తపాల లో మెరుగైన సేవలు అందించడమే లక్ష్యం. సూపర్నిడెంట్ మురళి
గూడూరు , మన న్యూస్:- ఐ.టి టు పాయింట్ ఓ రోల్ అవుట్ లో భాగంగా మంగళవారం గూడూరు డివిజన్ మైగ్రేట్ అవడం జరిగిందని,ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించే దిశగా తపాలా శాఖ ముందుకెళుతుందని గూడూరు డివిజన్ సూపరిడెంట్ ఎల్.వి మురళీ…