చెంచుగుడి శ్రీ ధర్మరాజుల దేవస్థానంలో మహాభారత ఉత్సవాలు ఘన ఆరంభం – వైభవంగా ధ్వజారోహణ మహోత్సవం

చెంచుగుడి, మన న్యూస్:చెంచుగుడి శ్రీకృష్ణ, ద్రౌపది సమేత ధర్మరాజుల వారి ప్రసిద్ధ దేవస్థానంలో 64వ మహాభారత ఉత్సవాలు శ్రద్ధా, భక్తీ సమ్మిళితంగా ఆరంభమయ్యాయి. ఈ సందర్భంగా మొదటి రోజు నిర్వహించిన ధ్వజారోహణం కార్యక్రమం అట్టహాసంగా సాగింది. ఆలయ ప్రాంగణం సంప్రదాయ భక్తి…

తెలంగాణా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి పోటీల్లో జాగృతి అభ్యుదయ సంఘంనకు రాష్ట్ర స్థాయి ప్రధమ, తృతీయ బహుమతులు రాష్ట్ర పర్యావరణ అటవీశాఖ మరియు దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా బహుమతులు పంపిణీ…

ఎల్బీనగర్. మన న్యూస్ : జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువుల కాలుష్యం – నియంత్రణ ఆవశ్యకతపై తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఇటీవల నిర్వహించిన పోటీల్లో నాటికల విభాగంలో వనస్ధలిపురం…

రంగారెడ్డి జిల్లా బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నీ ప్రారంభించిన ఉప్పల శ్రీనివాస్ గుప్త

నాగోల్. మన న్యూస్; Elite Gamers Garege నాగోల్ ఉప్పల్ బాగ్ హయత్ లో గల విక్రంత్ బ్యాడ్మింటన్ అకాడమీ లో జరిగిన రంగారెడ్డి జిల్లా బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ -2025 నీ ప్రారంభించిన మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా బ్యాడ్మింటన్…

ఉపాది హామీ చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలి

మన న్యూస్ పాచిపెంట జూన్ 5:= పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో ఉపాదా హామీ చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలి బిల్లులు సకాలంలో చెల్లించాలి పని చేసిన చోట మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ. పాచిపెంట మండలం పనుకువలస…

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలసిన డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్

మన న్యూస్,తిరుపతి, : రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ గురువారం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

మన న్యూస్ – గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం ప్రత్యేక కథనం – అభిప్రాయ సేకరణ ఫలితాలు – మండలాల వారీగా

మన న్యూస్ , గంగాధర నెల్లూరు :- బుధవారం రోజు “మన న్యూస్” చానెల్ ద్వారా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గానికి చెందిన ప్రజల అభిప్రాయాలను సేకరించేందుకు ఒక పబ్లిక్ పోలింగ్ నిర్వహించబడింది. ఈ అభిప్రాయ సేకరణలో మొత్తం 1877 మంది ఓటర్లు…

సుప‌రిపాల‌న‌కు ఏడాది – జ‌న‌సేన సంబ‌రాలు

మన న్యూస్,తిరుప‌తిః కేంద్రంలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ నేతృత్వంలో, రాష్ట్రంలో చంద్ర‌బాబు నాయుడు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆధ్వ‌ర్యంలో ఏన్డీఏ కూట‌మి ప్ర‌భుత్వాలు ఏర్పడి ఏడాది అయిన సంద‌ర్భంగా జ‌న‌సేన ఘ‌నంగా వేడ‌క‌లు నిర్వ‌హించింది. ఎస్టీవి న‌గ‌ర్ లోని గంగ‌మ్మ వీధిలో బుధ‌వారం…

ఏడాది పాలనపై వైసీపీ ఆందోళన

పిఠాపురం, Mana News :- సంవత్సర కాలంగా రెడ్ బుక్ పేరుతో పాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వం పై పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జి వంగా గీత విశ్వనాథ్ ఆద్వర్యంలో తీవ్ర స్థాయిలో ఆందోళన చేపట్టారు.ఎన్నికల ముందు సూపర్ సిక్స్ పధకాలతో ఊదర…

ఆమాస ‘ కు శుభాకాంక్షలు తెలిపిన టిడిపి నేత భువన్ కుమార్ రెడ్డి

మన న్యూస్, తిరుపతి, :చిత్తూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ గా బుధవారం అమాస రాజశేఖర్ రెడ్డి చిత్తూరులోని ఆ బ్యాంకు కార్యాలయంలో పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అమాస రాజశేఖర్ రెడ్డిని తిరుపతికి చెందిన తెలుగుదేశం పార్టీ…

చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రంలో పరిపాలన…టౌన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ భువన్ కుమార్ రెడ్డి…

మన న్యూస్,తిరుపతి, జూన్ 04 :– ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంతో శరవేగంగా ముందుకు దూసుకెళ్తోందని టిడిపి నేత, తిరుపతి కోపరేటివ్ టౌన్ బ్యాంక్ మాజీ పి భువన్ కుమార్ రెడ్డి సంతోషాన్ని వ్యక్తం చేశారు.…

You Missed Mana News updates

ఏబికేఎంఎస్ – 1897 జాతీయ అధ్యక్షులు మనీష్ కుమార్ సింగ్ కు ఘన సన్మానం – ఏపీ అధ్యక్ష కార్యదర్శులు చంద్రశేఖర్ రాజు, కోనేటి రవిరాజు లచే సత్కారం
విద్యారంగంలో భారీ మార్పులు – విద్యారంగాన్ని నూతన దిశగా నడిపిస్తున్న లోకేష్
ఏపీ రాష్ట్ర చరిత్రలోనే భారీగా ప్రమోషన్లు.. వైకాపా సానుభూతి ఉద్యోగులకు కూడా..
భారీ లోడుతో తిరుగుతున్న టిప్పర్లు.. పట్టించుకోని అధికారులు…
బక్రీద్ పండుగ వేడుకలు
కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాని పూజితతో ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి భేటీ