Author: mananews

చెంచుగుడి గ్రామంలో 65వ మహాభారత ఉత్సవాలు – ద్రౌపతి కళ్యాణం వైభవంగా నిర్వహణ

వెదురు కుప్పం, :- చెంచుగుడి గ్రామంలో ప్రతి ఏటా సాంప్రదాయబద్ధంగా నిర్వహించే మహాభారత ఉత్సవాలు ఈ ఏడాది 65వ సంవత్సరంలోకి అడుగుపెట్టాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం నిర్వహించిన ద్రౌపతి కళ్యాణం కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవానికి ఉభయదాత…

అడ్డు అదుపు లేకుండా ఇసుక అక్రమ రవాణ నెల‌ మాముళ్లు ఇస్తున్నామ్ మాకేం

గద్వాల జిల్లా మనధ్యాస మే 31కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లా నుంచి గద్వాల జిల్లా ధరూర్, కేటిదొడ్డి మండలాలోని పలు గ్రామాలకు అక్రమ ఇసుక రవాణ యథేచ్చగా కొనసాగుతుంది. ఎలాంటి అనుమతులు లేకుండా‌రాయచూర్ జిల్లా కృష్ణా నది నుంచి ఆయా మండలాలోని…

మహిళలు భద్రత కోసం విప్లవాత్మక మార్పులు – మండల టిడిపి అధ్యక్షులు యుగంధర్ 

మన ధ్యాస ప్రతినిధి పాచిపెంట మే 28 :- మహిళల భద్రత కోసం నాడు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు నుండి నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరకు విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారని మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ,మరియు…

సాలూరు ప్రెస్ క్లబ్ ఆర్థిక సహాయం 

మంథ్యాస ప్రతినిధి పాచి పెంట, ,మే 28 :- సాలూరు జర్నలిస్టు వెల్ఫేర్ అసోసియేషన్ పాచిపెంట గ్రామానికి చెందిన ఆంధ్రజ్యోతి విలేకరు చిట్టూరి రమణమూర్తి గత పది రోజుల క్రితం అనారోగ్యానికి గురి కావడంతో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బాలి విశ్వేశ్వరరావు…

టిడిపి లో క్రమశిక్షణ గల సైనికుడు ముని రామయ్య…ముని రామయ్య ను సత్కరించిన టిడిపి నేతలు..

తిరుపతి మే 28 :తెలుగుదేశం పార్టీలో రామదాసు ముని రామయ్య మూడు దశాబ్దాలకు పైగా పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న క్రమశిక్షణ గల సైనికుడు అని తిరుపతి కో-ఆపరేటివ్ బ్యాంక్ మాజీ చైర్మన్, టిడిపి రాష్ట్ర సీనియర్ నేత…

తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే పునాది…పార్టీ సిద్ధాంతాలే కార్యకర్తలకు దిశా నిర్దేశం…11 వ క్లస్టర్ ను సందర్శించిన డాలర్స్ దివాకర్ రెడ్డి.

తిరుపతి, మే 28 :తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి కార్యకర్తలే పునాది అని తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి తెలిపారు. గురువారం చెన్నారెడ్డి కాలనీలో మహానాడు 2 వ రోజు కార్యక్రమం 11వ…

పులిగోరు’ చే టీడీపీ సీనియర్ కార్యకర్తలకు సన్మానం..

తిరుపతి, మే 28 :తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు అదే పార్టీలో కొనసాగుతున్న పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలను తిరుపతి కో-ఆపరేటివ్ బ్యాంకు మాజీ చైర్మన్ పులిగోరు మురళీకృష్ణ రెడ్డి చేతుల మీదుగా శాలువాతో ఘనంగా సత్కరించి…

జిల్లాలో శాంతి భద్రతలుపై సంతృప్తి చెందిన డీజీపీ

మద్యాస ప్రతినిధిపాచిపెంట, మే 17:-ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్తా పాచిపెంట మండలం పి కోనవలస విచ్చేసారు. ఆదివారం నాడు ఆయనను పార్వతిపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్ వి మాధవ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసారు.రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్…

గంగమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన టిటిడి ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్

తిరుపతి, Mana Dhyasa :- తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ తల్లి జాతర సందర్భంగా టిటిడి ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం మేళతాళాలతో ఉద్యోగులు వారి కుటుంబ సభ్యుల ఆధ్యాత్మిక కోలాహలంతో తుడా ఆఫీస్ నుండి తాతయ్యగుంట గంగమ్మ తల్లి దేవాలయం…

పంచాల పండుగ కార్యక్రమంలో పాల్గొన్న పిల్లి తిరుపతిరెడ్డి

మన ధ్యాస:- అంగన్‌వాడీ జిల్లా అధ్యక్షురాలు గోవిందమ్మ కుమారుడి పంచాల కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ వేడుకకు పలువురు రాజకీయ, సామాజిక నాయకులు హాజరై బాలుడిని ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో వైసీపీ స్టేట్ ఆర్.టి.ఐ వింగ్ కార్యదర్శి పిల్లి తిరుపతిరెడ్డి, స్టేట్ పంచాయతీ…