Author: SAMBAIAH1

మా పట్టా పొలంలో అక్రమంగా రోడ్డు నిర్మాణం చేశారు

జన బాణం,నెల్లూరు, ఆగస్టు 5:మా పట్టా పొలంలో అక్రమంగా రోడ్డు నిర్మాణం చేపట్టారని నెల్లూరు జిల్లా, వెంకటాచల మండలం ,తిక్కవరపాడు గ్రామస్తులు మరియు బాధితులు తమలపాకుల ఏడుకొండలు, తమలపాకుల వెంకటేశ్వర్లు, తమలపాకుల రామయ్య పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్లో…

కడపలో రాయల్ ఓక్ బ్రాండ్ ఫర్నిచర్ షోరూం శుభారంభం.

మన న్యూస్ ,కడప , ఆగస్టు 3 : కడప స్థానిక బిల్టప్ సర్కిల్, మరియపురం వద్ద సుమారు 19,000 చదరపు అడుగుల విస్తీర్ణం లో అద్భుతమైన భారతదేశంలోని ప్రముఖ బ్రాండు రాయల్ఓక్ ఫర్నీచర్ స్టోర్ ఆదివారం ప్రారంభించారు. ఈ స్టోర్…

స్వర్గీయ తిక్కవరపు రామచంద్రారెడ్డి_ దేవసేనమ్మ జ్ఞాపకార్థం శంకర్ నేత్రాలయ కంటి వైద్యశాల, చెన్నై వారి సహకారంతో ఉచిత కంటి పొర వైద్య చికిత్స శిబిరం

మన న్యూస్, ఇందుకూరుపేట ,ఆగస్టు 4: నెల్లూరు జిల్లా, ఇందుకూరుపేట మండలం, జగదేవిపేట లో కమ్యూనిటీ హాల్ నందు ఆగస్టు 4 వ తేదీ సోమవారం నుండి ఆగస్టు 10 వరకు స్వర్గీయ తిక్కవరపు రామచంద్ర రెడ్డి , దేవసేనమ్మ జ్ఞాపకార్థం…

ఇండియన్ రైల్వేస్ ,భారత గౌరవ టూరిస్ట్ రైలు, సౌత్ స్టార్ రైలు ఆధ్వర్యంలో ఉత్తర భారత దేశ పుణ్యక్షేత్రాలకు రైలు యాత్ర

మన న్యూస్, నెల్లూరు ,ఆగస్టు 1: పవిత్ర పుణ్యక్షేత్రాల దర్శనాలే లక్ష్యంగా ఆధ్యాత్మిక యాత్రకు శ్రీకారం చుట్టామని ఇండియన్ రైల్వేస్, సౌత్ స్టార్ రైల్వే మరియు టూర్ టైమ్స్ డైరెక్టర్ విగ్నేష్ తెలిపారు.నెల్లూరు ప్రెస్ క్లబ్ లో శుక్రవారం విలేకర్ల సమావేశం…

మాజీమంత్రి పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ నో అక్రమ అరెస్టు చేస్తే సహించేది లేదు……. రాష్ట్ర యాదవ మహాసభ నాయకులు యనమల నాగేశ్వరావు యాదవ్

మన న్యూస్,నెల్లూరు, ఆగస్టు 1: నెల్లూరు ప్రెస్ క్లబ్ లో మాజీమంత్రి పోలు బోయిన అనిల్ కుమార్ యాదవ్ అక్రమ అరెస్ట్ విషయంపై శుక్రవారం ఉదయం రాష్ట్ర యాదవ మహాసభ నాయకులు యనమల నాగేశ్వరావు యాదవ్ ప్రెస్ మీట్ నిర్వహించినారు.ఈ సందర్భంగా…

ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా భారత్- యూకే “ఎఫ్ టి ఏ” మేక్ ఇన్ ఇండియా కొత్త శకం …. టీవీఎస్ మోటర్

మన న్యూస్, విజయవాడ,జూలై 24: భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల అధికారిక బ్రిటన్ పర్యటన సందర్భంగా భారత్-యుకె స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టిఎ)పై సంతకం చేయడాన్ని టివిఎస్ మోటార్ కంపెనీ ఈరోజు స్వాగతించింది. ఈ మైలురాయి ఒప్పందం 2030…

నెల్లూరులో అఖిల గాండ్ల,తెలికుల కులస్తుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు

మన న్యూస్,నెల్లూరు, జూలై 20:ఘనంగా గాండ్ల తెలికుల కులస్థుల ప్రతిభా పురస్కారాల అందజేత- ఎంఎస్‌ఎంఈ కింద పరిశ్రమల ఏర్పాటుకు ప్రయత్నిస్తాం- పోటీతత్వం పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపతాయి నెల్లూరుఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డితల్లిదండ్రులు వారి పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాలని, ప్రతి…

గత వైసీపీ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధిని మంత్రి పొంగూరు నారాయణ అనాలోచిత నిర్ణయాల తో విధ్వంసం చేస్తున్నారు…………. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

మన న్యూస్,నెల్లూరు, జూలై 15 : నెల్లూరు రాంజీ నగర్ ఆఫీసులో వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వత్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మంగళవారం పాత్రికేయ సమావేశం నిర్వహించినారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వత్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ……..1) 100…

నెల్లూరులో ఓవెల్ విద్యాసంస్థల విగ్నైట్ యాప్ ప్రారంభం.

మన న్యూస్ ,నెల్లూరు, జూలై 12: నెల్లూరు ఓవెల్ విద్యాసంస్థల విగ్నైట్ యాప్ ను శనివారం ఉదయం నెల్లూరు మాగుంట లేఔట్లో ఓవెల్ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఆ సంస్థ చైర్మన్ వేణు మరియు విద్యా సంస్థల డైరెక్టర్స్ కలిసి ప్రారంభించారు.ఈ…

నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జ్ అండ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఘనంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు

మన న్యూస్, నెల్లూరు :నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్ లో మంగళవారం దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి కార్యక్రమం.. వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ ఇన్ చార్జ్ & ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది.ఈ…