Author: SAMBAIAH1

ఆగస్టు 9న వర్చువల్ విధానం ద్వారా పట్టాలు పంపిణీ చేయనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ……. రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ

మన న్యూస్ ,నెల్లూరు ,ఆగస్టు 8:* నెరవేరబుతోన్న భగత్ సింగ్ కాలనీ వాసుల చిరకాల వాంఛ .* పట్టాల పంపిణీ మహోత్సవానికి ఖరారైన ముహూర్తం .* ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి నారాయణ.* రాష్ట్రంలో అభివృద్ధి,సంక్షేమం రెండు కళ్లుగా భావించి ముందుకు వెళ్తున్నా0.*…

అవన్నీ చిల్లర విమర్శలు , నేను పట్టించుకోను……… రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ

మన న్యూస్ ,నెల్లూరు ,ఆగస్టు 8:వి ఆర్ హై స్కూల్ పై ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి మంత్రి పొంగూరు నారాయణ ఘాటుగా స్పందించారు. వైసిపివి అర్థంలేని ఆరోపణలంటూ మండిపడ్డారు. పనీపాట లేక పనికిమాలిన విమర్శలు…

నెల్లూరు రూరల్ 29వ డివిజన్ లో సి సి రోడ్లు, సిసి డ్రైన్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

మన న్యూస్ , నెల్లూరు రూరల్ ,ఆగస్టు 8 : నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 29వ డివిజన్ సుభాష్ చంద్రబోస్ నగర్ నందు 22.20 లక్షల రూపాయల వ్యయం తో సీ.సీ. రోడ్డు మరియు సీ.సీ.డ్రైన్ నిర్మాణ పనులకు శుక్రవారం…

ప్రభుత్వ పాఠశాల లను సైతం పేద పిల్లలు కాకుండా… కేవలం టిడిపి కార్యకర్తల కుటుంబాలకు మాత్రమే పరిమితం చేసిన దుర్మార్గం ప్రపంచంలో ఎక్కడా లేదు……. ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

మన న్యూస్ ,నెల్లూరు:నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర నియోజకవర్గ కార్యాలయంలో.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పాత్రికేయ సమావేశం నిర్వహించినారు.ఈ సందర్భంగా పర్వతరెడ్డి చంద్రశేఖర్…

వి ఆర్ హైస్కూల్లో పేద విద్యార్థులను నారాయణ టీం ద్వారా చేయడం సరికాదు , ప్రభుత్వ విధానాలకు విరుద్ధం….. చీదెళ్ళ కిషన్

మన న్యూస్ ,నెల్లూరు :నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర నియోజకవర్గ కార్యాలయంలో.. వైయస్ఆర్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి చీదెళ్ళ కిషన్,జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు ఆశ్రిత్ రెడ్డి 4వ డివిజన్ వైసిపి ఇన్చార్జ్ షేక్ సందాని పాత్రికేయ…

కొండ బిట్రగుంట శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి అభివృద్ధికి చారిత్రాత్మక అడుగులు…. కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి

మన న్యూస్ ,కావలి :- విపిఆర్, ప్రశాంతి రెడ్డి చేతుల మీదుగా 10వ తేదీన పలు శంకుస్థాపనలు- అభివృద్ధి కార్యక్రమాలకు దాతలు ముందుకు రావాలి- కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డికొండబిట్రగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడి అభివృద్ధికి చారిత్రాత్మక…

కోడూరుబీచ్ దగ్గరలో మరో అద్భుతం వి.ఐ.పి ఫామ్ ల్యాండ్స్

మన న్యూస్ , టి.పి గూడూరు ,ఆగస్టు 7 :ఈ పోటీ ప్రపంచంలో మనిషి చాలా అలసిపోతాడు, రోజుకు 24 గంటలు కష్టపడుతూ బిజీ లైఫ్ ను కొనసాగిస్తూఉంటాడు .అలాంటప్పుడు వారానికి ఒకసారి విశ్రాంతి అవసరం .ఈ అవసరాన్ని ప్రశాంతమైన వాతావరణంలో…

చేనేత నేతలన్నకు అండగా కూటమి ప్రభుత్వం………. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి

మన న్యూస్, కోవూరు ,ఆగస్టు 7:- చేనేత అంటే కేవలం వస్త్ర తయారీ మాత్రమే కాదు, అది మన సంస్కృతిలో ఒక భాగం. – వారంలో ఒక రోజు ప్రతి ఒక్కరు చేనేత వస్త్రాలు ధరించాలి. – జాతీయ చేనేత దినోత్సవం…

కృష్ణా జిల్లాలో కానూరు శాఖను ప్రారంభించిన ఐసిఐసిఐ బ్యాంక్

మన న్యూస్ ,విజయవాడ, ఆగస్టు 6: ఐసీఐసీఐ బ్యాంక్ కృష్ణా జిల్లాలోని కానూరులో (విజయవాడ వద్ద) 100 ఫీట్ రోడ్డులో కొత్త శాఖ ఏర్పాటు చేసింది. జిల్లాలో 18వదైన ఈ శాఖలో ఏటీఎం కూడా ఉంది. ఈ శాఖలో ఏటీఎం 24x…

కౌన్సిలర్ చీర్ల ప్రసాద్ యాదవ్ మరియు అతని అనుచరులు నుండి ప్రాణ రక్షణ కల్పించండి….. బాధితుడు పూల గురవయ్య

మన న్యూస్,నెల్లూరు,ఆగస్టు 5:నెల్లూరు జిల్లా, బుచ్చిరెడ్డిపాలెం లో స్థానిక 14వ వార్డు కౌన్సిలర్ చీర్ల ప్రసాద్ యాదవ్ మరియు అతని అనుచరుల నుండిప్రాణ రక్షణ కల్పించాలని బాధితులు పూల గురవయ్య ఆయన కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేసుకున్నారు. నెల్లూరు నగరంలోని స్థానిక…