Author: SAMBAIAH1

భవిష్యత్ తరాలకి డిజిటల్ విద్యను అందించటమే లక్ష్యం….. వి ఆర్ హై స్కూల్ లో రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ

మన న్యూస్ ,నెల్లూరు:యుద్ధ ప్రాతిపదికన సాగుతున్న నెల్లూరు వీఆర్సీ హైస్కూల్ ఆధునీకరణ పనులను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ పరిశీలించారు. భవిష్యత్ తరాల విద్యార్థులకు డిజిటల్ విద్యను అందించాలని సంకల్పంతో రూ.15 కోట్ల వ్యయంతో సిద్దమౌతున్న…

ప్రజలకు ఏం కావాలో అదే చేద్దాం……. రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ

మన న్యూస్, నెల్లూరు:- నెల్లూరు నగర పాలక అధికారులతో మంత్రి సమీక్ష – ప్రస్తుత సీజన్ ను బట్టి తగిన ఏర్పాట్లు చేయాలని సూచనలు- అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను వెంటనే పరిష్కరించాలి- రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ…

నెల్లూరు నగరంలో భగత్ సింగ్ కాలనీ ,జనార్దన్ రెడ్డి కాలనీ, అంబేద్కర్ నగర్ లో వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ

మన న్యూస్ ,నెల్లూరు:నెల్లూరు సిటీ నియోజకవర్గం 54 వ డివిజన్ లోని భగత్ సింగ్ కాలనీ ,జనార్దన్ రెడ్డి కాలనీ ,అంబేద్కర్ నగర్ లో ఎన్టీఆర్ సుజల సురక్ష మంచినీటి ప్లాంట్ లను శుక్రవారం సాయంత్రం రాష్ట్ర పురపాలక శాఖామంత్రి డాక్టర్…

నెల్లూరును దేశంలోనే రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతాం…….. రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ

మన న్యూస్, నెల్లూరు:- రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ – నెల్లూరు సిటీలో మూడు చోట్ల ఎన్టీఆర్ సుజల సురక్షిత తాగునీటి వాటర్ ప్లాంట్ లు ప్రారంభం – మంత్రి నారాయణ పనితీరును అభినందించిన స్థానిక…

నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆనం విజయ కుమార్ రెడ్డి సారధ్యంలో 35 ,36వ డివిజన్లు ఆత్మీయ సమావేశం

మన న్యూస్, నెల్లూరు రూరల్ :నెల్లూరు రూరల్ నియోజకవర్గం 35వ డివిజన్ మరియు 36వ డివిజన్ వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలతో శుక్రవారం సాయంత్రం ఆత్మీయ సమావేశం నిర్వహించిన ఆనం విజయకుమార్ రెడ్డి.నెల్లూరు రూరల్ నియోజకవర్గం, చింతరెడ్డిపాళెంలోని నెల్లూరు…

కాకాని గోవర్ధన్ రెడ్డి కుటుంబ సభ్యులను కలిసి పలు విషయాలు చర్చించిన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

మన న్యూస్ ,నెల్లూరు, మే 30: నెల్లూరు డైకస్ రోడ్ లో మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కుటుంబ సభ్యులను శుక్రవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్చార్జి ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కలిశారు.ఈ సందర్బంగా కాకాని…

వరి ధాన్యం కనీస మద్దతు ధర పెంపుపై కేంద్ర ప్రభుత్వం పునః పరిశీలన చేసి ,పెట్టుబడి ఖర్చులకు అనుగుణంగా మద్దతు ధర పెంచాలి………. తెలుగుదేశం నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి

మన న్యూస్, కోవూరు,మే30:*వరి ధాన్యం కనీస మద్దతు ధర పెంపు పై, కేంద్ర ప్రభుత్వం పునః పరిశీలన చేసి పెట్టుబడి ఖర్చులకు అనుగుణంగా మద్దతు ధర పెంచాలి.*గత ఏడాది క్వింటాలుకు రూ.117 పెంచిన కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది కేవలం రూ.69…

కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, డైవర్షన్ పాలిటిక్స్ కు కేరాఫ్ అడ్రస్…… యువజన విభాగం జిల్లా అధ్యక్షులు ఊటుకూరు నాగార్జున

మన న్యూస్, నెల్లూరు, మే 30: నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం వైఎస్ఆర్సిపి జిల్లా యువజన విభాగం అధ్యక్షులు, కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున పాత్రికేయ సమావేశం నిర్వహించి నిర్వహించినారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం.. వైయస్ఆర్సీపీ…

మహానాడుకు విచ్చేసి విజయవంతం చేసిన కోవూరు నియోజవర్గ నాయకులకు, కార్యకర్తలకు అభిమానులకు ఇవే నా హృదయపూర్వక ధన్యవాదాలు………. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన న్యూస్, కోవూరు, మే 30:- కార్యకర్తల సందడితో మహానాడు పండుగ శోభ సంతరించుకుంది.- తెలుగుదేశం కార్యకర్తల పార్టీ అని నిరూపించారు.- ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.అంగరంగ వైభవంగా పండుగ వాతావరంలో జరిగిన మహానాడు విజయవంతంలో టిడిపి కార్యకర్తల పాత్ర కీలకం…

మహానాడుకు విచ్చేసి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు….. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

మన న్యూస్ ,నెల్లూరు, మే 30:కడపలో మూడు రోజుల పాటు అత్యంత ఘనంగా నిర్వహించిన తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమములో పాల్గొని, విజయవంతం చేసిన జిల్లా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అభిమానులకు నెల్లూరు పార్లమెంటు సభ్యులు ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రత్యేక…