Author: mananews

వేసవి విజ్ఞాన తరగతులను సద్వినియోగం చేసుకోండి – నర్వ, జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మధుసూదన్

మన న్యూస్ నర్వ మండలం:- వేసవి విజ్ఞాన తరగతులను విద్యార్థులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని నర్వ జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మధుసూదన్ తెలిపారు. నర్వ జిల్లా పరిషత్ పాఠశాలలో శిబిరంలో విద్యార్థులకు ఉదయం 8 గంటల నుండి 11 గంటల…

పదవి విరమణ చేసిన AE శ్రీహరికి ఘనంగా సన్మానం

మన న్యూస్ సింగరాయకొండ:- పంచాయతీ రాజ్ విభాగంలో 33 సంవత్సరాల పాటు సేవలు అందించిన అసిస్టెంట్ ఇంజినీర్ కొటా శ్రీహరి పదవి విరమణ చేసిన సందర్భంగా, సింగరాయకొండ మండల ఎంపీడీఓ కార్యాలయంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ కట్టా…

ఒప్పంద కార్మికులు బంధ విముక్తి పొందాలిపొట్లూరి లక్ష్మయ్య

మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలం తాసిల్దార్ కార్యాలయం ఆధ్వర్యంలో ప్రతినెల చివరి రోజున ఎస్సీ ఎస్టీ కాలనీలలో పౌర హక్కులపై అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు పౌర హక్కుల దినోత్సవం పాత సింగరాయకొండ పంచాయతీ పరిధి, మల్లికార్జున్ నగర్…

ప్రభుత్వ ఆదేశాలు తూచా తప్పకుండా అమలు చేయాలి -కార్యదర్సులకు జిల్లా పంచాయతీ అధికారి కొండలరావు ఆదేశాలు

మన న్యూస్ పాచిపెంట,ఏప్రిల్ 30:- పంచాయతీ రాజ్ కమీషనర్ ఆదేశాలు మేరకు 15 మండలాల్లో అత్యధిక జనాభా ఉన్న గ్రామ పంచాయతీలలో ఎస్ డబ్ల్యూ పి సి షెడ్స్ పరిశీలనచేశామని పార్వతీపురం మన్యం జిల్లా పంచాయతీ అధికారి టి కొండలరావు తెలిపారు.…

రాజ్యాంగ బద్దంగా రైతుకు వ్యాపారితో సమానంగా హక్కులు కల్పించాలి

Mana News – తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి ఆర్. ఆర్.అల్వార్ రెడ్డి ఆధ్వర్యంలో సికింద్రాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేపట్టారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు బ్యాంకుల వద్దకు భూమిని తాకట్టు పెట్టుకొని అప్పు ఇచ్చే…

అమరావతి జోలికి వచ్చినందుకే అధః పాతాళానికి పడ్డ వైసిపి!దళిత రాజధాని అమరావతిని ముంచడానికి ప్రయత్నం చేసి నిండా మునిగిన జగన్ -సప్తగిరి ప్రసాద్ రాష్ట్ర అధికార ప్రతినిధి తెలుగుదేశం పార్టీ

Mana News, Chittoor :- అమరావతి రైతుల త్యాగాలని అవమానపరచి ,అమరావతిని తాకినందుకే జగన్మోహన్ రెడ్డి, వైసీపీ ఆధపాతాళానికి పడిపోయిందని చిత్తూరు జిల్లా టిడిపి నాయకులు అన్నారు. అమరావతి రైతుల యొక్క బలిదానం వలన ఈరోజు అమరావతి నిర్మాణ కార్యక్రమాలు పునః…

‘ అమాస ‘ కు శుభాకాంక్షలు తెలిపిన టౌన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ భువన్ కుమార్ రెడ్డి

మన న్యూస్, తిరుపతి, ఏప్రిల్ 30: చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డిసిసి బ్యాంక్) చైర్మన్‌గా అమాస రాజశేఖర్ రెడ్డి నియమితులైన సందర్భంగా, తెలుగుదేశం పార్టీ నేత మరియు తిరుపతి కోపరేటివ్ టౌన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ పి. భువన్…

నెల్లూరు రూరల్ లో జోరుగా అభివృద్ధి పనులు,టెంకాయ కొట్టామంటే పని పూర్తి కావాల్సిందే- నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

మన న్యూస్ ,నెల్లూరు రూరల్ ,ఏప్రిల్ 30:– నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 19వ డివిజన్ లో ముత్తుకూరు గేటు వద్ద 89 లక్షల రూపాయల వ్యయంతోఫ్లైఓవర్ బ్యూటీఫికేషన్ పనులకు బుధవారం శంకుస్థాపన చేసిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి,…

వినూత్న ప్రేమకథతో రాబోతున్న ఐబిఎం ప్రొడక్షన్ హౌస్ మొదటి చిత్రం !!!

వరలక్ష్మీ పప్పుల ప్రజెన్స్ లో కనకదుర్గారావు పప్పుల నిర్మాతగా భాను దర్శకత్వంలో సరికొత్త ప్రేమకథతో ఒక చిత్రం రాబోతోంది. యువతను విపరీతంగా ఆకట్టుకునే ప్రయత్నమే ఈ చిత్రం. ఇప్పటివరకు సందేశం, సామాజిక స్పృహతో సినిమాలు చేసిన దర్శకుడు భాను మొట్టమొదటి సారిగా…

డిప్యూటీ తాహసిల్దార్ కోమల పదవి విరమణ శుభాకాంక్షలు తెలిపిన టిడిపి నాయకులు

Mana News , వెదురుకుప్పం :- వెదురుకుప్పం మండల డిప్యూటీ తహసిల్దార్ కోమల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘకాలం వెదురుకుప్పం మండలంలో డిప్యూటీ తాహసిల్దారిగా పనిచేస్తూ ఈరోజు పదవి విరమణ చేస్తున్న సందర్భంగా కోమల గారిని టిడిపి మండల అధ్యక్షులు లోకనాథ్…