అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ IIIT అలహాబాద్ డైరెక్టర్ శ్రీ ప్రొఫెసర్ ముకుల్ సుతానే నుంచి ప్రసాంశా పత్రాన్ని అందుకుంటున్న కె.హరిష్ బాబు
Mana News:- చిత్తూరు జిల్లా,ఐరాల మండలం,45 కొత్తపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ కె.బాలాజీ కుమారుడు కె.హరీష్ బాబు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యువసంఘం యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో చిత్తూరు జిల్లా నుండి పాల్గొన్నారు.హరిష్ ప్రస్తుతం చిత్తూరు విజయం బిజినెస్ స్కూల్లో…
హీరో సిద్ధార్థ్ ”మిస్ యు” డిసెంబర్ 13న థియేటర్స్ లో విడుదల !!!
Mana Cinema :– హీరో సిద్దార్థ్ నటించిన లేటెస్ట్ మూవీ మిస్ యు. ఎన్ రాజశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 13న గ్రాండ్ రిలీజ్ కి సిద్ధం అవుతోంది. ఈ మేరకు రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. 7…
నైజాంలో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న లక్మీ రాయ్ “ఝాన్సీ ఐపీఎస్”
ఈ నెల రెండో వారంలో ఆంధ్ర, సీడెడ్ లో గ్రాండ్ రిలీజ్ కానున్న మూవీ . Mana Cinema :-ఆర్ కె ఫిలిమ్స్ పతాకంపై ప్రతాని రామకృష్ణ గౌడ్ నిర్మాతగా, బ్యూటీ క్వీన్ లక్మీ రాయ్ ప్రధాన పాత్రలో గురుప్రసాద్ దర్శకత్వంలో…
షిప్ను సీజ్ చేశాం.. సీజ్ చేసే చట్టాలు ఉన్నాయి: మంత్రి నాదెండ్ల మనోహర్
Mana News:- AP :- గత ఐదేళ్లు కాకినాడ పోర్టులోకి ఎవరినీ అనుమతించలేదని ఆంధ్రప్రదేశ్ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పోర్టులో ఏమి జరుగుతుందో ఎవరికి తెలియని పరిస్థితి అని చెప్పారు. కాకినాడ పోర్టు ప్రక్షాళన జరుపుతామని, షిప్ను సీజ్ చేశామని…
భారత్, బంగ్లాదేశ్ మధ్య తేడా ఏమీ లేదు: మెహబూబా ముఫ్తీ కామెంట్ల దుమారం
Mana News:- జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ భారత్లోని పరిస్థితులను బంగ్లాదేశ్లోని పరిస్థితులతో పోల్చుతూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. బంగ్లాదేశ్లో హిందువులపై దౌర్జన్యాలు జరుగుతున్నాయని, భారత్లోనూ మైనారిటీలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని చెప్పారు.మరి భారత్కు, బంగ్లాదేశ్కు తేడా ఏంటని ఆమె…
బీ కేర్ ఫుల్.. యాత్రల పేరుతో ఘరానా మోసం
Mana News :- ఉప్పల్ లో యాత్రల పేరుతో భారీ మోసం వెలుగు చూసింది. శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ నిర్వాహకుడు భరత్ కుమార్ పుణ్య క్షేత్రాల పేరుతో ఆఫర్స్ ప్రకటించి కోట్లలో వసూళ్లకు పాల్పడ్డాడు. మానస సరోవరం ఇతర…
ఇండియన్ మీడియా కౌన్సిల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా డాక్టర్ పి సి ఆదిత్య
మన సినిమా:- దేశ రాజధాని ఢిల్లీకి చెందిన ఇండియన్ మీడియా కౌన్సిల్ వారు సీనియర్ జర్నలిస్టు విలక్షణ సినీ దర్శకుడు డాక్టర్ పి సి ఆదిత్యను తెలుగు రాష్ట్రాలకు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా నియమిస్తూ ఉత్తర్వులు, గుర్తింపు కార్డుని పంపి…
ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ రాయలసీమ జోనల్ మీటింగ్
Mana News, Tirupati:- ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ రాయలసీమ జోనల్ మీటింగ్ ఈరోజు తిరుపతి ఎస్సీ యూనివర్సిటీ నందు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైస్ ప్రొటెక్షన్ కమిషన్ రాయలసీమ జోనల్ మీటింగ్ జరగడం జరిగింది ఇందులో భాగంగా ఐ.హెచ్.ఆర్.పి.సి ఫౌండర్…
బొమ్మయ్యపల్లి పంచాయతీలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం
Mana Mews;- వెదురుకుప్పం:-*తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు,రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ.శ్రీ.నారా చంద్రబాబు నాయుడు గారు మరియు గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డా.వి.యం థామస్ గారి ఆదేశాలు మేరకు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కొరకు ప్రత్యేకంగా స్పెషల్…
మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు చిత్రపటానికి నివాళులర్పించిన : ప్రభుత్వ విప్ డాక్టర్ థామస్
వెదురుకుప్పం, మన న్యూస్:- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి నాయుడు చిత్రపటానికి గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ వి.ఎం థామస్ పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. గురువారం తిరుపతి జిల్లా నారా వారి…