న 70 మంది నిరుపేదలకు ఈ రోజు 13-5-2025 వ తేదీన మంగళవారం. యంగల ప్రేమ్…

అవినీతికి పాల్పడితే భరతం పడతా, అవినీతి అధికారులను హెచ్చరించిన……. గూడూరు ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్

మన న్యూస్, గూడూరు, మే 13:*ఇష్టా రాజ్యాంగా ప్రభుత్వ భూములు కబ్జాలు చేస్తున్న కబ్జాదారులు. *సివిజి బార్ ఎదురుగా దర్జాగా భూకబ్జా. * ఏ పార్టీ వారైనా భూ ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలి.*తాసిల్దార్ ను ఆదేశించిన ఎమ్మెల్యే సునీల్ కుమార్ .గూడూరు…

భూ వివాదాలు పరిష్కారమే రీ సర్వే లక్ష్యం……… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన న్యూస్, కోవూరు, మే 13:- రీ సర్వే ద్వారా భూ క్రయ విక్రయాలలో జరిగే మోసాలను అరికట్టడంతో పాట భూ ఆక్రమణలను కూడా అరికట్ట వచ్చు. – పాత భూ రికార్డులను సరి చేసి రీ సర్వే వివరాల ప్రకారం…

నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్ లోని పలు సమస్యల గురించి కలెక్టర్ ని, కమిషనర్ ని కలిసిన జనసేన నాయకులు గునుకుల కిషోర్

మన న్యూస్ ,నెల్లూరు ,మే 12: నెల్లూరునగరంలో ఏడు బాక్స్ టైప్ బ్రిడ్జిలు శాంక్షన్ చేసి 8 సంవత్సరాల గడిచినప్పటికీ కార్యాచరణ కాలేదు…స్థానికంగా ట్రాఫిక్ సమస్యలు నివారించాలంటే…వాటి నిర్మాణం త్వరితగతిన నిర్మించాలని… కలెక్టర్ ,కమిషనర్ కోరారు.రెండవ డివిజన్లో దశాబ్దాలుగా మాలలు బరియల్…

శ్రీ పెనుశిల లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులతో రాష్ట్రాభివృద్ధి……. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

మన న్యూస్ ,రాపూరు, మే 12:- పెంచలకోన నరసింహస్వామిని దర్శించుకున్న ఎంపీ వేమిరెడ్డి- స్వాగతం పలికిన ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, ఆలయ అధికారులు- స్వామి ఆశీసులు సీఎంపై మెండుగా ఉండాలని ఆకాంక్షశ్రీ పెనుశిల లక్ష్మీనరసింహస్వామి ఆశీసులు ప్రజలందరిపై ఉండాలని నెల్లూరు పార్లమెంట్‌…

సమన్వయంతో కలిసి పనిచేసి మంచి పేరు తీసుకురావాలి………నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

మన న్యూస్ ,నెల్లూరు, మే 12:ఇటీవల వైసిపి నుంచి తెలుగుదేశం పార్టీలో నూతనంగా చేరిన నాయకులు, ఇదివరకే టిడిపిలో ఉన్న నాయకులు కలిసికట్టుగా పనిచేసి పార్టీకి, కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కి మంచి పేరు తీసుకురావాలని నెల్లూరు ఎంపీ…

తెలుగుదేశం పార్టీలోకి చేరిన నెల్లూరు రూరల్ నవలాకులతోట వైసిపి నాయకులు

మన న్యూస్, నెల్లూరు రూరల్ ,మే 12: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో సోమవారం 1వ డివిజన్, నవలాకులతోటకు చెందిన వైసీపీ నాయకులు ఓట్ల పురుషోత్తం, చింతా సుబ్రహ్మణ్యం, వినుకొండ గోవింద రావు, పావేటి బాల చిన్నయ్య, దార్ల వెంకట రత్నం,…

అలగనాధ స్వామి కల్యాణోత్సవంలో పాల్గొన్న కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన న్యూస్ ,విడవలూరు ,మే 11:విడవలూరు మండలం పార్లపల్లి గ్రామంలో వెలసి వున్న అలగనాధ స్వామి కల్యాణోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కి స్థానిక టిడిపి నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక…

You Missed Mana News updates

సింగరాయకొండ మండలంలో అధికారులతో సమీక్షా సమావేశం
పాకల జడ్పీహెచ్ఎస్‌లో మహిళాభివృద్ధి శాఖ అవగాహన కార్యక్రమం
మదర్ ల్యాండ్ సొసైటీ స్వచంద సంస్థ ఆధ్వర్యం హెచ్ ఐ వి/ ఎయిడ్స్ , మత్తు పదార్దాల వినియోగం పై అవగాహన కార్యక్రమం
రసాయనక ఎరువుల వాడకాన్ని తగ్గిద్దాం నానో యూరియా ఎరువులను అలవాటు చేసుకుందాం..!
నాయక్ పోడు కులస్థుల రాస్తారోకో…కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న తహసీల్దార్..
కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి  ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ