వైభవంగా అమ్మవారి రథోత్సవం
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: దసరా నవరాత్రులు ఉత్సవాలు భాగంగా స్థానిక దెబ్బల పాలెం రామాలయం వద్ద ఆకుల అప్పారావు(దాస్ గురుభవాని) పండూరి నరసింహమూర్తి(సిద్ధాంతి)ఆర్థిక సహాయంతో అమ్మవారి రథోత్సవ కార్యక్రమం శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు.అమ్మవారిని పుష్పలతో అలంకరణ…