Author: mananews

నైపుణ్యాభివృద్ధి విభాగంలో ప్రతిష్టాత్మక “బెస్ట్ 3 స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఇనిషియేటివ్ ఆఫ్ ద ఇయర్ 2025 ” అవార్డును అందుకున్న రాజన్న ఫౌండేషన్:

Mana News, తిరుపతి, 28.04.2025]: అమర రాజా కంపెనీ సౌజన్యంతో నడిచే రాజన్న ఫౌండేషన్ నైపుణ్యాభివృద్ధి విభాగంలో ప్రతిష్టాత్మకమైన “బెస్ట్ 3 స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఇనిషియేటివ్ ఆఫ్ ద ఇయర్ 2025 ” నీ అందుకున్నది. ఈ అవార్డ్ కార్పొరేట్…

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదురుగు స్పాట్ డెడ్!

Mana News :-తిరుపతి జిల్లా పాకాల మండలం తోటపల్లి వద్ద పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుమలకు బయలుదేరిన కారులో ఉన్న ఏడుగురు భక్తులు, ఓవర్‌టేక్ ప్రయత్నంలో కారు అదుపుతప్పి ఎదురుగా వచ్చిన కంటైనర్ కిందకి దూసుకుపోయింది.…

భారీ గాలులకు అనేక చోట్ల నెలకొరిగిన చెట్లు, కూలిన ఇంటి పై కప్పులు….

మనన్యూస్,జోగులాంబ:గద్వాల జిల్లా వ్యాప్తంగా భారీ ఈదురు గాలుల నేపథ్యంలో అనేక చోట్ల చెట్లు నెలకొరిగాయి.గద్వాల పట్టణం న్యూస్ హోసింగ్ బోర్డు కాలనీలో వేప చెట్టు,20 వ వార్డు లో భారీ వృక్షం, విశ్వవేశ్వరయ్య పాఠశాల ఆవరణలో 40 యేండ్ల వృక్షం నెలకొరోగగా,…

పిడుగుపాటుకు ఇద్దరు వ్యక్తులు మృతి

మనన్యూస్,నారాయణ పేట:మక్తల్ నియోజకవర్గ వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలకు పిడుగు పాటుకు గురై ఉప్పర్పల్లి గ్రామానికి చెందిన మేస్త్రి ఆంజనేయులు (34) దాదన్ పల్లి…

శ్రీ ఉమామహేశ్వరాలయంలో వైభవంగా అమావాస్య వేడుకలు

మనన్యూస్,నారాయణ పేట:అమావాస్య పర్వదినం సందర్భంగా మక్తల్ పట్టణంలోని ఆజాద్ నగర్ లో వెలిసిన శ్రీ ఉమామహేశ్వరాలయం లో అమావాస్య వేడుకలు వైభవంగా జరిగాయి. ఆదివారం అమావాస్య సందర్భంగా ఆలయ అర్చకులు సిద్దరామయ్య స్వామి ఆధ్వర్యంలో తెల్లవారుజామున 4 గంటల నుండి మహాన్యాస…

బ‌లిజ‌లు అన్ని రంగాల్లో రాణించాలిః ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు

మనన్యూస్,తిరుప‌తిఃబ‌లిజ ఉద్యోగులు, మేధావుల వందో ఆత్మీయ క‌ల‌యిక‌ను ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు ఆదివారం ఉద‌యం ప్రారంభించారు. ఓ ప్రైవేట్ హోట‌ల్ లో స‌భాధ్య‌క్షులు ర‌మ‌ణ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఆత్మీయ క‌ల‌యిలో వివిధ శాఖ‌ల్లో పని చేసే ఉద్యోగులు, మేధావులు పాల్గొన్నారు. బ‌లిజ…

న‌క్ష‌తో భూత‌గాదాల‌కు చెక్ ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు

మనన్యూస్,తిరుప‌తిఃన‌క్ష ఫైలెట్ ప్రాజెక్ట్ కింద తిరుప‌తిలో డ్రోన్ స‌ర్వే ను ఆదివారం ఉద‌యం వినాయ‌కసాగ‌ర్ లో జెండా ఊపి ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు ప్రారంభించారు. డ్రోన్ స‌ర్వే తీరును అధికారులు ఎమ్మెల్యేకి వివ‌రించారు. డిజిట‌ల్ ఇండియా ల్యాండ్స్ రికార్డ్ మానిట‌రింగ్ ప్రొగ్రాం…

ఉగ్రదాడిపై “మానవత” ఆగ్రహం

పర్యాటకుల మృతికి ఘన నివాళి మతోన్మాద పాక్ ముష్కరులు మూల్యం చెల్లించక తప్పదు మనన్యూస్,తిరుపతి:కాశ్మీర్ లోని పహల్గాంలో మతోన్మాద పాక్ ఉగ్రవాదులు పర్యాటకులపై విచక్షణారహితంగా దాడి చేసి కాల్చి చంపిన పాక్ ముష్కరులు మూల్యం చెల్లించక తప్పదని తిరుపతి మానవత శాఖ…

డెల్టా హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత భారీ వైద్య శిబిరం

మనన్యూస్,నెల్లూరు:ప్రముఖ డాక్టర్ పోకల రవి డెల్టా హస్పిటల్ అదినేత ఆధ్వర్యం లో 45 డివిజన్,జేమ్స్ గార్డెన్, నెల్లూరు సిటీ నందు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు.ఈ శిబిరం లో డాక్టర్ పోకల రవి ,డాక్టర్ పి సునీల్ ,డాక్టర్ కె…

కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి చే 10 వ తరగతిలో 590 మార్కులు సాధించిన విద్యార్థికి సన్మానం

మనన్యూస్,కోవూరు:10 తరగతిలో 590 మార్కులు సాధించిన ఊటుకూరు పెద్దపాళెం గ్రామానికి చెందిన మీనం తులసీరాం అనే విద్యార్థిని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సన్మానించారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రోత్సాహం అందిస్తానన్నారు. ఈ సందర్భంగా తులసీరాంను ఆదర్శంగా తీసుకొని కష్టపడి చదవాలని ఎమ్మెల్యే…