Author: MANANEWS1

ఒకేషనల్ విద్యార్థులకు ఇండస్ట్రియల్ సందర్శన

మనన్యూస్:ఏలేశ్వరం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల9వ తరగతి విద్యార్థులకు ఒకేషనల్ ఆటోమోటివ్ ట్రేడ్ విభాగం లో ఒకేషనల్ ట్రైనర్ బి.మహేష్ ఆధ్వర్యంలో హోండా షోరూంలో ఇండస్ట్రియల్ సందర్శించారు.ఈ సందర్భంగా పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు వెన్నా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఒకేషనల్…

కూటమి ప్రభుత్వం విద్యుత్ ధరలు పెంచుతుందని వైసీపీ తప్పుడు ప్రచారం: ఎమ్మెల్యే వరుపుల సత్య ప్రభ

మనన్యూస్:ఏలేశ్వరం గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోని ఐదేళ్ల కాలంలో పది సార్లు పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించమని వాళ్లే ధర్నాలు చేయడం హాస్యాస్పదంగా ఉందని ప్రత్తిపాడు శాసనసభ్యులు వరుపుల సత్య ప్రభ ఎద్దేవా చేశారు.శనివారం ఏలేశ్వరం మండలంలోని రమణయ్యపేట,జే.అన్నవరం రహదారిని…

పలు కుటుంబాలను పరామర్శించిన ముదునూరి మురళీకృష్ణంరాజు

మనన్యూస్:ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్అ ధినేత,నియోజకవర్గ వైసీపీ నాయకులు ముదునూరి మురళీ కృష్ణంరాజు పలువురిని పరామర్శించారు.ప్రత్తిపాడు మండలం వాకపల్లి రోడ్డు ప్రమాదంలో గాయపడటంతో కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్లో వాకపల్లి గ్రామానికి చెందిన మురుకుర్తి రాణిని పరామర్శించి,మెరుగైన వైద్యం అందించాలని వైద్యులని…

సాలూరులో వంద పడకల ఆసుపత్రి నా కల, మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

మనన్యూస్:సాలూరు పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో వంద పడకల ఆసుపత్రి ఏర్పాటు నా కల అని,పూర్తి చేయుటకు చర్యలు తీసుకోవడం జరిగిందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ,గిరిజన సంక్షేమ శాఖ మాత్యులు గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.శనివారం సాలూరు పట్టణంలో శరవేగంతో జరుగుతున్న…

కార్పొరేటర్ చోరువతో కాలనీవాసుల సమస్యకు పరిష్కారం.

మన న్యూస్:హయత్ నగర్ డివిజన్ లోని అరుణోదయ కాలనీలో భూగర్భ డ్రైనేజ్ మాన్ హోల్స్ చెత్తాచెదారంతో నిండడం వల్ల తరచు మాన్ హోల్స్ పొంగి దూర్వసతో కాలనీవాసులు అవస్థలు పడుతున్నారని సమాచారం రావడంతో స్థానిక డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి…

చేపలు పట్టండి.లక్ష బహుమతి పొందండి స్పోర్ట్స్ తరహా ఫిషరింగ్ కూడా ఏర్పాటు కావాలి

మనన్యూస్:మహమ్మద్ జాభి ఉల్ హుస్సేన్ ఉరఫ్ మిష్టర్ బాయి నిజాంసాగర్,జుక్కల్ యువతకు స్పోర్ట్స్ మాదిరి చేపల వేటలో సైతం నైపుణ్యం కల్గి ఉండాలనే సదుద్దేశ్యంతో వల తో పట్టడం అనుకుంటున్నారా కాదు పప్పులో కాలేసినట్లే టాగ్గోస్ ద్వారా పట్టి వారికి మాత్రమే…

ట్రాన్స్ జెండర్ల సమస్యలు- హక్కులు అనే అంశంపై అవగాహన సదస్సు

మన న్యూస్:ఎల్ బి నాగర్.జెండర్ మనసుకు సంబంధించినది జిల్లా ప్రధాన న్యాయమూర్తి శశిధర్ రెడ్డి ఆడ,మగ అనేవి భౌతిక పరమైన అంశాలు కావని,జెండర్ అనేది మనసుకు సంబంధించినదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శశిధర్ రెడ్డి అన్నారు.ట్రాన్స్ జెండర్ల సమస్యలు- హక్కులు అనే…

యువత మాదకద్రవ్య వ్యసనంపై న్యూ హోప్ అసోసియేషన్ ఒకరోజు అవగాహన సదస్సు

మన న్యూస్:సరూర్నగర్.స్టేట్ లెవెల్ కోఆర్డినేటింగ్ ఏజెన్సీ న్యూ హోప్ అసోసిఏషన్ ఆధ్వర్యంలో నషాముక్త్ భారత్ అభియాన్ మొక్క మాస్టర్ వాలంటీర్లకు ఒక రోజు శిక్షణ కార్యక్రమం సరూర్ నగర్ లోని రంగారెడ్డి జిల్లా సంక్షేము అధికారి కార్యాలయంలోని మహిళా సాధికార కేంద్రం…

మత్తు డ్రగ్స్,గంజాయి ,వద్దు చదువు ముద్దు యువత మత్తు డ్రగ్స్, గంజాయి,ల వైపు వెళ్లకూడదు:డాక్టర్ లయన్స్ బి విజయ రంగా

మనన్యూస్:విద్యార్థులు చదువులో ఆటల్లో రాణించాలి సెయింట్ జార్జెస్ స్కూల్ చైర్మన్ మహమ్మద్ ఇస్మాయిల్ ఎల్బీనగర్ సెయింట్ జార్జ్ స్కూల్ లో లయన్స్ క్లబ్ అఫ్ హైదరాబాద్ కొత్తపేట జిల్లా 320-D ఆధ్వర్యంలో ఈ నెల ప్రపంచ మాథమాటిక్స్ డే సందర్బంగా వ్యాస…

పరామర్శించి ధైర్యం చెప్పి””మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే

మన న్యూస్: నిజాంసాగర్, జుక్కల్ ప్రముఖ వ్యాపార వేత్త నిజాంసాగర్ కు చెందిన.వహిద్ సాబ్ ఇటీవల మరణించారు వారి కుటుంబ సభ్యులను జుక్కల్ మాజీ అసెంబ్లీ ప్యానెల్ స్పీకర్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే శుక్రవారం పరామర్శించారు.ఆయన కుమారులను పరామర్శించి ఓదార్చి ధైర్యాన్ని…