Author: mananews

అధికారికంగా బాధ్యతలు స్వీకరించిన గోదావరి ఈస్టర్న్ డెల్టా ప్రాజెక్ట్ చైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్

మనన్యూస్,గొల్లప్రోలు:గోదావరి తూర్పు డెల్టా డివిజన్ ఇరిగేషన్ కార్యాలయం రామచంద్రపురం నందు మంగళవారం నిర్వహించిన సర్వ సభ్య సమావేశంలో ఎస్.ఈ గోపినాథ్ గోదావరి ఈస్టర్న్ డెల్టా ప్రాజెక్ట్ చైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్ కి ఛార్జ్ హ్యాండోవర్ చేసారు. ఈ సందర్బంగా కార్యాలయంలో…

హలో దుర్గాడ-చలో చిత్రాడప్రచారాన్ని హోరేత్తించిన జ్యోతుల

మనన్యూస్,గొల్లప్రోలు:జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి జ్యోతుల శ్రీనివాస్ గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామంలో ప్రచారాన్ని హోరెత్తించారు.ఇంటింటా ప్రచారాన్ని నిర్వహిస్తు ప్రతి ఒక్కరూ జనసేన ఆవిర్భావ సభ కు తరలి రావాలని కోరారు.నాయకులు,కార్యకర్తలు అభిమానులు వీర…

బ్యాంకు ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరించకపోతే

24,25 తేదీలలో దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగుల సమ్మె టి బి ఈ సి సి ప్రధాన కార్యదర్శి ధన్వంత్ కుమార్ మనన్యూస్,తిరుపతి:దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించకపోతే ఈనెల 24 25 తేదీలలో దేశవ్యాప్తంగా బ్యాంకు అధికారులు ఉద్యోగులు అంతా సమ్మె…

అభినవ్ చిత్ర పోస్టర్ మరియు చిత్ర ట్రైలర్ ఆవిష్కరించిన మంత్రి కొండా సురేఖ.

Mana News:- శ్రీ లక్ష్మి ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్ మరియు సంతోష్ ఫిల్మ్ నిర్మిస్తున్న బాలలచిత్రం “అభినవ్” చేజ్డ్ పద్మ వ్యూహ. ఈ చిత్ర పోస్టర్ మరియు చిత్ర ట్రైలర్ ను తెలంగాణా రాష్ట్ర మంత్రి కొండా సురేఖ ఆవిష్కరించారు. ఈ…

ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోండి.

మనన్యూస్,నారాయణ పేట:జిల్లా పరిధిలోని మక్తల్ మండలం గడ్డంపల్లి గ్రామములోని రైతు వేదిక దగ్గర నిర్వహించినా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని మంగళ వారం ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరి ప్రారంబించారు.మక్తల్ నియోజకవర్గ ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండేటట్లు నిరంతరం శ్రమిస్తూ నేడు…

విజయవాడ నుంచి టూర్ ప్యాకేజీ- ఒకే ట్రిప్‌లో సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర

Mana News :- భక్తుల కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ మరో ప్యాకేజీని ప్రకటించింది. గతంలో సికింద్రాబాద్ నుంచి పలు ప్యాకేజీ టూర్లను ప్రవేశపెట్టిన ఐఆర్‌సీటీసీ.. ఇప్పుడు తాజాగా విజయవాడ నుంచి దీన్ని అందుబాటులోకి తీసుకుని వచ్చింది.…

యువత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయండి – కృపా లక్ష్మి

మన న్యూస్ :- ఈనెల 12వ తేదీన చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే యువత పోరు/ ఫీజు పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గంగాధర నెల్లూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ కృపా లక్ష్మి కోరారు. ఈ సందర్భంగా సోమవారం…

మన న్యూస్ ఎఫెక్ట్

మనన్యూస్, వార్తకి స్పందన సమయపాలన పాటిస్తూ మున్సిపల్ అధికారి మనన్యూస్,కామారెడ్డి:పురపాలక సంఘం కార్యాలయంలో మున్సిపల్ శాఖ అకౌంటెంట్ రాములు సమయపాలన పాటించడం లేదు,మన న్యూస్ పత్రికలో ప్రచూరించడంతో వార్తకు స్పందించి మున్సిపల్ కార్యాలయానికి సమయపాలన పాటిస్తున్న అకౌంట్ టెన్త్ రాములు ఈ…

ప్రణిక బైక్ పాయింట్ ప్రారంభోత్సవం

మనన్యూస్,ఎల్బీనగర్:నియోజకవర్గం హస్తినాపురం డివిజన్ లోని ఇంద్రప్రస్థ కాలనీ పేజ్ 2 లో కె రాకేష్ నేతృత్వంలో ప్రణిక బైక్ పాయింట్ ప్రారంభోత్సవం బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా యాజమాన్యం మాట్లాడుతూ తమ వద్ద అన్ని రకాల టూ వీలర్స్ బైక్స్…

రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్మికులకు చీరలు పంపిణీ

మనన్యూస్,తిరుపతి:అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ రమేష్ నాథ్ లింగుట్ల గారి ఆధ్వర్యంలో తిరుపతి మున్సిపాలిటీలో పని చేస్తున్నటువంటి మహిళా పారిశుద్ధ కార్మికులకు 200 మందికి చీరలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా డాక్టర్ రమేష్ నాథ్…