Author: mananews

జనసేన ఆవిర్భావ సభ కు భారీ ఏర్పాట్లు నాదెండ్ల

మనన్యూస్,కాకినాడ:జనసేన పార్టీ ఆవిర్భావ సభకు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజవర్గం చిత్రాడ గ్రామంలో 12వ ఆవిర్భావ సభ నభూతో నా భవిష్యత్తు అన్న రీతిగా ఏర్పాట్లు చేస్తున్నట్టు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి,రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ శనివారం…

బియమ్ ఎస్ తిరుపతి జిల్లా అధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు

మనన్యూస్,తిరుపతి:సరస్వతి శిశు మందిరంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలుబియమ్ ఎస్ తిరుపతి జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ డైరెక్టర్ జీపాలెం తేజోవతి పాల్గొన్నారు.కార్మిక క్షేత్రంలో కూడా మహిళా సాధికారత యొక్క ఆవశ్యకతను గురించి…

కమ్యూనిటీ పారామెడికల్ వెల్ఫేర్ అసోసియేషన్ 8 వార్షికోత్సవ వేడుకలు

మనన్యూస్,నెల్లూరు:కొన్నేళ్ల కిందట గ్రామాల్లో ఎటువంటి మెరుగైన సౌకర్యాలు లేవు.ఆ సమయంలో వీరు గ్రామాల్లో వైద్య సేవలు అందించారు.టిడిపి ప్రభుత్వంలో ఇచ్చిన జీవోను వైసీపీ ప్రభుత్వం విస్మరించింది.గ్రామీణ వైద్య సేవకులు గా గుర్తింపు ఇవ్వాలని వీరు కోరుతున్నారు.వీరి గుర్తింపు కోసం వీరినే ప్రణాళిక…

ఘనంగా ఉక్కు సత్యాగ్రహం సినిమా శతదినోత్సవ వేడుకలు

Mana News :- విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజాయుద్ధనౌక గద్దరన్న ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘ఉక్కు సత్యాగ్రహం’. జనంస్టార్ సత్యారెడ్డి స్వీయ దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. తాజాగా ఈ చిత్ర…

మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా హీరోయిన్ శ్రీలీల‌ను స‌త్క‌రించిన మెగాస్టార్ చిరంజీవి

Mana News :- ప్ర‌పంచ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి త‌న‌తో క‌లిసి ప‌ని చేసిన మ‌హిళ‌ల‌కు అలాగే ఇత‌ర మ‌హిళామ‌ణుల‌కు తన సోషల్ మీడియా వేదిక పైన శుభాకాంక్ష‌ల‌ను తెలియ‌జేశారు. మెగా స్టార్ చిరంజీవి హీరోగా వ‌శిష్ట ద‌ర్శ‌క‌త్వంలో…

శ్రీకోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్లు, ఒంటిమిట్ట ఆలయ చరిత్ర కరపత్రాలను ఆవిష్కరించిన టిటిడి చైర్మన్ శ్రీ బీ ఆర్ నాయుడు

Mana News ;- ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్లు, ఆలయ చరిత్ర తెలియజేసే కరపత్రాలను టిటిడి చైర్మన్ శ్రీ బీ ఆర్ నాయుడు, జేఈఓ శ్రీ వి. వీరబ్రహ్మంతో కలిసి ఆలయం ముందు ఆవిష్కరించారు. ఒంటిమిట్ట…

మరో ఎన్నికల సమరం – కూటమి Vs జగన్, సమర్థతకు పరీక్ష..!!

Mana News :- ఏపీలో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల నియోజకవర్గాలో కూటమి గెలిచింది. టీచర్ల నియోజకవర్గంలో ఫలితం భిన్నంగా వచ్చింది. ఈ ఎన్నికలకు వైసీపీ దూరంగా ఉంది. ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్యే కోటా…

అమరావతికి మరో మణిహారం..!!

Mana News :- ఏపీ రాజధాని అమరావతి కేంద్రంగా ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. రాజధాని పనులు ఈ నెల 15 లోగా ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే టెండర్లను పిలి చింది. దాదాపు రూ 40 వేల…

ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్కు అస్వస్థత !

Mana News :- భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్కు ఊహించని పరిణామం చోటు చేసుకుంది. భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్కు అస్వస్థత నెలకొంది. ఈ తరుణంలోనే… అర్థరాత్రి 2 గంటల సమయంలో ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు జగదీప్ ధన్ఖడ్. ఛాతిలో నొప్పి…

నేడు రెండో రోజు పోసానిని విచారించనున్న పోలీసులు..

Mana News :- సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని రెండో రోజు పోలీసులు విచారణ చేయనున్నారు. నేటితో ఆయన కస్టడీ ముగియనుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై చేసిన విమర్శలకు సంబంధించిన అంశాలపై ప్రశ్నలు అడగనున్నారు. అయితే,…