Author: SAMBAIAH1

చదువుల తల్లికి విపిఆర్ ఫౌండేషన్ చేయూత

మన న్యూస్,నెల్లూరు:- అసలే నిరుపేద కుటుంబం. రోడ్డు ప్రమాదంలో తండ్రి చనిపోయాడు.చిన్న అంగడి పెట్టుకొని కాపురాన్ని నెట్టుకొస్తున్న తల్లికి కూతురి చదువు భారంగా మారిన పరిస్థితులలో విపిఆర్ ఫౌండేషన్ ఆపన్న హస్తం అందించి 50 వేల ఆర్ధిక సహాయం అందించింది. నెల్లూరు…

అనారోగ్య కారణంతో హాస్పిటల్లో చేరిన వైసిపి కార్యకర్త సునీల్ ను పరామర్శించిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

మన న్యూస్, నెల్లూరు: అనారోగ్య కారణంతో నెల్లూరు మెడి కవర్ హాస్పిటల్ ల్లో చికిత్స పొందుతున్న 45వ డివిజన్ వైసిపి కార్యకర్త పసుపులేటి సునీల్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి…

రాజ్యసభ సభ్యులు మేడ రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సర్వేపల్లి నియోజకవర్గ నాయకుల సమన్వయ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

మన న్యూస్, నెల్లూరు: నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం రాజ్యసభ సభ్యులు మరియు వైఎస్ఆర్సిపి తిరుపతి పార్లమెంట్ పరిశీలకులు మేడ రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో సర్వేపల్లి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తల సమన్వయ సమావేశంలో జరిగింది.. ఈ సమావేశానికి…

జెఇఇ అడ్వాన్స్డ్ _2025 ఫలితాలలో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన ఓవెల్ జూనియర్ కళాశాల

మన న్యూస్, నెల్లూరు, జూన్ 2:నెల్లూరు మాగుంట లేఔట్ వద్దగల ఓవెల్ జూనియర్ కళాశాల విద్యార్థులు సోమవారం ప్రకటించిన జె.ఇ.ఇ అడ్వాన్స్డ్-2025 ఫలితాలలో జాతీయ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులను సాధించారు.ఎమ్.వి.ఎస్.హేమంత్ (256039280) – 890, బి.బాలసుబ్రమణ్యం(256039381) 2164,ఎమ్.మోహనప్రియ (256038094)-2384, ఆర్. యశ్వంత్…

నెల్లూరు రూరల్ దొంతాలి గ్రామంలో 24 కోట్ల రూపాయల వ్యయంతో డంపింగ్ యార్డ్ లో ఉన్న లెగెసీ వ్యర్థాలను బయో మైనింగ్ చూసే పనులను ప్రారంభించిన బూడిద విజయ్ కుమార్ యాదవ్

మన న్యూస్, నెల్లూరు రూరల్: నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని దొంతాలి గ్రామంలో 24 కోట్ల రూపాయల వ్యయంతో డంపింగ్ యార్డ్ లో ఉన్న లెగసీ వ్యర్థాలను బయో-మైనింగ్ చూసే పనులను ఆదివారం ప్రారంభించిన నెల్లూరు రూరల్ మండల పరిషత్ అధ్యక్షుడు…

నెల్లూరు రూరల్ దేవరపాలెం లో రేషన్ షాప్ ద్వారా నిత్యవసర సరుకులు పంపిణీ ప్రారంభించిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

మన న్యూస్ ,నెల్లూరు రూరల్: నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని దేవరపాలెం గ్రామంలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన రేషన్ షాపు డీలర్ల ద్వారా నిత్యవసర సరుకులు పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఆదివారం దేవరపాలెం గ్రామ రేషన్ షాపును ప్రారంభించి, గ్రామస్థులకు రేషన్…

నెల్లూరు రూరల్ 33 వ డివిజన్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రేషన్ షాపులోనే బియ్యం మరియు నిత్యవసర సరుకులు పంపిణీ కార్యక్రమం ప్రారంభించిన కరణం హజరత్ నాయుడు

మన న్యూస్, నెల్లూరు రూరల్:నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టిడిపి రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆదేశాల మేరకు ఆదివారం నెల్లూరు రూరల్ నియోజకవర్గం 33వ డివిజన్ నందు డివిజన్ టిడిపి అధ్యక్షులు కరణం హజరత్…

నాణ్యమైన నిత్యవసర వస్తువులు రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేసిన కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

మన న్యూస్ ,కావలి :- నెలలో 15 రోజుల పాటు సరకులు పంపిణీ- చిరుధాన్యాలు సైతం రేషన్ షాపుల ద్వారా లభ్యం- రేషన్ పంపిణీ లో తెలిపిన కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి నాణ్యమైన నిత్యావసర వస్తువులు రేషన్ షాపుల…

జూన్ 3న గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ జన్మదిన వేడుకలు

మన న్యూస్ ,గూడూరు, జూన్ 1: *ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ జన్మదినం సందర్బంగా వాడ వాడలా జన్మదిన వేడుకలు . *గూడూరు రెండో పట్టణం కాస్మోటిక్ క్లబ్ లో టిడిపి యువత తో భారీ రక్త శిబిరం నిర్వహించబడును.*భారీ…

కూటమి ప్రభుత్వం బూటకపు హామీలతో ప్రజలను మోసం చేస్తూ….. మేరిగా మురళి ధర్

తిరుపతి జిల్లా ,గూడూరు పట్టణంలో వైఎస్ఆర్సిపి ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ గృహంలో వైఎస్ఆర్సిపి రాజ్యసభ ఎంపీ మరియు తిరుపతి పార్లమెంటరీ సమన్వయకర్త మేడ రఘునాథ్ రెడ్డి పత్రిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి సంవత్సరం…