Author: RAHEEM

సిసి రోడ్లకు భూమి పూజ, ఏఎంసీ వైస్ చైర్మన్ కృష్ణారెడ్డి.

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,పిట్లం మండలంలోని చిన్న కొడప్ గల్ గ్రామంలో సిసి రోడ్డు పనులను పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కృష్ణారెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ నాగిరెడ్డిలు కలిసి సిసి రోడ్ల కోసం భూమి పూజ చేసి కొబ్బరికాయలు కొట్టి…

మండల అభివృద్ధికి ఎమ్మెల్యే కృషి. ఏఎంసీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, జుక్కల్ నియోజకవర్గం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కృషితో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపడుతూ అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నామని పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్ అన్నారు. బుధవారం నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ గ్రామంలో…

మున్సిపాలిటీగా బిచ్కుంద.. అసెంబ్లీలో ప్రకటించిన మంత్రి..

మన న్యూస్, నిజాంసాగర్​:జుక్కల్, బిచ్కుందను మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీధర్​బాబు సోమవారం అసెంబ్లీలో ప్రకటించారు.రాష్ట్రంలో మొత్తం ఆరు మున్సిపాలిటీలను కొత్తగా ఏర్పాటు చేశారు. అందులో జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుంద కూడా ఉందని ఆయన ప్రకటించారు.దీంతో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు…

సుల్తాన్ నగర్ లో సిసి రోడ్లుకు భూమి పూజ.

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,నిజాంసాగర్ మండలంలోని సుల్తాన్ నగర్ గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ పథకంలో భాగంగా 5 లక్షల రూపాయల తో సిసి రోడ్లు మంజూరు కావడంతో పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ చికోటి మనోజ్ కుమార్,మండల అధ్యక్షులు ఏలే మల్లికార్జున్,పిట్లం కాంగ్రెస్ పార్టీ…

కవితకు స్వాగతం పలికిన నాయకులు.

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, బీఆర్ఎస్ శ్రేణులంతా కలిసికట్టుగా ఉండాలని.. రాబోయే రోజులు మనవేనని ఎమ్మెల్సీ కవిత అన్నారు. సోమవారం బాన్సువాడ లో జరిగే ఇఫ్తార్ విందుకు వెళ్తూ.. మార్గమధ్యంలో నిజాంసాగర్ మండలంలోని నర్సింగ్ రావు పల్లి చౌరాస్తా వద్ద ఆగారు. బీఆర్​ఎస్​…

జుక్కల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే నా లక్ష్యం. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు.

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, జుక్కల్ మండలంలోని బంగారుపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పూజ చేసి కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేశారు.అనంతరం దోస్పల్లి సమీపం నుండి జుక్కల్ వరకు నిర్మిస్తున్న బీటీ రోడ్డు పనులను…

మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్‌ విందు.. ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

మన న్యూస్,నిజాంసాగర్,బిచ్కుంద : పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు ఆత్మీయత మత సమరయస్యానికి ప్రతీక అని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు. ఆదివారం బిచ్కుంద మండల…

జుక్కల్ నియోజకవర్గంలో బంజారా భవన్ నిర్మిస్తాం.

మన న్యూస్,నిజాంసాగర్,పిట్లం మండల కేంద్రంలోని సాయి గార్డెన్ ఫంక్షన్ హాల్ లో శ్రీశ్రీశ్రీ సంత్ సద్గురు సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు హాజరై ప్రత్యేక పూజ చేశారు. అనంతరం ఎమ్మెల్యే సభను…

కాటేపల్లిలో ఘనంగా ఇఫ్తార్ విందు.

మన న్యూస్,నిజాంసాగర్,పెద్ద కొడప్ గల్ మండలం కాటేపల్లి గ్రామంలో ని మల్లప్ప పటేల్ స్వగృహంలో ఘనంగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు.ఇఫ్తార్ విందు ముగిసిన అనంతరం ముస్లీం సోదరులు మల్లప్ప పటేల్ ను శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా మైనార్టీ యువనాయకులు…

మత్స్య పారిశ్రామిక సొసైటీ ఎన్నికలు నిర్వహించుకోవాలి. జిల్లా మత్స్య శాఖ అధికారి శ్రీమతి

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సొసైటీ ఎన్నికలను నిర్వహించుకోవాలని జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీపతి సూచించారు.నిజాంసాగర్ మండలం అచ్చంపేట్ చేపపిల్లల విత్తనోత్పత్తి కేంద్రం ఆవరణలో శనివారం ఏర్పాటు చేసిన మత్స్య కార్మికుల సమావేశంలో శ్రీపతి మాట్లాడారు..నిజాంసాగర్ ప్రాజెక్టు…