భవిష్యత్ తరాలకి డిజిటల్ విద్యను అందించటమే లక్ష్యం….. వి ఆర్ హై స్కూల్ లో రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ
మన న్యూస్ ,నెల్లూరు:యుద్ధ ప్రాతిపదికన సాగుతున్న నెల్లూరు వీఆర్సీ హైస్కూల్ ఆధునీకరణ పనులను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ పరిశీలించారు. భవిష్యత్ తరాల విద్యార్థులకు డిజిటల్ విద్యను అందించాలని సంకల్పంతో రూ.15 కోట్ల వ్యయంతో సిద్దమౌతున్న…