Author: mananews

జే.వివి. ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు భోజనాలు పంపిణీ….

గూడూరు, మన న్యూస్: తిరుపతి జిల్లా గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నందు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రవి హోమ్ నీడ్స్ అధినేత రవికుమార్ దాతృత్వంలో ఆసుపత్రికి వచ్చిన నిరుపేద గర్భిణీ స్త్రీలకు వెజిటబుల్ రైస్, గుడ్డు, అరటిపండులను ముఖ్య…

ఘనంగా ఏబీవీపీ 77 వ ఆవిర్భావ వేడుకలు. పాల్గొన్న ఏబీవీపీ పూర్వ జాతీయ కార్యవర్గ సభ్యులు మనోజ్ పూర్వ రాష్ట్ర కార్యదర్శి మల్లికార్జున.

గూడూరు, మన న్యూస్ : స్థానిక ఒకటవ పట్టణ పరిధిలో ఉన్న నారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఏబీవీపీ 77వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో విద్యార్థుల సమక్షంలో ఏబీవీపీ జెండాను ఆవిష్కరించారు. ఈ…

ప్రసన్న కుమార్ రెడ్డి ని వెంటనే అరెస్టు చేయాలి తెలుగు మహిళలు డిమాండ్.

గూడూరు, మన న్యూస్ కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి మీద అసభ్యకర వాఖ్యలు చేసిన నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని వెంటనే అరెస్టు చెయ్యాలికోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పై ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను…

గ్రామాల అభివృద్ధి టిడిపి తోనే ఎమ్మెల్యే

గూడూరు, మన న్యూస్ గూడూరు మండలం :- సూపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో భాగంగా 7వ రోజు..విందూరు గ్రామం నందు డోర్ టూ డోర్ ప్రచారం లో పాల్గొని ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమల గురించి ప్రజలకు వివరిస్తూ సూపరిపాలన కరపత్రం అందిస్తున్న….డాక్టర్…

ఆర్పీలకు ఉద్యోగ భద్రత కల్పించేందుకే కాల పరిమితి రద్దు -ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేర్చాలి-ఆర్పీలకు ట్యాబుల పంపిణీలో ఎమ్మెల్యే సునీల్ కుమార్.

గూడూరు, మన న్యూస్. మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు పురుషులతోపాటు మహిళల ముందు ఉండాలని దృఢ సంకల్పంతో పొదుపు సంఘాలను ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దే నని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. బుధవారం…

లేబర్ కోడ్ లు రద్దు చేయాలి – కార్మిక హక్కులు కాపాడాలి.ప్రజా సంఘాల ఆధ్వర్యంలోదేశవ్యాప్త సమ్మె లో దద్దరిల్లిన గూడూరు.

గూడూరు, మన న్యూస్ : తిరుపతి జిల్లా గూడూరులో దేశవ్యాప్త సమ్మె పిలుపులో భాగంగా బుధవారం రోజు సి.ఐ.టి.యు ఏ.ఐ.టి.యు.సి, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో లేబర్ కోడ్ లు రద్దు చేయాలి – కార్మిక హక్కులు కాపాడాలి, గతంలో ఉన్న 29 కార్మిక…

దేశవ్యాప్తంగా నేడు మెడికల్ రిప్రజెంటేటివ్ ల సమ్మె..

మన న్యూస్,తిరుపతి :దేశ వ్యాప్తంగా మెడికల్ రిప్రజెంటేటివ్ ల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ 9వ తేదీ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలలో, జిల్లాలలో ఒకరోజు సమ్మె చేయనున్నట్లు మెడికల్ రిప్రజెంటేటివ్ ల మెడికల్ రిప్రజెంటేటివ్ ల రాష్ట్ర ప్రతినిధి నాదెండ్ల…

మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటనకు 500 మందికి మాత్రమే అనుమతి…

ఎస్ఆర్ పురం, మన న్యూస్ … మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 9వ తేదీ చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం లో మామిడి కాయల యార్డ్ నందు మామిడి రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు ఈ కార్యక్రమానికి 500 మంది మాత్రమే…

ప్రసన్న కుమార్ రెడ్డి పై జగన్ రెడ్డి చర్యలు తీసుకోవాలి…మహిళలను కించపరిచే విధంగా మాట్లాడటం తగదు-మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ..

మన న్యూస్,తిరుపతి :– కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి పై జగన్ రెడ్డి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గ్రీనరీ అండ్ బ్యూటీఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ మన్నూరు సుగుణమ్మ తెలిపారు.…

చేబ్రోలు లో ఘనంగా వైస్సార్ 76 వ జయంతి వేడుకలు

గొల్లప్రోలు మన న్యూస్:- దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 76వ జయంతి వేడుకలు మంగళవారం చేబ్రోలు లో ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహానికి గొల్లప్రోలు జడ్పీటీసీ వులవకాయల నాగలోవరాజు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు పుప్పాల బాబులు, సర్పంచ్…