ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు…ఎంఈఓ రంగనాథయ్య ..
రేణిగుంట, 16:ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు లభించే నాణ్యమైన విద్య మరియు వసతులను సద్వినియోగం చేసుకోవాలని రేణిగుంట మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) రంగనాథయ్య పిలుపునిచ్చారు. శనివారం మండల పరిధిలోని వెదుళ్ల చెరువు మరియు ఎస్టీసీ కాలనీ పరిసర ప్రాంతాల్లో “బడి పిలుస్తోంది”…