గూడూరులో ఒక్క కేసులో రిమాండ్ లో ఉండి బెయిల్ పై రిలీజైన వైసిపి కార్యకర్తలు

మన న్యూస్ ,గూడూరు:ఒకే స్లో రిమాండ్ లో ఉండి శనివారం బెయిల్ పై రిలీజ్ అయిన వైసీపీ కార్యకర్తలు ,వారిని రిసీవ్ చేసుకున్న ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్, వైసిపి యూత్ రాష్ట్ర కార్యదర్శి కొండూరు సునీల్ కుమార్ రెడ్డి,ఎంపీపీ బూదురు గురవయ్య మరికొంత మంది వైసిపి నేతలు,కార్యకర్తలు.గూడూరు నియోజక వర్గంలో వైసీపీ కార్యకర్తలకు అండగా ఉంటామని,కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ కోరారు.గూడూరు నియోజకవర్గం లోని పురిటి పాలెంకు చెందిన దయాకర్ తో పాటు మరో ఇద్దరు పై ఇటీవల గూడురు రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలో నమోదైన ఓ కేసు లో నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారం లో రిమాండ్ లో ఉన్న 5 మంది ఈ రోజు బెయిల్ పై రిలీజ్ అయ్యారు, వీరిని గూడూరు నియోజక వర్గం వైసిపి ఇంచార్జ్ ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్, వైసిపి యూత్ రాష్ట్ర కార్యదర్శి కొండూరు సునీల్ రెడ్డి,మరికొంత మంది వైసిపి నేతలు పరామర్శించారు,ధైర్యంగా ఉండాలని తప్పుడు కేసులు తో తాత్కాలిక సంతోషం పొందగలరేమో కానీ ఇది మంచి పద్ధతి కాదని చట్ట పరంగా ఎదుర్కొంటామని జైలు నుండి వచ్చిన వారికి మనో ధైర్యం కల్పించారు.

  • Related Posts

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 3 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 6 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు