Author: DURGASRINIVAS

Good

ఘనంగా ప్రపంచ క్షయ వ్యాధి నిర్మూలన దినోత్సవం

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం: క్షయ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఏలేశ్వరం సామాజిక ఆరోగ్య కేంద్రం ప్రధాన వైద్యాధికారి సూపర్డెంట్ డాక్టర్ శైలజ అన్నారు. ఏలేశ్వరం మండలంలోని సోమవారం ప్రభుత్వ హాస్పిటల్‌ సిబ్బంది ప్రపంచ క్షయ వ్యాధి నిర్మూలన దినోత్సవాన్ని…

30 ఏళ్ల పోరాట ప్రతిఫలం వర్గీకరణ

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం:మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి స్థాపించిన మంద కృష్ణ మాదిగ 30 ఏళ్లుగా ఏబిసిడి వర్గీకరణ పేరిట నిర్వహించి అలుపెరగని పోరాటంతో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల మద్దతుతో అమలులోకి రావడం ఆనందంగా ఉందంటు కాకినాడ జిల్లా,ప్రత్తిపాడు నియోజకవర్గం, నగర…

ట్రాన్స్ జెండర్ హత్య నిరసిస్తూ ధర్నా

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం:ఇటీవల అనకాపల్లికి చెందిన ట్రాన్స్ జెండర్ దీపు హత్యను నిరసిస్తూ ఏలేశ్వరంలో ట్రాన్స్ జెండర్లు శనివారం ఆందోళన చేపట్టారు. ఆందోళనలో భాగంగా ట్రాంజెండర్స్ పట్టణంలో భారీ ఊరేగింపు నిర్వహించి బాలాజీ చౌక్ సెంటర్లో మానవహారం నిర్వహించారు.ఈ సందర్భంగా…

ఏలేరు జలాశయంలో మత్స్య శాఖ ఆధ్వర్యంలో చేప పిల్లల విడుదల

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం:ఏలేరు జలాశయంలో చేపల వేట చేస్తూ జీవనం సాగించే మత్స్యకారుల కుటుంబాలకు జలాశయంలో సహజసిద్ధంగా పెరిగే చేపలతోపాటూ మరింత లబ్ధి చేకూరే విధంగా ప్రభుత్వం నుండి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా శనివారం కాకినాడ…

భూ పోరాటానికి కదలిన ఎర్ర దండు

యు కొత్తపల్లి మార్చి 21 మన న్యూస్ : పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి మండలం కొమరగిరి గ్రామంలోని లేఔట్ 72 ఎకరాల భూమి ప్రభుత్వ భూమిని కొంతమంది కబ్జా చేస్తున్నారని ఇది ఇళ్ల స్థలాల కొరకు కొన్న భూమి కాబట్టి…

పరిపాలనా అనుమతి రూ.10 లక్షలు పెంచడం పై హర్షం

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం:సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న మండల ప్రజాపరిషత్ నుండి రూ. 3 లక్షల రూపాయలుగా ఉన్న పరిపాలనా అనుమతి రూ.10 లక్షలు పెంచడం పై స్థానిక మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, ఎంపీపీ ల సంక్షేమ సంఘం అధ్యక్షులు…

వర్గీకరణ అంతం-మాలల పంతం

మాకొద్దు. మాకొద్దు.. వర్గీకరణ మాకొద్దు.. మన న్యూస్ ప్రతినిథి శంఖవరం:మాలలను,మాదిగలను విభజించి పరిపాలించాలని కుట్ర పన్నుతూ రిజర్వేషన్ ఫలాలను దూరం చేయాలనే ఉద్దేశంతోనే ఎస్సీ వర్గీకరణకు నాంది పలికారని దళిత ప్రజా సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,ప్రత్తిపాడు నియోజకవర్గ బీఎస్పీ పార్టీ…

ఏలేశ్వరం ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన వైసీపీ ఇంచార్జి ముద్రగడ

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం, ఏలేశ్వరం నగర పంచాయితీ మసీదు నందు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులతో ప్రత్తిపాడు నియోజకవర్గ వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు పార్టీ శ్రేణులతో ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొన్నారు.ఈ సందర్బంగా ముస్లిం సోదరులకు ముద్రగడ…

బైక్ తో రెచ్చిపోయిన యువత భయాందోళనలో ప్రజలు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం:యువత రయ్ రయ్ మంటూ రోడ్లమీద దూసుకుపోతారు. ఖరీదైన బైక్ లు రోడ్ల మీద విన్యాసాలు చేస్తారు.బైక్ పై వెర్రి వేషాలు వేస్తూ ప్రాణాలు పోగొట్టుకున్నారు.బైక్ అతివేగం వలన యువకులు,ప్రాణాల మీదకి తెచ్చుకుని కన్నవారికి శోకం మిగులుస్తున్నారని…

పర్యావరణ పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం :ఎండలు పెరుగుతున్న దృశ్య బయట తిరుగుతున్న కార్మిక,కర్షక,వ్యవసాయ కూలీల వంటి కష్టజీవులకు వడదెబ్బ వంటివి తగలకుండా దాహం తీర్చాలని ఉద్దేశంతో ప్రకృతి పర్యావరణ పరిరక్షణ సంఘం అధ్యక్షులు డాక్టర్ ఎస్.విజయబాబు ధన సహాయంతో మజ్జిగ వితరణ…