పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులు అరెస్ట్
మనన్యూస్,కామారెడ్డి:మాచారెడ్డి మండలం ఘన్పూర్ శివారులో నలుగురు వ్యక్తులు డబ్బులు పెట్టి మూడుముక్కల పేకాట ఆడుతుండగా ఎస్సై అనిల్ తన సిబ్బందితో కలిసి వారిని పట్టుకుని వారి వద్ద నుండి మూడు బైకులను నాలుగు మొబైల్ లను మరియు రెండూవేల ఇరవై రూపాయలను…
ఆదర్శ ఇంజనీరింగ్ కళాశాల లో ఘనంగా మహిళా దినోత్సవం
గొల్లప్రోలు మార్చి 8 మన న్యూస్ :– గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో ఆదర్ష్ ఇంజనీరింగ్ కళాశాల నందు శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ బుర్రా అనురాధ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా…
మహిళలు అన్ని రంగాలలోనూ ప్రగతి సాధిస్తున్నారుజనసేన పార్టీ ఇన్ చార్జ్ మర్రెడ్డి
గొల్లప్రోలు మార్చి 8 మన న్యూస్ : – మహిళలు అన్ని రంగాల్లోనూ పురుషులతో సమానంగా ప్రగతి సాధిస్తున్నారని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ చార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని గొల్లప్రోలు లోని మెప్మా…
సమయపాలన పాటించని మున్సిపల్ అధికారి
మనన్యూస్,కామారెడ్డి:పురపాలక సంఘం కార్యాలయంలో మున్సిపల్ శాఖ అకౌంటెంట్ రాములు సమయపాలన పాటించడం లేదు,మున్సిపల్ కార్యాలయానికి ప్రతిరోజు 12 గంటలు దాటిన తర్వాత ప్రతిరోజు వస్తున్నాడని వచ్చి మళ్లీ ఏదో టైంలో వెళ్ళిపోతున్నాడని ఆరోపణలు మీడియా దృష్టికి రావడంతో మున్సిపల్ కమిషనర్ రాజేందర్…
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒకే రోజు (మార్చి 9) 105 శంకుస్థాపన లు కార్యక్రమం
నెల్లూరు రూరల్,మన న్యూస్, మార్చి 8 :- నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒకే రోజు 105 శంఖుస్థాపనలు.రేపు ఉదయం (తే.09.03.2025ది) 6.30గం॥లకు ప్రారంభం. *తరువాత వారం పాటు 198 శంకుస్థాపనలు.*60 రోజుల్లో పనులు పూర్తిచేసి, ప్రజలకు అంకితం చేస్తాం. *రేపటి శంఖుస్థాపన…
బ్లాక్ స్పాట్ ను గుర్తించి నేరలు జరగకుండా చూడాలి,జిల్లా ప్రధాన న్యాయమూర్తి.
మనన్యూస్,కామారెడ్డి:న్యాయస్థాన భవన సముదాయంలో జాతీయ లోకాలాత్మ ప్రారంభిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు చైర్మన్ జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కామారెడ్డి మాట్లాడుతూ ఎక్కడైతే నేరాలు జరుగుతాయో వాటిని బ్లాక్ స్పాట్ గా గుర్తించి ముందస్తు చర్యలు తీసుకోవాలని పోలీసులకు…
ఐసీసీ ఫైనల్స్.. సెంచరీ బాదిన ఏకైక భారత బ్యాటర్
Mana News :- ఇంటర్నెట్ డెస్క్: అంచనాలకు తగ్గట్టుగా ఈ సారి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy 2025) హోరాహోరీగా సాగుతోంది. కొన్ని జట్లు పేలవ ప్రదర్శన చేసిన ఆటగాళ్లు మాత్రం అదరగొడుతున్నారు. ఈ ఎడిషన్లో ఇప్పటివరకు ఏకంగా 14…
కుటుంబాన్ని చిదిమేసిన కారు ప్రమాదం.. కాలువలో మృతదేహాలు వెలికితీత
Mana News :- వరంగల్: జిల్లాలో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. స్వగ్రామానికి బయలుదేరిన ఓ కుటుంబాన్ని మార్గ మధ్యలోనే మృత్యువు కాటేసింది. ఈ ఘటనలో తండ్రి, కుమార్తె, కుమారుడు మృతి చెందగా, భార్య ప్రాణాలతో బయటపడింది. వివరాల్లో వెళితే.. వరంగల్…
మహిళా సాధికారిత తెలుగుదేశంతోనే సాధ్యం కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
మనన్యూస్,మహిళల స్వయం ఉపాధి కల్పనకై ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాలు.మహిళలకు ఆస్తిలో సమాన హక్కులు,విద్య,ఉద్యోగాలు,రాజకీయాల్లో రిజర్వేషన్లు టిడిపి ఘనతే.చంద్రబాబు నాయుడు ప్రోత్సాహంతోనే ఎమ్మెల్యే అయ్యాను.ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి .డ్వాక్రా సంఘాల ఏర్పాటు ద్వారా ఆంధ్రప్రదేశ రాష్టంలో మహిళా సాధికారతకు…
గవర్నమెంట్ ప్రెస్ కాలనీ పార్కులో మహిళా యోగ సాధకురాలు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు
మనన్యూస్,ఎల్ బి నగర్:గౌట్ ప్రెస్ కాలనీ పార్కులో,భారతీయ యోగ సంస్థాన్ ఆధ్వర్యంలో గత కొద్ది సంవత్సరాలుగా యోగ సెంటర్ ప్రెస్ కాలనీ చీఫ్ఎ ల్.మాధవరెడ్డి,సెంటర్ ఇంచార్జ్ కాయితి లక్ష్మారెడ్డి, అధ్యక్షతనలో నిర్వహిస్తున్న,యోగ సెంటర్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారుఈ…