గూడూరులో జెవివి ఆధ్వర్యంలో దివ్యాంగులకు కూరగాయలు ,గుడ్లు పంపిణీ.
మన న్యూస్ గూడూరు : తిరుపతి జిల్లా, గూడూరు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో విశ్రాంత ఉద్యోగుల భవనము నందు ప్రాస్పరో స్కూల్ కరస్పాండెంట్ దశరథరామిరెడ్డి దాతృత్వంలో దివ్యాంగులకు కూరగాయలు, గుడ్లు పంపిణీ చేయడమైనది. జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు వేగూరు…