Author: RAHEEM

ఇవేం పనులు….రూ, 898 కోట్లు… 96 కిలోమీటర్లు..

. 765 డి జాతీయ రహదారి నిర్మాణం పనుల్లో నాణ్యతకు తూట్లు… సిమెంట్ పనులకు వాటర్ క్యూరింగ్ లేక పగుళ్లు,ఈ మురికి కాలువలు నిర్మాణం ఎంతవరకు శాశ్వతం. వేరే ప్రాంతంలో తవ్విన తారు మట్టి రోడ్డుకు వినియోగం,రోడ్డు విస్తరణ పనులు ఎక్కువ…

బోగ్ బండర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. జిల్లా ఎస్టీ సెల్ ఉపాధ్యక్షులు లోక్యానాయక్

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,బోగ్ బండర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా ఎస్టీ సెల్ ఉపాధ్యక్షులు లోక్యానాయక్ అన్నారు. మొహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో లోక్య నాయక్ విలేకరులతో మాట్లాడుతూ.. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఆదేశాల మేరకు…

చిల్డ్రన్ పార్కులో చిన్నారుల సందడి.బిచ్కుంద పోలీస్ స్టేషన్ లో చిల్డ్రన్ పార్క్.

మన న్యూస్,జుక్కల్,ఈ పిల్లలంతా ఆడుకుంటుంది ఎక్కడో మున్సిపాలిటీ పార్కులో కాదు..స్వయానా పోలీస్ స్టేషన్ ఆవరణలో, ఇదేంటి పోలీస్ స్టేషన్ ఆవరణలో పిల్లల పార్కు ఉందని అంటున్నారు అని మీరు కొద్దిగా ఆలోచిస్తారు కదా.. ఇది వాస్తవం. ఎందుకంటే ఇప్పటికే ఒంటిపూట బడులు…

మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

మన న్యూస్,నిజాంసాగర్,జుక్కల్, పిట్లం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎస్సీ కార్పొరేషన్ వారి సౌజన్యంతో ఎస్సీ నిరుద్యోగ మహిళలకు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.మహిళా సాధికారత లక్ష్యంగా అన్ని రంగాల్లో…

అభివృద్ధి కొరకు అధికారులు సమన్వయంతో పని చేయాలి. ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, నియోజకవర్గ అభివృద్ధి కొరకు అధికారులు సమన్వయంతో పని చేయాలి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు అన్నారు.జుక్కల్ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలో పని చేసే అన్ని శాఖల అధికారులతో కలిసి ఎమ్మెల్యే సమీక్షా సమావేశం…

ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం..

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,నిజాంసాగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం మండల కేంద్రంలోని చౌరస్తాలోకాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీ రిజర్వేషన్ల బిల్లులు,ఎస్సీ వర్గీకరణ బిల్లు,రాజీవ్ యువ వికాసం అమలు చేస్తున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క,మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం…

సొంత డబ్బులతో పదో తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ ల పంపిణీ..

మనన్యూస్,నిజాంసాగర్,జుక్కల్, నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవతరగతి పరీక్ష రాస్తున్న విద్యార్థులకు మనకోసం మనం స్వచ్చంద సంస్థ నిర్వాహకులు పట్లోళ్ల కిషోర్ కుమార్ తన స్వంత ఖర్చుతో పరీక్ష ప్యాడ్,సామాగ్రిని అందజేశారు.ప్రతి సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలకు ఏదోవిధంగా…

సీసీ రోడ్లతోనే గ్రామాల అభివృద్ధి.మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి.

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, పెద్ద కొడప్ గల్ మండలంలోని కాటేపల్లి తండా,వడ్లం గ్రామాలల్లో సీసీ రోడ్డు పనులు,కుబ్యా నాయక్ తండాలో గ్రామ పంచాయతీ భవనం నిర్మాణానికి మండల కాంగ్రెస్ అధ్యక్షులు మహేందర్ రెడ్డి భూమి పూజ కొబ్బరికాయలు కొట్టి పనులను ప్రారంభించారుఈ…

గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ లక్ష్యం.. మండల అధ్యక్షులు మల్లికార్జున్

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,నిజాంసాగర్ మండలంలోని మల్లూర్ గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ కింద మంజూరైన సిసి రోడ్డు పనులను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ మంగళవారం భూమి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జుక్కల్ ఎమ్మెల్యే…

ఆభరణాలు అపరించిన వ్యక్తులు అరెస్టు.. పోలీసులను అభినందించిన సీఐ..

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,ఆటోలో ప్రయాణికురాలిని బెదిరించి దోపిడీకి పాల్పడిన కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించినట్లు బాన్సువాడ రూరల్ సీఐ రాజేష్ తెలిపారు.ఈనెల 15న మేదరి భూమవ్వ అనే మహిళ అచ్చంపేట్ లోని తన కూతురు ఇంటికి వెళ్లేందుకు నిజాంసాగర్…