Author: mananews

వైఎస్ఆర్సిపి ప్రచార విభాగం కార్యదర్శిగా యుగంధర్ రెడ్డి నియామకం

తిరుపతి, మన ధ్యాస, ఏప్రిల్ 17: శ్రీ రంగరాజపురం మండలం 49 కొత్తపల్లి మిట్ట గ్రామానికి చెందిన యుగంధర్ రెడ్డిని ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సిపి ప్రచార విభాగం కార్యదర్శిగా నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఈ…

తిరుపతిలో మెరిటస్ అకాడమీ జూనియర్ కాలేజ్ ఘన విజయం – ఇంటర్ పరీక్షల్లో 97.5% ఉత్తీర్ణత, టాప్ ర్యాంకులతో మెరిసిన విద్యార్థులు.

తిరుపతి రూరల్, 15:- తిరుపతిలోని మెరిటస్ అకాడమీ జూనియర్ కాలేజ్ ఈ సంవత్సరపు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో అద్భుత విజయాన్ని సాధించి మరోసారి తన ప్రతిష్టను నిలబెట్టుకుంది. ఇటీవల ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసిన ఫలితాల్లో ఈ కళాశాల విద్యార్థులు విశేష…

ఘనంగా శ్రీ పద్మావతి మెడికల్ కళాశాల గ్రాడ్యుయేషన్ సెలబ్రేషన్స్

సామాన్య కుటుంబంలో పుట్టి… గోల్డ్ మెడల్ తో డాక్టర్ పట్టా అందుకున్న చరితా రెడ్డి MANA DHYASA :- ఒక సాధారణమైన మధ్యతరగతి కుటుంబంలో జన్మించి తన అద్భుతమైన పట్టుదల.. ప్రతిభతో వైద్య విద్యలో చెరగని ముద్ర వేసింది ఆ యువ…

మహిళల స్వయం ఉపాధికి బాటలు – ఉచిత కుట్టు మిషన్ శిక్షణ ముగింపు, 40 మందికి సర్టిఫికెట్లు పంపిణీ

ఎల్ బి నగర్ మన ధ్యాస:-రంగారెడ్డి జిల్లా మహిళల ఆర్థిక స్వావలంబనకు దోహదం చేసే దిశగా జన శిక్షణా సంస్థాన్ రంగారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 3 నెలలపాటు ఉచిత కుట్టు మిషన్ శిక్షణా కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ…

పైడి అంకయ్యకు వరల్డ్ ఎక్స్ లెన్స్ బుక్ ఆఫ్ రికార్డ్స్ పురస్కారం

తిరుపతి, మన ధ్యాస,;- సమాజ సేవా రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న “వే ఫౌండేషన్” వ్యవస్థాపకులు డా. పైడి అంకయ్యకు అంతర్జాతీయ స్థాయి గౌరవం లభించింది. వరల్డ్ ఎక్స్ లెన్స్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వారు ఆయనకు ప్రతిష్టాత్మకమైన సర్టిఫికెట్…

రుయా సూపరింటెండెంట్ మనోహర్ కు అభినందనలు

మన ధ్యాస :- నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ మనోహర్ ను సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి, నగర నేత కే. వేణుగోపాల్, రుయా ఆసుపత్రి మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్…

కాలుష్య కోరల్లో కొత్త కండ్రిగ… పుష్పిత్ కర్మాగారం నిర్లక్ష్యం పై *గ్రామస్తుల ఆగ్రహం

Mana Dhyasa. ప్రతినిధి ఏర్పేడు. ఏర్పేడు మండలం మేర్లపాక పంచాయతీ పరిధిలోని కొత్త కండ్రిగ గ్రామం ప్రస్తుతం కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. గ్రామానికి ఆనుకుని ఉన్న పుష్పిత్ కర్మాగారం నుంచి నిరంతరం వెలువడుతున్న దుమ్ము, నల్ల పొగ గ్రామాన్ని పూర్తిగా కమ్మేస్తోంది.“మేము…

సీఎం కార్యక్రమం విజయవంతానికి వైద్యులందరూ పాల్గొనాలి: డాక్టర్ ఏ.ఆర్. రెడ్డి పిలుపు

తిరుపతి,MANA Dhyasa మార్చి 29:- ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) తిరుపతి, ఆస్ట్రా నారాయణద్రి హాస్పిటల్ ఆధ్వర్యంలో నేడు నిర్వహించనున్న ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తిరుపతి నగరంలోని వైద్యులందరూ పాల్గొనాలని ఐఎంఏ తిరుపతి అధ్యక్షుడు డాక్టర్ ఏ.ఆర్. రెడ్డి కోరారు.…

దివ్యాంగులకు పెన్షన్ పెంపు, ఫ్రీ బస్ సౌకర్యం కోరుతూ “చలో బస్ భవన్” ముట్టడి

యాదాద్రి భువనగిరి, మన ధ్యాస ,మార్చి 27:తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఇంకా నెరవేరలేదని ఆరోపిస్తూ దివ్యాంగులు, వికలాంగుల సంఘాలు ఆందోళనకు దిగాయి. ఎన్నికల సమయంలో దివ్యాంగులకు రూ.4000 పింఛన్‌ను రూ.6000కు పెంచుతామని, వృద్ధులు మరియు…

పట్టణ క్రమబద్ధీకరణ కొరకు అధికారుల కసరత్తు

మన ధ్యాస ప్రతినిధి సాలూరు మార్చి 26 :-పాలకవర్గం పాలన ముగియడంతో పట్టణ క్రమబద్ధీకరణ కసరత్తు మొదలైంది. మున్సిపల్ ప్రత్యేక అధికారి యశ్వంత్ కుమార్ రెడ్డి టౌన్ ప్లానింగ్ లో 60 అడుగులు రోడ్లు ఉండాల్సిందేనని ఆదేశాలు ఇవ్వడంతో అధికారులు గురువారం…