Author: mananews

ముదిరాజుల ఐక్యతతో ముందుకు వెళ్లాలి

ఎడవల్లి లో ముదిరాజులఆత్మీయ సమ్మేళనం, మనన్యూస్,నారాయణ పేట:జిల్లా మక్తల్ నియోజకవర్గం ఊట్కూరు మండలం ఎడవెల్లి గ్రామంలో మన ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో ముదిరాజుల ఆత్మీయ సమ్మేలాన్ని నిర్వహించారు,ఇట్టి కార్యక్రమానికి ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు వాకిటి శ్రీ నివాస్ ఆధ్వర్యంలో ఈ…

ఆడపిల్లలు వేధింపులకు గురైతే ధైర్యంగా షీ టీమ్ పోలీసులకు సమాచారం ఇవ్వాలి.

మనన్యూస్,నారాయణ పేట:జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ గారి ఆదేశాల మేరకు మంగళవారం రోజు గుండుమల్ మండలంలోని పిఎం శ్రీ మోడల్ స్కూల్ మరియు కాలేజీలోనీ విద్యార్థులకు షీ టీం పోలీసులు మహిళలపై జరుగుతున్న నేరాలు, ఈవ్ టీజింగ్, మహిళలపై వేధింపులు, ర్యాగింగ్,…

పుటన్‌దొడ్డి శివారులో ఓవర్ స్పీడ్ కలకలం కారు, మరో కారును ఢీకొట్టి ప్రమాదం

మనన్యూస్,గద్వాల జిల్లా:జోగులాంబగద్వాల జిల్లా ఇటిక్యాల మండలం పుటన్‌దొడ్డి శివారు, ఎర్రవల్లి నుండి కర్నూలు రోడ్డులో ఓవర్ స్పీడ్ కారణంగా ఒక కారు అదుపుతప్పి ముందున్న మరో కారును ఢీకొట్టిన సంఘటన చోటుచేసుకుంది. వేగంగా ప్రయాణిస్తున్న కారు అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోయి, ముందు…

అనాధ పిల్లలకు అండగా పూర్వ విద్యార్థులుగద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి

మనన్యూస్,జోగులాంబ,గద్వాల:మల్దకల్ మండలం చర్ల గార్లపాడు గ్రామానికి చెందిన వీరేష్ దంపతులు మరణించగా వారి పిల్లలు ముగ్గురు అనాధలు అయ్యారు. వారిని ఆదుకునేందుకు మల్దకల్ జడ్పీ హైస్కూల్లో 1988-89 లో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆ పిల్లలకు అండగా నిలిచి…

టాస్క్ ఫోర్స్, దాడులలో ఐదు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

మనన్యూస్,నారాయణ పేట:జిల్లా పరీదిలోని కృష్ణ మండల పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణ నది వాగులో అర్ధరాత్రి అక్రమంగా ఇసుక తరలిస్తుంటే టాస్క్ ఫోర్స్, కృష్ణ పోలీసులు దాడులు నిర్వహించి, ఐదు ఇసుక ట్రాక్టర్లను పట్టుకోవడం జరిగిందని,అందులో ఒకటి ఇసుకతో ఉండగా మిగతా…

కుంపు పోటీలలో సత్తా చాటిన విద్యార్థులు

మనన్యూస్,నారాయణ పేట:రంగారెడ్డి జిల్లా కొత్తూరు ప్రాంతంలో నేషనల్ లెవెల్ కరాటే అండ్ కుంఫు పోటీలలో బంగారం వెండి కాంస్య పథకాలతో సత్తా చాటారని కరాటే చీప్ ఎగ్జిమినర్ సీ అంబ్రేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నారాయణపేట జిల్లా ప్రాంతం…

స్వచ్ఛమైన నీటితో దుర్గం చెరువు కళకళలాడాలి : బల్దియా కమీషనర్ ఇలంబర్తి

మనన్యూస్,శేరిలింగంపల్లి:ఐటి జోన్ లో అత్యంత కీలకమైన దుర్గం చెరువును స్వచ్ఛమైన నీటితో కళకళలాడేలా తీర్చిదిద్దాలని బల్దియా కమీషనర్ ఇలంబర్తి స్పష్టం చేశారు. చెరువులోకి చేరే మురుగునీటికి పూర్తిగా చెక్ పెట్టి, వర్షపు నీరు వచ్చేలా పూర్తిస్తాయి వ్యవస్థను అభివృద్ధి పరచాలని అధికారులను…

జనసేన ఆవిర్భావ సభకు భారీగా తరలి రండి..

జనసేన పార్టీ నాయి బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆవులపాటి బుజ్జిబాబు పిలుపు. మనన్యూస్,తిరుపతి:ఈనెల 14వ తేదీ పిఠాపురం లో జరగబోయే జనసేన పార్టీ ఆవిర్భావ సభకు చిత్తూరు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న నాయి బ్రాహ్మణ సోదరులందరూ భారీగా…

ఉప్పుటేరు మూడవ వంతెనకు “సివికె రావు పేరు పెట్టాలి _ కమ్యూనిస్ట్ గాంధీకి ఘన నివాళి

మనన్యూస్,కాకినాడ,గొల్లప్రోలు:చిత్తజల్లు వెంకట కృష్ణారావు (సివికె రావు )113వజయంతి సందర్భంగా సినిమా రోడ్ సంత చెరువు పార్కువద్ద ఆయన విగ్రహానికి సామాజిక వేత్త దూసర్లపూడి రమణరాజు పూల మాలలు వేసి నివాళులర్పించారు. బిసి సామాజిక వర్గానికి చెందినసివికె రావు విదేశాల్లో ఐసిఎస్ (ఐఎఎస్ను…

భారీ స్థాయిలో జనసేన సభ రాష్ట్రం దివాళాకు జగన్ వైఖరే కారణం మంత్రులు నాదెండ్ల,దుర్గేష్

మనన్యూస్,కాకినాడ:14వ తేదీన పిఠాపురం నియోజకవర్గం లోని చిత్రాడ గ్రామంలో నిర్వహించనున్న జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభకు భారీ ఎత్తున ఏర్పాట్లను చేస్తున్నామని ఈ సభకు లక్షలాది మంది జనసైనికులు హాజరవుతారని మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ వెల్లడించారు. ఈ…