మోసం చేస్తున్న కృష్ణపట్నం ఆయిల్ కంపెనీలు
మన ధ్యాస,నెల్లూరు ,సెప్టెంబర్ 30 :నెల్లూరు కృష్ణపట్నం పోర్టు లో ఉన్న ఆయిల్ కంపెనీలు వ్యాపారస్తుల్ని మోసం చేస్తున్నాయని శ్రీకాళహస్తి కి చెందిన ఆర్టిఏ సెక్రటరీ యోగానంద్ ఆరోపించారు.నెల్లూరు ఆచార వీధిలో ఉన్న ప్రెస్ క్లబ్ లో యోగానంద్ మంగళవారం ఉదయం…