Author: DURGASRINIVAS

Good

పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి క్రైస్తవులకు తీరని లోటు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం పట్టణంలో బెరాకా ప్రార్థన మందిరంలో మండల పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు కే.పాల్ ప్రసాద్ మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి క్రైస్తవులకు తీరని లోటని,ఆయన మృతి…

కూటమి ప్రభుత్వంలో రోడ్లకు మహర్దశ

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం:మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిపి గొల్లపల్లి నరసింహమూర్తి (బుజ్జి)ఆధ్వర్యంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు గురువారం పాత్రికేయ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి మాట్లాడుతూ మాట్లాడుతూ ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ అన్ని శాఖలను సమన్వయ…

ఎమ్మెల్యే సత్యప్రభ చొరవతో నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధి

మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు: నియోజకవర్గాల అభివృద్దే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని ప్రత్తిపాడు నియోజకవర్గ టిడిపి శ్రేణులు మీడియాతో అన్నారు.కాకినాడ జిల్లా ప్రత్తిపాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు…

ప్రత్తిపాడు పోలీస్ స్టేషనుకు సాగిరాజు మెమోరియల్ ఫౌండేషన్ ద్వారా ఉచితంగా జిరాక్స్ మిషన్

మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు: ప్రత్తిపాడు పోలీస్ స్టేషనుకి ప్రత్తిపాడు మండలం గజ్జెనపూడికి చెందిన సాగిరాజు అచ్యుతరామరాజు,అచ్చుతాయమ్మ మెమోరియల్ ఫౌండేషన్ ద్వారా ఉచితంగా జిరాక్స్ మిషన్ ను ఎస్సై ఎస్ లక్ష్మి కాంతంకి దాట్ల ప్రసాదరాజు,దాకారపు కృష్ణ, గొంప గంగరాజు, పంపన…

నవోదయకి ఎంపికైన తుమ్మల ఐశ్వర్య,నరవ గాయత్రి

అభినందించిన శ్రీ భారతి విద్యాసంస్థల అధినేత సుంకర వీరబాబు మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు: పెద్దాపురం జవహర్ నవోదయ విద్యాలయలో మొదటి విడతలో 6వ తరగతి ప్రవేశానికి తుమ్మల ఐశ్వర్య (1014337),9వ తరగతి ప్రవేశానికి నరవ గాయత్రి (115084) ఎంపికైనట్లు ప్రత్తిపాడు…

నమ్మించి మోసం చేశాడంటూ ఆవేదన వ్యక్తం చేసిన మహిళ

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం:నమ్మించి మోసం చేశాడంటూ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది తనకు న్యాయం జరిగేలా చూడాలని సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీని ఆశ్రయించింది.ఈ సందర్భగా ఆర్గనైజింగ్ కార్యదర్శి కొసిరెడ్డి గణేష్ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో…

టెంట్ హౌస్ వర్తక వ్యాపార సంఘం నూతన కార్యవర్గ ఎన్నిక

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం మండల శ్రీ సత్య దేవా టెంట్ హౌస్ వర్తక వ్యాపారుల సంఘం నూతన కార్యవర్గ ఎన్నిక బుధవారం ఏకగ్రీవం అయింది.శ్రీ సత్య దేవా టెంట్ హౌస్ వర్తక వ్యాపారుల సంఘం నూతన అధ్యక్షుడిగా గూడవల్లి…

స్పార్క్ సీఈవో సాయి ప్రదీప్ యూత్ పార్లమెంటుకు ఎంపికయ్యారు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం రాష్ట్రస్థాయి వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్- 2025కు కాకినాడ జిల్లా ఏలేశ్వరం కు చెందిన విద్యార్థి ఎస్.సాయి ప్రదీప్ ఎంపికయ్యారు. ఏపీ అసెంబ్లీలో జరిగే యూత్ పార్లమెంటులో సాయి ప్రదీప్ శ్రీకాకుళం జిల్లాకు ప్రాతినిద్యం వహిస్తారు.…

నిబంధనలకు విరుద్ధంగా మధ్యం దుకాణాల దాడిశెట్టి వీరబాబు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం:జిల్లా పరిధిలో మద్యం దుకాణాలు ప్రజా నివాసాలకు, ప్రభుత్వ పాఠశాలలకు, ప్రముఖ దేవాలయాలకు, ప్రభుత్వ ఆసుపత్రులకు దగ్గరగా. హైవే ఆనుకొని మద్యం షాపులు అమ్మకాలు నిర్వహిస్తున్నారని, వాటిని వెంటనే ఆ ప్రాంతాల నుండి తొలగించాలని కోరుతూ జై…

సిఎంఆర్ఆఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ

మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు: ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన జిల్లాలో వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందిన 28 మంది బాధితులకు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ 30 లక్షల రూపాయలు విలువ చేసే చెక్కులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా బాధిత కుటుంబాల వారు…