Author: Riyazvali K

గుర్తు తెలియని వ్యక్తి మృతి… వివరాలు తెలిస్తే సమాచారం ఇవ్వాలని రేణిగుంట పోలీసుల విజ్ఞప్తి.

​రేణిగుంట జూన్ 26. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం పరిధిలోని ఖాదర్ బాషా సర్కిల్ వద్ద స్పృహ తప్పి పడిపోయిన ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు రేణిగుంట పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.పోలీసులు తెలిపిన…

​24 గంటల్లోనే భారీ ఇంటి దొంగతనం కేసు ఛేదించిన తిరుపతి రూరల్ పోలీసులు.. రూ.93 లక్షల సొత్తు స్వాధీనం, ముగ్గురు అరెస్ట్.

​తిరుపతి జూన్ 25. తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక భారీ ఇంటి దొంగతనం కేసును పోలీసులు కేవలం 24 గంటల వ్యవధిలోనే అత్యంత ప్రతిభావంతంగా ఛేదించారు. ముగ్గురు ముద్దాయిలను అరెస్టు చేసి, వారి వద్ద నుండి రూ.93,00,000/-…

నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం.. రూ.45 లక్షల బంగారు ఆభరణాలు అప్పగించిన హోటల్ క్యాషియర్…

​తిరుపతి జూన్ 25.తిరుమలలో వివాహం ముగించుకుని బెంగళూరు వెళ్తూ, అలిపిరి సమీపంలోని గరుడాద్రి హోటల్‌లో భోజనం చేసిన భరత్ కుమార్ కుటుంబం రూ.45 లక్షల విలువైన 300 గ్రాముల బంగారు ఆభరణాల హ్యాండ్ బ్యాగ్‌ను అక్కడే మరిచిపోయింది. బెంగళూరు వెళ్ళాక విషయం…

వీబీఆర్ కళాశాలలో యాంటీ డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన సదస్సు..

రేణిగుంట జూన్25. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం లోని స్థానిక వీబీఆర్ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు యాంటీ డ్రగ్స్, సైబర్ నేరాలు, మరియు శక్తి యాప్ వినియోగంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గాజులమండ్యం సీఐ మంజునాథ రెడ్డి,…

ఓబులవారిపల్లిలో రెండు దొంగతనం కేసుల ఛేదన. ముగ్గురు నిందితుల అరెస్ట్, రూ.18.70 లక్షల విలువైన 170 గ్రాముల బంగారం స్వాధీనం…

​తిరుపతి జిల్లా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని యద్దలవారిపల్లి గ్రామంలో జరిగిన రెండు దొంగతనం కేసులను పోలీసులు విజయవంతంగా ఛేదించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. బాధితులు యన్నారు అనంతమ్మ, యద్దల మౌనికల ఫిర్యాదుల మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. జిల్లా…

శేషాచలంలో భారీ ఎర్రచందనం డంప్ గుర్తింపు..ముగ్గురు అంతరాష్ట్ర స్మగ్లర్ల అరెస్ట్.

తిరుపతి జూన్ 25. శేషాచలం అడవుల నుండి ఇతర రాష్ట్రాలకు జరుగుతున్న ఎర్రచందనం అక్రమ రవాణాపై అక్రమ రవాణా నిరోధక దళం (ఆర్‌ఎస్‌ఏఎస్‌టీఎఫ్) పెద్ద దెబ్బకొట్టింది. నమ్మదగిన సమాచారంతో అనంతపురం జిల్లా, నార్పల మండలం, బొందలవాడ గ్రామ శివార్లలోని ఒక పొలంలో…

రూ.15 లక్షల నగదు దోపిడీ కేసును ఛేదించిన తిరుపతి జిల్లా పోలీసులు.. ఏర్పేడు హైవే దోపిడీ కేసులో ముఠా గుట్టురట్టు.. ఎనిమిది మంది ముఠా అరెస్ట్..​ రూ.3 లక్షల నగదు, 4 వాహనాలు స్వాధీనం..

​ తిరుపతి జూన్ 24.తిరుపతి జిల్లా, ఏర్పేడు మండలం పరిధిలోని అంజిమేడు సమీపంలో ఈ నెల 15న జరిగిన రూ.15 లక్షల నగదు దోపిడీ కేసును జిల్లా పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఫిర్యాదుదారు రవీంద్రరెడ్డిని కత్తితో బెదిరించి నగదు అపహరించిన ఈ…

ఆంధ్రప్రదేశ్ సిపిస్ ఎంప్లాయిస్ ఉద్యోగుల పట్ల సీఎం చంద్రబాబు నాయుడు మానవతా దృక్పథం.. మెమో-57 చారిత్రాత్మక నిర్ణయం.. హర్షం వ్యక్తం చేసిన చీర్ల కిరణ్

ద్ర్లై అర్హులైన టీటీడీ ఉద్యోగులకు కూడా పాత పెన్షన్ అమలు చేయాలి..తిరుపతి జూన్ 24.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం కోసం తీసుకుంటున్న నిర్ణయాలు అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ సీపీఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అసోసియేట్…

ప్రజా విజయానికి రెండేళ్లు

దారి పోడుగునా బ్రహ్మరథం……… రాష్ట్రంలో కూటమిపాలన రావడంతోపాటు శ్రీకాళహస్తిలో తన భర్త బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి విజయం సాధించాలని ఏడుకొండల వెంకటేశ్వరునికి మొక్కుకున్నారు. ఆపదమొక్కులవాడు అనుగ్రహించాడు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా బొజ్జల వెంకట సుధీర్…

​దైవానుగ్రహం, ప్రజా నమ్మకానికి నిదర్శనం సుధీర్ రెడ్డి చారిత్రాత్మక విజయం..బొజ్జల రిషితా రెడ్డి

​మొక్కు తీర్చుకునేందుకు ఊరందూరు నుండి తిరుమలకు కాలినడకన పాదయాత్ర ప్రారంభం… రేణిగుంట వద్ద గజమాలలతో ఘన స్వాగతం పలికిన టీడీపీ సీనియర్ నాయకులు కాపిరెడ్డి నాదముని రెడ్డి.. పాదయాత్ర మార్గంలో ఘనంగా నారా భువనేశ్వరి జన్మదిన వేడుకలు… ​రేణిగుంట మనం: “రాజకీయాల్లో…