Author: mananews

విలీనం పేరుతో బడిని మూసివేసిన ప్రభుత్వం-చదువుకు దూరమై భిక్షాటన వైపు గిరిజన చిన్నారులు

పంచాయతీ కేంద్రానికి మూడు కిలోమీటర్లు దూరంలో పాఠశాల ఏర్పాటు-బడి విలీన ప్రక్రియను విరమించుకోవాలి- రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యులు పనబాక కోటేశ్వరరావు గూడూరు, మన న్యూస్:- రాష్ట్ర ప్రభుత్వం బడుల విలీన ప్రక్రియ తీసుకున్న నిర్ణయాన్ని విరమించుకోవాలని రాష్ట్ర బిజెపి కార్యవర్గ…

మద్యంలో కల్తీ…!అంటున్న మద్యం ప్రియులు

ఎక్కడ క్వార్టర్ కొన్న మూతలు జరిపోతున్నాయి, మద్యం తగితేనే ప్రమాధమనుకుంటే, కల్తీ మద్యం తాగితే ఇంకెంత ప్రమాదమో.. -మద్యంలో కల్తీ జరగకుండా జర జాగ్రత్త తీసుకోండి అని వేడుకుంటున్న మద్యం ప్రియులు గూడూరు, మన న్యూస్ :- మద్యం తాగడమే ప్రమాదం…

స్వచమైన గాలి కోసం మొక్కలు నాటాలి శ్రీ చైతన్య టెక్నో స్కూల్ఏ జి ఎమ్ సతీష్

మీర్ పేట్. మన న్యూస్ :- మహేశ్వరం నియోజకవర్గం లోని మీర్ పేట్ మున్సిపాల్ కేంద్రంలోని గ్రీన్ ఇండియా మిషన్ లో భాగంగా శ్రీ చైతన్య టెక్నో స్కూల్స్ ఏ జి ఎమ్ సతీష్ ఆదేశాలమేరకుశ్రీ చైతన్య టెక్నో స్కూల్ శ్రీ…

దిల్సుఖ్నగర్ లో సీవీ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలిస్ ప్రారంభం

దిల్సుఖ్నగర్. మన న్యూస్ :- ఎల్ బి నగర్ నియోజకవర్గం లోని దిల్సుఖ్నగర్ లో గోవింద రావు నేతృత్వంలోని సీవీ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలిస్ ఘనంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమం ముఖ్య అతిధిగా వీచ్చేసిన మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్…

ఎస్సీ ఎస్టీలకు భూమి పట్టాలు ఇవ్వండి

గూడూరు, మన న్యూస్ :- గూడూరు మండలం విటాత్మకూరు గ్రామానికి చెందిన ఎస్సీ ఎస్టీ 20 కుటుంబాలు వారు తిరుపతి జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ & ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యులైన యేసుపాకు పెంచలయ్య ద్వారా మండల తహసిల్దారు కి…

నాట్యం అంటే ప్రాణం…,-చిన్న వయసులోనే విశేష నాట్య ప్రదర్శనలలో పాల్గొన్న మోచర్ల జాహ్నవి

గూడూరు, మన న్యూస్ :- నాట్యం పైన మక్కువతో చిన్నతనంలోనే కూచిపూడి నృత్యంలో విశేష ప్రదర్శనలు చేసి అందరి మెప్పు పొంది ఇంకా అత్యుత్తమ ప్రదర్శన చేయాలని అంకితభావంతో కష్టపడి ఇష్టపడి నృత్యాన్ని నేర్చుకుంటున్న ఐదవ తరగతి చదువుతున్న ఈ చిన్నారి…

రెండవ రోజుకు చేరుకున్న మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు సమ్మె

గూడూరు, మన న్యూస్ :- తిరుపతి జిల్లా గూడూరులో రాష్ట్ర, జిల్లా కమిటీల పిలుపు మేరకు ఏ.పీ. మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (సి.ఐ.టి.యు) ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె సోమవారానికి రెండో రోజుకు చేరుకుంది. మున్సిపల్ కార్యాలయం ఎదుట ఇంజనీరింగ్…

గుర్తుతెలియని వాహనం డి కొట్టి ఒక వ్యక్తి మృతి, మరొకరుకి గాయాలు

మన న్యూస్ సాలూరు జూలై 13:- పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు సాలూరు నేలిపర్తి బైపాస్ రోడ్ లో గుర్తు తెలియని వాహనం డి కొట్టడంతో పట్టణంలో గొర్లె వీధికి చెందిన గొర్లె ధర్మారావు (43) అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాల్లోకి…

జడ్పీ హైస్కూల్ దేవళంపేట లో పూర్వ విద్యార్థుల కలయిక

వెదురుకుప్పం మన న్యూస్: మండలంలోని దేవలంపేట జడ్పీ హై స్కూల్ నందు 2009-2010 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిరసించారు. హెడ్మాస్టర్స్ గుర్రప్ప మరియు శాంతి . టీచర్స్ – వెంకటేష్ , లక్ష్మణ్ నాయుడు , తేజ ,…

రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ గా ఎన్నికైన చెంగారెడ్డి కి సత్కరించిన జిల్లా,మండల బిజెపి నాయకులు

వెదురుకుప్పం మన న్యూస్:- మండలంలో తిరుమలరాజుపురంలో ఆదివారం ఉదయం బీజేపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ గా ఎన్నికైన చెంగారెడ్డి కి అభినందన సభ మండల అధ్యక్షుడు బి. అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో…