వంగవీటి రంగా మరణించి దశాబ్దాలు గడిచినా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశాడు
మన ధ్యాస, కావలి, డిసెంబర్ 26:ఒక నాయకుడు మరణించి దశాబ్దాలు గడిచినా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశాడంటే, ఆయన ప్రజల కోసం చేసిన సేవలే కారణం అని రంగా అభిమానులు పేర్కొన్నారు. బడుగు,బలహీన వర్గాల హక్కుల కోసం కుల, మత,…