గుర్తు తెలియని వ్యక్తి మృతి… వివరాలు తెలిస్తే సమాచారం ఇవ్వాలని రేణిగుంట పోలీసుల విజ్ఞప్తి.
రేణిగుంట జూన్ 26. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం పరిధిలోని ఖాదర్ బాషా సర్కిల్ వద్ద స్పృహ తప్పి పడిపోయిన ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు రేణిగుంట పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.పోలీసులు తెలిపిన…