మంత్రి గుమ్మిడిసంధ్యారాణి చొరవ తీసుకుని మా సమస్యలు పరిష్కరించాలి
మన న్యూస్: పాచిపెంట, డిసెంబర్ 13 రెండు రాష్ట్రాల మధ్య గిరిజన బతుకులు చితికి పోతున్నాయి? ఆందోళన చెందుతున్న సరిహద్దు గిరిజనులు పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో వీరి జీవనం దుర్భరం. సరైన వైద్యం అందక, వైద్య సిబ్బంది కానీ…