Author: DURGASRINIVAS

Good

నూకాలమ్మ తల్లిని దర్శించుకున్న మురళిరాజు

మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు (దుర్గా శ్రీనివాస్) ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామంలో శ్రీశ్రీశ్రీ నూకాలమ్మ తల్లి వారి జాతర సందర్భంగా నూకాలమ్మ అమ్మవారిని దర్శించుకున్న.ఎం.ఎం.ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ & ప్రత్తిపాడు నియోజకవర్గ వైయస్సార్ సిపి నాయకులు ముదునూరి మురళీకృష్ణం…

గ్రామ దేవతను దర్శించుకున్న ముదునూరి

మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు ( దుర్గా శ్రీనివాస్) మండలం ఒమ్మంగి గ్రామంలో శ్రీశ్రీశ్రీ నూకాలమ్మ తల్లి వారి జాతర సందర్భంగా నూకాలమ్మ అమ్మవారిని దర్శించుకుని ఆలయ కమిటీ వారికి 5000 రూపాయలు విరాళాలు అందజేశారు.ఎం.ఎం.ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ &…

రాజకీయాలకు అతీతంగా ముదునూరి మురళీకృష్ణంరాజు సేవలు

మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు(దుర్గా శ్రీనివాస): ప్రార్థించే పెదవుల కన్నా, సాయం చేసే చేతులు మిన్న అన్న సూక్తి అక్షర సత్యం. నాయకుడు కంటే నడిపించే వాడే కాదు. ప్రజల కష్టాలను తెలుసుకున్న వాడే నిజమైన నాయకుడు. అటువంటి మంచి మనసున్న…

నవోదయలో సీటు సాధించిన కర్రోతు కీర్తన

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస): మండలం కొత్త ఎర్రవరం లో గల మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థిని కర్రోతు మోహన సాయి కీర్తన నవోదయ లో 6వ తరగతిలో ప్రవేశానికి ఎంపిక…

పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి పట్ల బిషప్ జోసఫ్ ఆండ్రోస్ ఆధ్వర్యంలో సంతాప సభ

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం(దుర్గా శ్రీనివాస): ఏలేశ్వరంలో మండల యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్ నాయకులు బిషప్ జోసెఫ్ ఆండ్రూస్ ఆధ్వర్యంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి పెద్ద వీధి సిఓఎం చర్చిలో గురువారం రాత్రి సంతాప సభ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన…

టీడీపీ శ్రేణులు ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస): నగర పంచాయితీ మసీదు నందు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులతో పట్టణ టీడీపీ నాయకులు బొదిరెడ్డి గోపి, మూది నారాయణస్వామి, ఏలేశ్వరం మండల పరిషత్ గొల్లపల్లి బుజ్జి టిడిపి పార్టీ…

మురళిరాజుని కలిసిన కొంతమంది పత్రిక ప్రతినిధుల

మన న్యూస్ ప్రతినిధి ప్రత్తిపాడు (దుర్గ శ్రీనివాస్): ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామం లో మురళిరాజు నివాసం లో జ్యోతి జాతీయ దినపత్రిక అధినేత నాంపల్లి శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా మురళి రాజు ని కలవడంతో శాలువాతో సత్కరించిన జరిగింది ఎం.ఎం.ఆర్ చారిటబుల్…

ధర్మవరం గ్రామంలో మురళిరాజు పర్యటన

దొరబాబు పలకరించిన మురళిరాజు మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు (దుర్గా శ్రీనివాస్):- ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామంలో రాయుడు దొరబాబు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు వారిని పలకరించి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్న ఎం.ఎం.ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అండ్…

విద్యార్థులు విజయం సాధించారు

మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు: మండలం ధర్మవరంలో ఆదర్శ విద్యాలయం వారి స్వీయ పర్యవేక్షణ లో శ్రీ లక్ష్మి నవోదయ కోచింగ్ సెంటర్ లో తొలి ప్రయ్నంలోనే అత్యుత్తమ పలితాలు. నవోదయ ప్రవేశ పరీక్ష లో అర్హత కొరకు ప్రత్తిపాడు, కిర్లంపూడి…

మండల ఏ ఓ అధికారిని ఆధ్వర్యంలో గ్రామసభ

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం: మండలంలోని భద్రవరం గ్రామంలో విశిష్ట రైతు గుర్తింపు సంఖ్య సమీక్షించుటకు మండల వ్యవసాయ అధికారిని బి.జ్యోతి ఆధ్వర్యంలో గురువారం గ్రామసభ నిర్వహించినారు.ఇందులో భాగంగా మండలంలో ఇప్పటికే ఐదువేల మంది రైతులకు విశిష్ట గుర్తింపు సంఖ్య అనేది…