కావలి, గిరిజన కాలనీలో అధికారులతో కలిసి స్మార్ట్ కొత్త రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి
మన ధ్యాస, కావలి ,ఆగస్టు 25 :నెల్లూరు జిల్లా,కావలి పట్టణం 6వ వార్డులోని కొనదిన్నె గిరిజన కాలనీలో అధికారులతో కలిసి సోమవారం ఇంటికి వెళ్లి లబ్ధిదారులకు కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి చేతుల మీదుగా నూతన స్మార్ట్ రైస్ కార్డుల…