Author: mananews

విశ్వవిజేతగా టీమిండియా.. వికెట్లతో దాండియా ఆడిన కోహ్లీ, రోహిత్!

Mana News :- ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా విజేతగా నిలిచింది. అసాధారణ ప్రదర్శన ఓటమెరుగని జట్టుగా టైటిల్ ముద్దాడింది. ఆదివారం ఉత్కంఠగా సాగిన ఫైనల్లో టీమిండియా 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. ఈ విజయంతో 2000 ఐసీసీ…

టీటీడీ ఆస్థాన విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ కన్నుమూత

Mana News :- తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఆస్థాన విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ (76) ఆదివారం కన్నుమూశారు. తిరుపతిలోని తన స్వగృహంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. దాదాపు వెయ్యికిపైగా అన్నమాచార్య సంకీర్తనలకు స్వర కల్పన చేసి ప్రముఖ విద్వాంసుడిగా…

ది సస్పెక్ట్ మూవీ పోస్టర్ లాంచ్

Mana News :- ది సస్పెక్ట్ తెలుగు చిత్రం మార్చి 21న ప్రపంచ వ్యాప్తం గా రిలీజ్ కాబోతుంది, ఈ సందర్భం గా ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టరు ను సూపర్ హిట్ డైరెక్టర్ విఎన్ ఆదిత్య చేతుల మీదగా…

అర్బన్ మనీ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయాన్ని తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రీజినల్ మేనేజర్, తెలంగాణ రాష్ట్ర ఎండి బొడ్డు నరేష్ చేతుల మీదుగా ప్రారంభం

మనన్యూస్,కామారెడ్డి:అర్బన్ మనీ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయాన్ని తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రీజినల్ మేనేజర్,తెలంగాణ రాష్ట్ర ఎండి బొడ్డు నరేష్ చేతుల మీదుగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వివేకానంద కాలనీలో అర్బన్ మనీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా అర్బన్…

సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం

మనన్యూస్,సరూర్ నగర్:అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఎల్బీనగర్ డిసిపి జోన్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నటువంటి మహిళా సిబ్బందిని సీఐ సైధి రెడ్డి ఆధ్వర్యంలో…

సర్ బీమర్తి అభిమన్యు స్మారక బాస్కెట్‌బాల్ టోర్నమెంట్‌ను నిర్వహించిన సెయింట్ పియస్ గాళ్స్ క్లబ్

మనన్యూస్,సికింద్రాబాద్:వై మ్ సి ఏ తమ ప్రియమైన గురువు సర్ బీమర్తి అభిమన్యు కి ఘన నివాళిగా,సెయింట్ పియస్ గాళ్స్ క్లబ్ ఆధ్వర్యంలో 5-ఆన్-5 స్మారక బాస్కెట్‌బాల్ టోర్నమెంట్ ను వై మ్ సి ఏ సికింద్రాబాద్ లో విజయవంతంగా నిర్వహించారు.తెలంగాణ…

నెల్లూరు రూరల్ లో శ్రీ రాజరాజేశ్వరి క్లినిక్ మరియు శ్రీ సాత్విక్ మెడికల్ అండ్ ఫాన్సీ ప్రారంభం

మనన్యూస్,నెల్లూరు:రూరల్ ఆదివారం ఉదయం శ్రీ రాజరాజేశ్వరి క్లినిక్ మరియు శ్రీ సాత్విక్ మెడికల్ అండ్ ఫాన్సీస్ ప్రారంభించినారు.ఈ సందర్భంగా డాక్టర్ చరణ్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న రోజులలో ఆధునిక చికిత్స కోసం పల్లెటూరు నుండి పట్టణాలకు, నగరాలకు వెళ్లడం జరుగుతుంది.అందుకోసం…

వై సి పి కార్యకర్తకుఅండగా పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

మనన్యూస్,నెల్లూరు:ఇటీవల అగ్ని ప్రమాదం జరిగి ల్యాండ్రి బండిని కోల్పోయిన నెల్లూరు మూడో డివిజన్ వైసీపీ కార్యకర్త ధోబి ప్రసాద్ నేడు ఆదివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జ్ & ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అండగా…

ఆంధ్రప్రదేశ్ వైయస్సార్ టీచర్స్ అసోసియేషన్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

మనన్యూస్,నెల్లూరు:విజయమహల్ గేట్ సెంటర్ 45 వ డివిజన్ లోని కృష్ణ సాయి కళ్యాణ మండపం లో ఆంధ్రప్రదేశ్ వైయస్సార్ టీచర్స్ అసోసియేషన్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి…