ఇందిరమ్మ ఇళ్లు మంజూరు
మన న్యూస్ మే 17: కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం పోల్కంపేట్ గ్రామం , పోల్కంపేట్ గ్రామానికి మంజూరైనా ఇందిరమ్మ ఇండ్ల జారీ పత్రాలను లబ్ధిదారుల ఖాళీ స్థలాలలో భూమి పూజ చేసి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందచేయడం…
మన న్యూస్ మే 17: కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం పోల్కంపేట్ గ్రామం , పోల్కంపేట్ గ్రామానికి మంజూరైనా ఇందిరమ్మ ఇండ్ల జారీ పత్రాలను లబ్ధిదారుల ఖాళీ స్థలాలలో భూమి పూజ చేసి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందచేయడం…
Mana News, వెదురుకుప్పం :- ఓ ఘనమైన వివాహ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వెదురుకుప్పం భాస్కర్ రెడ్డి కుమార్తె మరియు సీనియర్ జర్నలిస్ట్ రఘునాథరెడ్డి కుమారుడు మధ్య జరిగిన ఈ వివాహం, గ్రామంలో సాంప్రదాయ విలువలు, కుటుంబ అనుబంధాలను ప్రతిబింబించేలా…
మన న్యూస్ సింగరాయకొండ:- పాలీ సెట్ 2025లో రాష్ట్ర స్థాయిలో 167వ ర్యాంక్ (117/120 మార్కులు) సాధించిన సింగరాయకొండ మండలం, శానంపూడి గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు దనేకుల బలరాం కుమార్తె రూపాదేవిని రాష్ట్ర సంఘీక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ డోలా…
మన న్యూస్ సింగరాయకొండ:- కలికివాయి గ్రామ సచివాలయం పరిధిలో “స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ర్యాలీ నిర్వహించి, గ్రామస్తులకు వేసవి జాగ్రత్తలు, వడదెబ్బ నివారణపై అవగాహన కల్పించారు. తల్లులు, చిన్నపిల్లలు, వయోవృద్ధులు ఎండలో బయటకు వెళ్లకుండా…
మన న్యూస్ సింగరాయకొండ:– సింగరాయకొండలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంసింగరాయకొండ మండల విద్యా వనరుల కేంద్రంలో మండల విద్యాశాఖ అధికారి కత్తి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం…
పినపాక, మన న్యూస్ :- పినపాక మండల బిఆర్ఎస్ సోషల్ మీడియా అధ్యక్షునిగా పూస సంతోష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,పినపాక మాజీ ఎమ్మల్యే రేగ కాంతారావు ఒక ప్రకటనలో తెలియజేశారు. నూతన…
ప్రైవేటు హాస్టల్ శేజమానులు ఇస్తున్న కాసులకు కక్కుర్తి పడుతున్న ప్రభుత్వ అధికారులుఅబ్దుల్లాపూర్మెట్ మండల ప్రజా ప్రతినిధుల పర్యవేక్షణ శూన్యంపేద విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ప్రవేట్ హాస్టల్ యజమానులుబీసీ పీపుల్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొంగు వెంకటేష్ గౌడ్ అబ్దుల్లాపూర్ మెట్టు. మన…
Mana News, సర్వేపల్లి :- , సర్వేపల్లి నియోజకవర్గంలో ఆపరేషన్ సింధూర్ విజయాన్ని పురస్కరించుకొని ఘనంగా తిరంగా యాత్ర నిర్వహించబడింది. ముత్తుకూరు తహసీల్దార్ కార్యాలయం నుంచి బస్టాండ్ సెంటర్ వరకు సాగిన ఈ యాత్ర త్రివర్ణ పతాకాలతో సందడి చేసింది. ఈ…
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం :- పహెల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైనిక బలగాలు చేపట్టిన ఆపరేషన్ సిందూర్ భారతదేశం సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిందన్నారు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ.కూటమి ప్రభుత్వం ఆదేశాలతో ఏలేశ్వరం పట్టణంలో స్థానిక…
Mana News :- Dr. Pratani Ramakrishna Goud holds a unique position in the Telugu film industry as an actor, producer, director, distributor, and as the Chairman of the Telangana Film…