ఆగస్టు 9న వర్చువల్ విధానం ద్వారా పట్టాలు పంపిణీ చేయనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ……. రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ
మన న్యూస్ ,నెల్లూరు ,ఆగస్టు 8:* నెరవేరబుతోన్న భగత్ సింగ్ కాలనీ వాసుల చిరకాల వాంఛ .* పట్టాల పంపిణీ మహోత్సవానికి ఖరారైన ముహూర్తం .* ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి నారాయణ.* రాష్ట్రంలో అభివృద్ధి,సంక్షేమం రెండు కళ్లుగా భావించి ముందుకు వెళ్తున్నా0.*…