Author: mananews

శారదమ్మకు ప్రముఖుల నివాళి

మనన్యూస్,తిరుపతి:తిరుపతి మాజీ మున్సిపల్ చైర్మన్ స్వర్గీయ పి.మునిరెడ్డి సతీమణి స్వర్గీయ పి శారదమ్మ శుభస్వీకరణ కార్యక్రమం వారి కుమారులు పి.సుధీర్ కుమార్ రెడ్డి,పి.నవీన్ కుమార్ రెడ్డి, భువన్ కుమార్ రెడ్డి,జీవన్ కుమార్ రెడ్డి ల ఆధ్వర్యంలో గురువారం మంగళం రోడ్డులోని ఓ…

షేక్ నూర్జహాన్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్..!

అభయాంజనేయ స్వామి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ..! మనన్యూస్,కలిగిరి:కలిగిరి మండలం ఎరుకల రెడ్డి పాలెం లో షేక్ మస్తాన్ నూర్జహాన్ దంపతులచే సొంత నదులతో నిర్మాణం చేసిన వాటర్ ప్లాంట్ ను ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ శ్రీమతి ప్రవీణ…

సొమ్ము కేంద్ర ప్రభుత్వానిది సోకు రాష్ట్ర ప్రభుత్వంనిది

కార్పొరేటర్ రంగా నరసింహ గుప్తా మనన్యూస్,చైతన్యపురి:డివిజన్లోని రేషన్ షాపులను సందర్శించిన బిజెపికార్పొరేటర్ రంగా నరసింహ గుప్తా ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసిచైతన్యపురి డివిజన్ లొ ఉన్న రేషన్ షాపులను సందర్శించడం జరిగింది.ఈ సందర్భంగా కార్పొరేటర్ రంగా నరసింహ…

ప్రమాదం శాతు వరికోత మిషన్ లో పండి బాలుడు మృతి

మనన్యూస్,జోగులాంబ:గద్వాల జిల్లా మల్దకల్ మండలం నీలిపల్లి గ్రామంలో వరి కోత మిషన్ లో 8 సంవత్సరాల బాలుడు జీవన్ మృతి.ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

పీ కేబినెట్ కీలక నిర్ణయాలు..! బార్ లైసెన్స్ ఫీజు తగ్గింపు, క్యాపిటివ్ పోర్టు సహా..!

Mana News :- ఏపీ రాజధాని అమరావతిలో ఇవాళ సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక అంశాలపై చర్చించింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన ఈ భేటీ అనంతరం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వీటిలో ఏపీలో డ్రోన్ కార్పొరేషనను…

తిరుమల తిరు` వీధుల్లో ఊరేగిన దేవదేవుడు

Mana News :- ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం నాడు 72,721 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 25,545 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా నాలుగు…

నాగబాబు కు ఎమ్మెల్యే ఆరణి అభినందనలు

మనన్యూస్,తిరుపతి:ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ గా బుధవారం ఉదయం అసెంబ్లీ కమిటీ హాలులో ప్రమాణస్వీకారం చేసిన కొణిదల నాగబాబు కు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అభినందనలు తెలిపారు. జనసేన ప్రధాన కార్యదర్శి గాను వ్యవహరిస్తున్న నాగబాబు మరెన్నో ఉన్నత పదవులు అలంకరించాలని ఆయన…

టీటీడీపై సమీక్ష చేసిన సీఎం చంద్రబాబు

మనన్యూస్:తిరుమల తిరుపతి దేవస్ధానంపై సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు సచివాయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తుల సౌకర్యాలు మెరుగుపరిచేందుకు గత 9 నెలల కాలంలో తీసుకున్న చర్యలపై టీటీడీ ప్రజెంటేషన్ ఇచ్చింది. పెరుగుతున్న భక్తుల రద్దీ నేపథ్యంలో భవిష్యత్‌లో…

రహదారులు నిర్మిస్తే అభివృద్ధి,,ప్రతిపక్ష హోదా లేనిపార్టీ ఆరోపణలా,

ఏజెన్సీలో రహదారి ప్రారంభోత్సవ సభలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మనన్యూస్,పాచిపెంట:పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో గిరిజన ప్రాంతాల రహదార్లు అభివృద్ధి కోసం తాను ఎల్లవేళలా కృషి చేస్తానని, సాలూరు నియోజకవర్గంలో 15 ఏళ్లుగా జరగని అభివృద్ధి ఈ పది నెలల్లో…

నరసింహ యాదవ్ ను సత్కరించిన రాష్ట్ర శాసన

మనన్యూస్,తిరుపతి:రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టిన నరసింహ యాదవ్ ను రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అనిమిని రవి నాయుడు మహారాజా టోపీతో శాలువతో ఘనంగా సత్కరించారు. బుధవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర యాదవ…