గ్రామీణులకు చేరువవుతున్న బ్యాంకింగ్ సేవలు …
శంఖవరం,జగ్గంపేట మన న్యూస్ ప్రతినిధి (అపురూప్) :- బ్యాంకింగ్ సేవలు ప్రజలకు మరింతగా చేరువ చేయాలనే లక్ష్యంతో డి ఎఫ్ ఎస్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుందని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ సిహెచ్ వి ప్రసాద్ అన్నారు. జూలై 1వ తేదీ…