Author: mananews

ప్రజాశక్తి విలేఖరి పై పేక్ ప్రకటనలు ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలి – సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దువ్వ శేష బాబ్జి డిమాండ్

Mana News :- ప్రజాశక్తి విలేఖరి ముమ్మిడి లక్ష్మణ్ ను కించపరుస్తూ, ఆయనను డీగ్రేడ్ చేస్తూ, అవమానం చేస్తూ ఫేక్ ప్రకటనలు ఇచ్చిన వారిపై చర్య తీసుకోవాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు దువ్వ శేషబాబ్జి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.…

చల్లారావు ని అభినందించిన వర్మ

గొల్లప్రోలు మే 18 మన న్యూస్ :– గేట్ 2025లో అత్యుత్తమ ప్రతిభ కనపరచి 111 వ ర్యాంకు సాధించిన కందా చల్లారావు ను పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్చార్జి యస్ వి యస్ యన్ వర్మ అభినందించారు.పిఠాపురం తెలుగు…

సుగుణమ్మకు శుభాకాంక్షలు తెలిపిన టిడిపి నేతలు..

మన న్యూస్,తిరుపతి :– మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన మన్నూరు సుగుణమ్మకు తిరుపతికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు శాలువలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం విజయవాడలోని ఐలాపురం…

దళిత విద్యార్థి జేమ్స్‌పై దాడికి తీవ్ర ఖండన – మాదిగ మహాసేన డిమాండ్

తిరుపతి, Mana News : మోహన్ బాబు ప్రైవేట్ యూనివర్సిటీకి చెందిన దళిత విద్యార్థి జేమ్స్ (మాల) ని కిడ్నాప్ చేసి, దారుణంగా కొట్టి, నోట్లో మూత్రం పోసి అవమానించిన అగ్రకుల రౌడీ షీటర్లు మరియు కొంతమంది విద్యార్థుల పై కఠిన…

పిడుగు పడి ఇల్లు కోల్పోయిన బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే వి.ఎం.థామస్

వెదురుకుప్పం, Mana News :- వెదురుకుప్పం మండలం మొండివెంగనపల్లె పంచాయతీ బండమీదఇండ్లలో ఉన్న శ్యామల, గంగాధర్ కుటుంబంపై శనివారం రాత్రి పిడుగు పడి ఇల్లు ధ్వంసమై ఆస్తి నష్టం సంభవించడంతో వెదురుకుప్పం మండలం టిడిపి నేత క్లస్టర్ ఇంచార్జ్ మోహన్ మురళి…

విజయనగరంలో ఉగ్ర కుట్ర మూలాలు ? ఐసిస్ ఆదేశాలతో బాంబుల తయారీ..! రిమాండ్ రిపోర్టులో షాకింగ్..!

Mana News :- ఓవైపు కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి నుంచి కోలుకోకముందే భారత్ లో మరో కల్లోలం రేపేందుకు అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ భారీ కుట్ర చేసింది. తెలుగు రాష్ట్రాల కేంద్రంగా జరిగిందని భావిస్తున్న ఈ కుట్రను పోలీసులు…

ఘనంగా సాయి చందు – ధరణి వివాహ మహోత్సవం వధూవరులను ఆశీర్వదించిన పలువురు నాయకులు

వెదురుకుప్పం, మన న్యూస్, మే 17:వెదురుకుప్పం మండలంలోని చవటగుంట గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్టు పుల్లూరు రఘునాథరెడ్డి కుమారుడు సాయి చందు, అదే మండలానికి చెందిన వెదురుకుప్పం గ్రామానికి చెందిన భాస్కర్ రెడ్డి కుమార్తె ధరణి వివాహ వేడుక శుక్రవారం అత్యంత…

48 సర్వేనెంబర్ లో గిరిజన రైతులు సాగు చేస్తున్న భూములు కి ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలి

మన న్యూస్ సాలూరు మే 17:- పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో కుడుమూరు భూ పోరాట కమిటీ కన్వీనర్ అప్పలస్వామిఆధ్వర్యంలో కుడుమూరు మెట్టవలస వద్ద జరిగిన సభ లో సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కొల్లి గంగు నాయుడు మాట్లాడుతూ…

దేశ సైన్యానికి, నాయకత్వానికి దైవ శక్తి నివ్వాలి – జనసేన పార్టీ నాయకులు ఓదూరి

గొల్లప్రోలు మే 17 మన న్యూస్ :- దేశ సైన్యానికి నాయకత్వానికి దైవ శక్తి తోడవ్వడానికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించాలని,జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలను పురస్కరించుకుని గొల్లప్రోలు మండలం చేబ్రోలు పవన్ కళ్యాణ్…

అన్నదాతకే అన్నపానీయ సదుపాయం అంటూ 146 వారాల నుండి అన్నపానీయ సదుపాయం ఏర్పాటు చేస్తున్నా-జిల్లా జనసేన కార్యదర్శి జ్యోతుల శ్రీనివాసు.

గొల్లప్రోలు మే 17 మన న్యూస్ :– జనసేన అధినేత& ఆంద్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు కొణెదల పవన్ కళ్యాణ్ పిలుపు,ప్రజాసేవ స్ఫూర్తితో, నాటి జిల్లా జనసేన అధ్యక్షులు &నేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంత్రివర్యులు కందుల దుర్గేశ్ చేతులపై ప్రారంభోత్సవం చేయబడి తూర్పుగోదావరిజిల్లా జనసేన…